రాజస్థాన్లోని కోటాలో మరో విద్యార్థి అదృశ్యమయ్యాడు. శికర్ జిల్లాకు చెందిన విద్యార్థి యువరాజ్ (18) నీట్ మెడికల్ ఎంట్రన్స్ కోసం ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందుతున్నాడు.
సూర్యాపేటలో (Suryapet) జిల్లాలో మరో గురుకుల విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. హోం సిక్ లీవుల్లో ఇంటికి వెళ్లిన పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది.
cops extorted student | రిచ్ ఫ్యామిలీకి చెందిన విద్యార్థితో పరిచయం పెంచుకున్న పోలీసులు, మరికొందరు కలిసి అతడ్ని కేఫ్కు రప్పించారు. అక్కడ అతడి జేబులో డ్రగ్స్ ఉంచారు. కేసు నమోదు చేస్తామని బెదిరించి రూ.20 లక్షలు డిమాండ్ చ�
పాఠశాలకు వెళ్లాలని తండ్రి మందలించడంతో ఓ విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకున్నది. స్థానిక ఎస్సై సుధాకర్ తెలిపిన వివరాల
హైదరాబాద్కు చెందిన ఒక యువకుడు అమెరికాలోని షికాగోలో దారి దోపిడీకి గురవడంతో పాటు దొంగల చేతిలో తీవ్రంగా గాయపడ్డాడు. సయ్యద్ మజహిర్ అలీ ఇండియన్ వెస్లియన్ యూనివర్సిటీలో ఐటీలో మాస్టర్స్ చేస్తున్నాడు. అ
ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మౌలానా అజాద్ మెడికల్ కాలేజ్ హాస్టల్ రూంలో 23 ఏండ్ల విద్యార్ధిని అర్ధంతరంగా తనువు చాలించడం క్యాంపస్లో కలకలం రేపింది.
ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఒకరు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓయూ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన నవీన్ (23) ఓయూ కామర్స్ కళాశాలలో ఎంకామ్ రెండ�
పట్టణానికి చెం దిన బీటెక్ విద్యార్థి చిదిరె సాయితేజ(19) హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతిచెందాడు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
వ్యవసాయ విశ్వవిద్యాలయ భూములను హైకోర్టుకు కేటాయించవద్దంటూ శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థుల పట్ల పోలీసులు కర్కశంగా ప్రవర్తించడాన్ని, ఝాన్సీ అనే విద్యార్థినిని జుట్టు పట్టి ఈడ్చుకెళ్లడాన్ని హై�
Student | దేశంలో ఇటీవలే కాలంలో విద్యార్థుల (students) ఆకస్మిక మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా సివిల్ సర్వీస్ (civil services ) పరీక్షలకు సిద్ధమవుతున్న ఓ విద్యార్థి తన కోచింగ్ సెంటర్లోనే ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణా�
విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఓ యూనివర్సిటీలో జరిగింది. సీఐ తుమ్మ గోపి కథనం ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా మావాలకాలనీకి చెందిన రాథోడ్ దీప్తి(19) బీఎస్సీ అగ్రికల్చర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నది.
Crime | ఉత్తరప్రదేశ్లో మరో అమానవీయ ఘటన జరిగింది. ఓ విద్యార్థిని కిడ్నాప్ చేసిన హెడ్కానిస్టేబుల్ సహా డజనుమంది అతడిని చావబాది ఆపై ఒకరితర్వాత ఒకరిగా అతడి నోట్లో మూత్రం పోసి తాగించారు.