మండల పరిధిలోని ధనూర గ్రామానికి చెందిన ఒక విద్యార్థిని ఉపాధ్యాయుడు చితకబాదిన ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..
ఎక్కాలు (టేబుల్స్) చెప్పుడం లేదని ఉపాధ్యాయుడు కర్రతో కొట్టడంతో ఓ విద్యార్థి కన్నుకు తీవ్రగాయమైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో ఎద్దండి శ్రీరామ్ తొమ్మిదో తరగతి (ఎ-సెక్షన�
బాసర ట్రిపుల్ ఐటీలో డోవూరుకు చెందిన విద్యార్థిని మృతిచెందడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మనూ రు మండల పరిధిలోని డోవూర్ గ్రామానికి చెందిన తెనుగు నర్సిం�
స్తంభంపల్లి మహాత్మాజ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి విద్యార్థిపై గుర్తు తెలియని వ్యక్తులు బెడ్షీట్ కప్పి దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రాజస్థాన్లోని కోటాలో మరో విద్యార్థి అదృశ్యమయ్యాడు. శికర్ జిల్లాకు చెందిన విద్యార్థి యువరాజ్ (18) నీట్ మెడికల్ ఎంట్రన్స్ కోసం ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందుతున్నాడు.
సూర్యాపేటలో (Suryapet) జిల్లాలో మరో గురుకుల విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. హోం సిక్ లీవుల్లో ఇంటికి వెళ్లిన పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది.
cops extorted student | రిచ్ ఫ్యామిలీకి చెందిన విద్యార్థితో పరిచయం పెంచుకున్న పోలీసులు, మరికొందరు కలిసి అతడ్ని కేఫ్కు రప్పించారు. అక్కడ అతడి జేబులో డ్రగ్స్ ఉంచారు. కేసు నమోదు చేస్తామని బెదిరించి రూ.20 లక్షలు డిమాండ్ చ�
పాఠశాలకు వెళ్లాలని తండ్రి మందలించడంతో ఓ విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకున్నది. స్థానిక ఎస్సై సుధాకర్ తెలిపిన వివరాల
హైదరాబాద్కు చెందిన ఒక యువకుడు అమెరికాలోని షికాగోలో దారి దోపిడీకి గురవడంతో పాటు దొంగల చేతిలో తీవ్రంగా గాయపడ్డాడు. సయ్యద్ మజహిర్ అలీ ఇండియన్ వెస్లియన్ యూనివర్సిటీలో ఐటీలో మాస్టర్స్ చేస్తున్నాడు. అ
ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మౌలానా అజాద్ మెడికల్ కాలేజ్ హాస్టల్ రూంలో 23 ఏండ్ల విద్యార్ధిని అర్ధంతరంగా తనువు చాలించడం క్యాంపస్లో కలకలం రేపింది.
ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఒకరు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓయూ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన నవీన్ (23) ఓయూ కామర్స్ కళాశాలలో ఎంకామ్ రెండ�
పట్టణానికి చెం దిన బీటెక్ విద్యార్థి చిదిరె సాయితేజ(19) హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతిచెందాడు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
వ్యవసాయ విశ్వవిద్యాలయ భూములను హైకోర్టుకు కేటాయించవద్దంటూ శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థుల పట్ల పోలీసులు కర్కశంగా ప్రవర్తించడాన్ని, ఝాన్సీ అనే విద్యార్థినిని జుట్టు పట్టి ఈడ్చుకెళ్లడాన్ని హై�