ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకుల పాఠశాలల్లో దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థిని అర్హుడిగా భావించి వారికి సీట్లు కేటాయించాలని ఇండియన్ స్టూడెంట్స్ యూనియన్ జాతీయ, తెలంగాణ కమిటీ డిమాండ్ చే
Student Stabs Classmate | పాఠశాల తరగతిలో తోటి విద్యార్థిని ఒక స్టూడెంట్ కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన ఆ విద్యార్థిని మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కత్తితో పొడిచిన 9వ తరగతి స్టూడెంట్�
వరంగల్లోని కాకతీయ విశ్వవిద్యాలయంలోని (Kakatiya University) హాస్టల్లో ఫ్యాను ఊడిపడి ఓ విద్యార్థిని తలకు తీవ్ర గాయమైంది. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం మంగోలిగూడెంకు చెందిన లునావత్ సంధ్య కేయూలోని పోతన హాస్�
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ఎల్లాపూర్లో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్న లింగంపల్లి యోగేశ్ కొడుకు శ్రీరాం ప్రభుత్వ పాఠశాలలో ఐదోతరగతి చదువుతున్నాడు. బుధవారం పాఠశాల ప్రారంభమైన కొద్దిసేపటికే �
Student Kills Aunt | నిద్రిస్తున్న పిన్నితో లైంగిక చర్య కోసం బాలుడు ప్రయత్నించాడు. ప్రతిఘటించిన ఆమె అతడ్ని తీవ్రంగా మందలించింది. దీని గురించి కుటుంబ సభ్యులకు చెబుతుందన్న భయంతో ఆ మహిళను బాలుడు హత్య చేశాడు.
రుణయాప్ నిర్వాహకుల వేధింపులకు మరో విద్యార్థి బలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన మురికింటి వంశీ (22) ఇంజినీరింగ్ ఫైనలియర్ చదువుతున్నాడు.
Student Rammed By Car | హిట్ అండ్ రన్ కేసులు ఇటీవల పెరిగిపోతున్నాయి. రోడ్డు దాటుతున్న ఒక విద్యార్థిని కారు ఢీకొట్టింది. అయితే అదృష్టవశాత్తూ అతడు క్షేమంగా బయటపడ్డాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింద�
massive fire | కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో మంటల నుంచి తప్పించుకునేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. పైపుల ద్వారా బిల్డింగ్ పైనుంచి కిందకు దిగారు. ఈ క్రమంలో ఒక విద్యార్థిని జ�
హైదరాబాద్ పరిసరాల్లోని శంకర్పల్లి మండలం దొంతన్పల్లిలోని ఇక్ఫాయ్ యూనివర్సిటీలో న్యాయవిద్య చివరి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని యాసిడ్ దాడికి గురైనట్టు అనుమానాలు తలెత్తుతున్నాయి.
Gujarat student Marks | ఒక విద్యార్థికి పరీక్షా ఫలితాల్లో రెండు సబ్జెక్టుల్లో 200 మార్కులకు గాను 212, 211 మార్కులు వచ్చాయి. ఈ రిజల్ట్ షీట్ చూసి ఆ విద్యార్థి, తల్లిదండ్రులతోపాటు అంతా షాక్ అయ్యారు. కంగుతిన్న విద్యాశాఖ అధికారు�
అనుమానాస్పద స్థితిలో ఓ విద్యార్థి హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మలక్పేట పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు, హాస్టల్ విద్యార్థుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లాకు చెందిన యాకయ్య(19) సీతాఫల