Gurukul Entrance Test | ఐదవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు గురుకులాల్లో ప్రవేశానికి (Gurukul Entrance Test) 23వ తేదీ (నేడు)ఆదివారం ప్రవేశ పరీక్ష ఉన్న సంగతి తెలిసిందే. కాగా జిల్లా కేంద్రం గద్వాలలోని మానవపాడు మండలానికి చెందిన జి భార్గవ�
రాసేందుకు వెళ్తున్న ఓ విద్యార్థికి ట్రాఫిక్ రూపంలో మరో పరీక్ష ఎదురైంది. దీంతో ఆ విద్యార్థి వినూత్నంగా ఆలోచించి సమస్యను అధిగమించాడు. మహారాష్ట్రలోని సతారా జిల్లాకు చెందిన విద్యార్థి ట్రాఫిక్ కారణంగా ఏ
Teacher Asks Student To Be Girlfriend | విద్యార్థినికి ఒక టీచర్ ప్రపోజ్ చేశాడు. ఏకలవ్యుడి మాదిరిగా గురుదక్షిణ చెల్లించాలని, తన ప్రియురాలిగా ఉండాలని కోరాడు. దీంతో స్కూల్ యాజమాన్యానికి ఆ బాలిక ఫిర్యాదు చేసింది. విద్యాశాఖ అధిక�
RG Kar Medical College | పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని ప్రభుత్వ ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో వైద్య విద్య చదువుతున్న విద్యార్థిని అనుమానాస్పదంగా మరణించింది. హాస్పిటల్ క్వాటర్స్లో ఆమె మృతదేహాన్ని డాక్టరైన తల
ఒకే దేశం ఒకే ఐడీలో భాగంగా ప్రతీ విద్యార్థికి అపార్ (ఆటోమేటెడ్ పర్మినెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రి) ఐడీ నమోదు చేసే ప్రక్రియను విద్యాశాఖ వేగవంతం చేయడానికి సిద్ధమైంది. అయితే అపార్ ఐడీ నమోదుకు క్షేత
పశ్చిమ బెంగాల్లో తరగతి గదిలో అందరి సమక్షంలో ఒక మహిళా ప్రొఫెసర్ తన విద్యార్థిని వివాహం చేసుకుంటున్న దృశ్యం సంచలనం సృష్టించింది. దండలు మార్చుకోవడం, ఏడడుగులు నడవడం వంటివి సైతం ఆ వీడియోలో ఉండటంతో యూనివర్�
Professor Marrys Student | ఒక మహిళా ప్రొఫెసర్, స్టూడెంట్ కలిసి క్లాసులో పెళ్లి చేసుకున్నారు. వివాహ తంతుకు సంబంధించిన అన్ని ఆచారాలను వారు పాటించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై విమర్శలు రావ�
ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎస్టీ గురుకుల హాస్టల్లో ఆదివారం ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోగా, సోమవారం ఎస్సీ హాస్టల్లో స్టూడెంట్ మరణించాడు. సోమవారం ఉదయం వనపర్తి జిల్లా
Monkeys push Girl off roof | మేడపై చదువుతున్న బాలికపై కోతులు దాడి చేశాయి. భయంతో ఆమె మేడ అంచు వద్దకు వెళ్లింది. ఈ నేపథ్యంలో ఒక కోతి ఆ బాలికను తోసేసింది. కింద పడిన ఆమె తీవ్రంగా గాయపడి మరణించింది.
IIM-Bangalore student | ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) విద్యార్థి అర్ధరాత్రి వేళ స్నేహితులతో కలిసి తన పుట్టిన రోజు జరుపుకున్నాడు. కేక్ కట్ చేసి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేశాడు. ఆ తర్వాత హాస్టల్కు తిరిగి వ
వికారాబాద్ జిల్లా తాండూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఈ నెల 10న కిచిడీ తిని 15 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. కాగా, వారిని హాస్టల్లోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు.