Student Suicide | స్కూల్ ఫీజు బకాయి ఉన్నందుకు ఒక విద్యార్థినిని పరీక్షకు అనుమతించలేదు. ప్రిన్సిపల్, సిబ్బంది అందరి ముందు ఆమెను అవమానించారు. దీంతో ఆ బాలిక మనస్తాపం చెందింది. ఇంటికి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడి మరణిం�
భార్యకు జబ్బు చేసిందని భర్త కుటుంబ బాధ్యతల నుంచి జరిగి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కష్టకాలంలో తోడుగా ఉండాల్సిన ఇంటి పెద్ద దూరమైనా బిడ్డను ఆ తల్లి కష్టపడి చదివింది. తల్లి కష్టం చూస్తూ పెరిగిన కుమారుడు శ్రద్�
SSC exam | తండ్రిని కోల్పోయిన ఓ విద్యార్థి పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకొని పదో తరగతి పరీక్ష రాసిన ఘటన అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామంలో చోటు చేసుకుంది.
Case on Teacher | తప్పుడు సమాధానాలు చెప్పిన విద్యార్థుల చెంపపై మరో విద్యార్థితో టీచర్ కొట్టించింది. సరిగా కొట్టనందుకు ఆ స్టూడెంట్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఆ విద్యార్థిని ఫిర్యాదుతో లేడీ టీచర్పై పో
Students Suspended | కాలేజీ హాస్టల్లో ఒక సీనియర్ స్టూడెంట్ను జూనియర్లు కొట్టారు. అతడ్ని భౌతికంగా హింసించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో 13 మంది జూనియర్ స్టూడెంట్స్ను కాలేజీ నుంచ�
ఉస్మానియా యూనివర్సిటీ టెక్నాలజీ హాస్టల్లో బాత్రూంలో పైకప్పు పెచ్చులూడిపడంతో ఓ విద్యార్థికి స్వల్ప గాయాలయ్యాయి. తృటిలో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఆందోళన చెందిన విద్యార్థులు ప్రధాన రహదారిపై రాస్తార
మంచిర్యాలలోని శ్రీ చైతన్య పాఠశాలలో పదో తరగతి చదువుతున్న సాయిశ్రీవల్లి అంతర్జాతీయ జపాన్ సకురా సైన్స్ సదస్సుకు ఎంపికైందని డీఈవో యాదయ్య ఓ ప్రకటనలో తెలిపారు. మన దేశం నుంచి సకురాకు 54 మంది విద్యార్థులు ఎంప�
ఆదిలాబాద్ (Adilabad ) జిల్లా ఇచ్చోడ బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బజార్ హత్నూర్ మండలంలోని మోర్కండి గ్రామానికి చెందిన రాజేశ్వర్ కూతురు లాలిత్య చక్రం 9వ తరగతి చదువుత
Teacher Suspended | క్లాస్లో హిందీ కవిత చెప్పనందుకు ఒక స్టూడెంట్ను టీచర్ కొట్టింది. ఆ విద్యార్థి పేరెంట్స్ దీనిపై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆ టీచర్ను సస్పెండ్ చేశారు. హిందీని తీవ్రంగా వ్యతిరేకించే తమిళనాడుల
teacher breaks student leg | ఒక స్కూల్ టీచర్ విద్యార్థిని దారుణంగా కొట్టాడు. అతడి కాలు విరిచాడు. ఇది తెలిసి స్టూడెంట్ తల్లి నిలదీయడంతో చికిత్స కోసం రూ.200 ఇచ్చాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆ ఉపాధ్యాయుడ్ని అరెస్ట్ చేశ�
Gurukul Entrance Test | ఐదవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు గురుకులాల్లో ప్రవేశానికి (Gurukul Entrance Test) 23వ తేదీ (నేడు)ఆదివారం ప్రవేశ పరీక్ష ఉన్న సంగతి తెలిసిందే. కాగా జిల్లా కేంద్రం గద్వాలలోని మానవపాడు మండలానికి చెందిన జి భార్గవ�
రాసేందుకు వెళ్తున్న ఓ విద్యార్థికి ట్రాఫిక్ రూపంలో మరో పరీక్ష ఎదురైంది. దీంతో ఆ విద్యార్థి వినూత్నంగా ఆలోచించి సమస్యను అధిగమించాడు. మహారాష్ట్రలోని సతారా జిల్లాకు చెందిన విద్యార్థి ట్రాఫిక్ కారణంగా ఏ