వ్యవసాయ విశ్వవిద్యాలయ భూములను హైకోర్టుకు కేటాయించవద్దంటూ శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థుల పట్ల పోలీసులు కర్కశంగా ప్రవర్తించడాన్ని, ఝాన్సీ అనే విద్యార్థినిని జుట్టు పట్టి ఈడ్చుకెళ్లడాన్ని హై�
Student | దేశంలో ఇటీవలే కాలంలో విద్యార్థుల (students) ఆకస్మిక మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా సివిల్ సర్వీస్ (civil services ) పరీక్షలకు సిద్ధమవుతున్న ఓ విద్యార్థి తన కోచింగ్ సెంటర్లోనే ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణా�
విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఓ యూనివర్సిటీలో జరిగింది. సీఐ తుమ్మ గోపి కథనం ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా మావాలకాలనీకి చెందిన రాథోడ్ దీప్తి(19) బీఎస్సీ అగ్రికల్చర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నది.
Crime | ఉత్తరప్రదేశ్లో మరో అమానవీయ ఘటన జరిగింది. ఓ విద్యార్థిని కిడ్నాప్ చేసిన హెడ్కానిస్టేబుల్ సహా డజనుమంది అతడిని చావబాది ఆపై ఒకరితర్వాత ఒకరిగా అతడి నోట్లో మూత్రం పోసి తాగించారు.
సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని స్వప్న(17) కళాశాల ఉన్న డార్మెంటరీ గదిలో ఫ్యాన్కు ఊరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉపాధ్యాయులు, విద్యార్థినులు, పోలీసు
విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన జిల్లా కేంద్రంలోని మై నార్టీ గురుకులంలో సోమవారం చోటు చేసుకున్నది. కాగా, మృతిపై అనుమానం ఉందని, వెంటనే విచారణ చేసి న్యాయం చేయాలని విద్యార్థి కుటుంబ సభ్యులు కళాశాల ఎదుట ఆందోళ
Teacher Romance | ఓ టీచర్ తన స్టూడెంట్తో ఫోటోషూట్ చేసి, అందరి దృష్టిని ఆకర్షించారు. అదేదో మామూలుగా ఫోటోలకు ఫోజులివ్వలేదు. ప్రేమికుల మాదిరిగానే ప్రేమలో మునిగిపోయారు. ముద్దులు, కౌగిలింతలతో రెచ్చిపోయారు. ఆ ఫ�
బాన్సువాడ మండలంలోని కొత్తాబాది ప్రాథమిక పాఠశాలలో మంగళవారం విషాదం చోటు చేసుకున్నది. ఒకటో తరగతి చదువుతున్న ఎండీ.ఫర్హాన్(6) ప్రమాదవశాత్తు పాఠశాల వెనుక ఉన్న నిజాంసాగర్ ఉపకాలువలో పడి మృతి చెందాడు.
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ).. విద్యార్థుల సాధికారత కోసం ఆకర్షణీయమైన ఆఫర్లతో ‘బ్రో’ పేరిట ఓ సేవింగ్స్ ఖాతాను పరిచయం చేసింది. 16-25 ఏండ్లవారు అర్హులు. విద్యార్థుల ఆర్థిక అవసరాల�
దేశంలో కోచింగ్ సెంటర్లకు పేరుగాంచిన రాజస్థాన్లోని కోటాలో విద్యార్థుల మరణాలు ఆగడంలేదు. ఆత్మహత్యలను నిరోధించడానికి అధికారులు ఎన్నిరకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ వరుసగా బలవన్మరణాలు కలవరపెడుతున్నా�