ఏన్కూరు: ఏన్కూరు తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయం, జూనియర్ కళాశాల విద్యార్థి బాదావత్ నితిన్ అత్యంత ప్రతిభ కనబరిచి ఇటీవల ప్రకటించిన ఎంసెట్లో 969 ర్యాంక్ సాధించాడు. నితిన్ మాట్లాడుతూ నీట్లో ర్యాంకు సాధి�
ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను గురువారం డీఐఈవో రఘురాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ విశ్వేశ్వర్కు డీఐఈవో పలు సూచనలు చేశారు. కాలేజీ ప్రాంగణంలోని
కీసర| హైదరబాద్ శివార్లలోని కీసరలో ఘోర ప్రమాదం జరిగింది. ఔటర్ రింగ్రోడ్ సర్వీస్ రోడ్లో ఓ బైకు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న ఓ విద్యార్థి మృతి చెందాడు. మరో విద్యార్థి తీవ్�
ప్రపంచ అథ్లెటిక్స్కు అర్హతహైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ యువ స్ప్రింటర్ అగసర నందిని కెరీర్లో కీలక మలుపు. జాతీయ స్థాయి టోర్నీల్లో సత్తాచాటుతున్న సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థి నందిని.. నైరోబీలో
గురుపూర్ణిమను గురువుకు సంబంధించినదిగా చెబుతారు. కానీ, నిజానికి ఇది భక్తునికి సంబంధించిన రోజు. విద్యార్థి, శిష్యుడు, భక్తుడు.. ఎవరికి వారు గురువు ఆశ్రయంలో తమ తమ లక్ష్యాలను అందుకునే ప్రయత్నం చేసేవారే. ఉపాధ్
మధురై : ప్రపంచంలోనే అత్యంత పొడవైన నాలుకతో తమిళనాడులోని విరుధ్ నగర్ జిల్లా తిరుతంగల్ కు చెందిన 20 ఏండ్ల ఇంజనీరింగ్ విద్యార్ధి వరల్డ్ రికార్డు నమోదు చేసేందుకు కొద్ది అడుగుల దూరంలో నిలిచాడు. 10.8
ఆక్స్ఫర్డ్ వర్సిటీ| ప్రతిష్ఠాత్మక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా భారత సంతతి యువతి ఎన్నికయ్యింది. స్టుటెండ్ యూనియన్కు జరిగిన ఉప ఎన్నికల్లో ఇండియన్ ఆరిజన్ అ
పీఎస్హెచ్ఎం పోస్టులపై విద్యాశాఖ స్పష్టతసంఖ్య అధికంగా ఉన్న స్కూళ్లకే మంజూరు! హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): ప్రాథమిక పాఠశాలలకు ప్రధానోపాధ్యాయ పోస్టుల మంజూరుపై స్పష్టత వచ్చింది. విద్యార్థి-ఉపాధ్యాయ �
గద్వాల| గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. అయిజ మండలం వెంకటాపురంలో ఓ ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శివకుమార్ రెడ్డి అనే విద్యార్థి అక్కడికక్కడే మరణించాడు.
క్రైం న్యూస్ | జిల్లాలోని చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ శివారులో గల రంగనాయకసాగర్ రిజర్వాయర్లో సెల్ఫీ దిగుతూ నీటిలో పడి గల్లంతైన విద్యార్థి కార్తీక్ (16) మృతదేహం శనివారం లభ్యమైంది.
ఐఐఎం జమ్ము | ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటనకు ముందు ఐఐఎం జమ్ములో కరోనా కలకలం సృష్టించింది. జమ్ముకశ్మీర్లోని ఐఐటీ జమ్ములో 19 మంది కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యారు. ఇందులో విద్యార్థులు, సిబ్బంది కూడా
మీరట్: ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగివస్తున్న ఓ పదో తరగతి విద్యార్థినిపై నలుగురు దుండగులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. దీంతో మనోవేదనకు గురైన బాలిక విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ దారుణం ఉత్తరప్ర�