ఇటీవల జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం గురుకులంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందడం.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఓ విద్యార్థి పాముకాటుకు గురికావడం ఘటనలు మ
గోవుల స్మగ్లర్ అని పొరపాటుగా భావించిన కొందరు గో సంరక్షకులు అతడిని కాల్చి చంపారు. హర్యానాలోని ఫరీదాబాద్లో జరిగిన ఈ ఘటనలో అయిదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని హస్నాపూర్కు చెందిన లింగావత్ విష్ణు-వనితలకు నలుగురు సంతానం. ఇందులో రెండో సంతానం రక్షిత. రక్షిత నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంలోని అక్బర్నగర్లో గల ప్రొఫెసర్�
Student Brings Pistol To School | ఇంట్లో ఉన్న పిస్టల్ను టాయ్ గన్గా ఒక విద్యార్థి భావించాడు. దానిని స్కూల్కు తీసుకువచ్చాడు. గమనించిన స్కూల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ బాలుడి తల్లిని పిలిపించి ఆ పిస్టల్
Mob Sets Cars On Fire | ప్రభుత్వ స్కూల్లో ఇద్దరు విద్యార్థుల మధ్య ఫైట్ జరిగింది. ఈ సందర్భంగా పదో తరగతి స్టూడెంట్ను మరో స్టూడెంట్ను కత్తితో పొడిచాడు. గాయపడిన అతడ్ని ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో రెండు మతాలకు చె�
ఫోన్లో మాట్లాడుతున్నాడని ఓ విద్యార్థిని కళాశాల సిబ్బంది చితకబాదింది. ఈ ఘటన ఆదివా రం నాగర్కర్నూల్ జిల్లా లింగాల సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో చోటుచేసుకుంది.
Boy Steals Mother's Gold To Gift iPhone To Girl | స్నేహితురాలి పుట్టిన రోజు సందర్భంగా ఐఫోన్ గిఫ్ట్గా ఇచ్చేందుకు ఒక బాలుడు ఏకంగా తన ఇంటికి కన్నం వేశాడు. 9వ తరగతి చదువుతున్న ఆ బాలుడు తల్లి బంగారాన్ని దొంగిలించాడు. స్వర్ణకారులకు విక్రయ
Bomb Threat | ఢిల్లీలోని ఓ పాఠశాలకు బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. ఈ దర్యాప్తులో బెదిరింపు మెయిల్ ఓ బూటకమని తేలింది. ఈ బెదిరింపులకు పాల్పడింది పాఠశాలలో చదివే 14 ఏళ్ల బాలుడని (Student) పోలీసులు గుర్తించారు.
పదో తరగతి నుంచే విద్యార్థుల తొలి మెట్టు మొదలవుతుందని, అప్పుడే వారు తమ జీవిత లక్ష్యాన్ని ఎంచుకొని దానికి అనుగుణంగా చదువాలని సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు.
Boy Shoots Student In School | ఐదేళ్ల బాలుడు స్కూల్ బ్యాగ్లో గన్ తెచ్చాడు. ఒక విద్యార్థిపై కాల్పులు జరిపాడు. దీంతో ఆ స్టూడెంట్ గాయపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందారు. పెద్ద సంఖ్యలో ఆ స�
పాఠశాలకు వెళ్లాల్సి వస్తుందనే భయంతో ఓ విద్యార్థి పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం రోళ్లగడ్డలో మంగళవారం జరిగింది.
కాంగ్రెస సర్కారు నిరంకుశ వైఖరిని వీడాలని మాజీ మంత్రి హరీశ్రావు హితవుపలికారు. ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా జర్నలిస్టులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు.
Student suicide | తల్లిదండ్రులు కాలేజీ ఫీజు కట్టాలని కొడుకుకు డబ్బులిస్తే.. ఆ డబ్బులను బెట్టింగ్ ఆడి పోగొట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురై రైలు కిందపడి ఆత్మహత్య చేసుకు�
Attack on teacher | కన్న తల్లిదండ్రుల తర్వాత విద్య నేర్పే గురువును గౌరవించాలని పెద్దలు చెబుతుంటారు. కానీ ఓ విద్యార్థి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించాడు. స్కూల్ నుంచి తీసివేశాడన్న కోపంతో తన స్నేహితులతో కల�