Dead Frog In Hostel Food | హాస్టల్ ఫుడ్లో చచ్చిన కప్ప కనిపించింది. (Dead Frog In Hostel Food) ఇది చూసి విద్యార్థులు షాక్ అయ్యారు. ఆ విద్యా సంస్థ తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో ఈ సంఘటన జరిగింది.
student shot dead | అర్ధరాత్రి వేళ జరిగిన పార్టీలో కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ఒక విద్యార్థిని మరణించింది. (student shot dead) ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ సంఘటన జరిగింది.
Parent Assaults Teacher | విద్యార్థిని శిక్షించిన ఒక టీచర్పై పేరెంట్ దాడి చేశాడు. (Parent Assaults Teacher) ఉపాధ్యాయుడిపై పంచ్లు ఇచ్చాడు. స్కూల్ సిబ్బంది జోక్యం చేసుకుని ఆ వ్యక్తిని నిలువరించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వ�
Molesters Shot by Police | విద్యార్థిని వేధించి, చున్నీ లాగి ఆమె మృతికి కారణమైన ఆకతాయిలు పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు కాల్పులు జరిపారు. (Molesters Shot by Police) ఈ నేపథ్యంలో నిందితుల కాళ్లకు బుల్లెట్ గాయాలయ్యాయి.
వరంగల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో సీటు పొందేందుకు మహారాష్ట్రకు చెందిన విద్యార్థిని యత్నించింది. ఆమెకు 5 లక్షల ర్యాంకు వస్తే, 50 వేలు వచ్చినట్టు మార్పిడి చేయించింది. సర్టిఫికెట్ల వెర
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చిత్తశుద్ధితో పనిచేస్తుంటే కొందరు కుట్రతో అడ్డుకోవాలని చూస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. నియామక ప్రక్రియలో ఎలాంటి సమ
Crime news | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఏం సమస్య వచ్చిందో తెలియదు కానీ ఓ విద్యార్థిని ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర సంఘటన దుండిగల్ పీఎస్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే
Minister Errabelli | చదువుతోనే సమాజంలోని సమస్యలన్నింటికీ పరిష్కారం దొరుకుతుందని పంచాయతీరాజ్ శాఖ ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం పెర్కవేడు గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థి పసుల ర�
మధ్యప్రదేశ్లోని సాత్నా జిల్లాలో ఉన్న ఓ రెసిడెన్షియల్ పాఠశాలలో (Residential School) దారుణం చోటుచేసుకున్నది. పాఠశాలలో 13 ఏండ్లలో బాలుడిపై ప్యూన్ లైంగికదాడికి (Sexually assaulted) పాల్పడ్డాడు.
Rajasthan's Kota | ఉన్నత చదువు, ఉద్యోగాల కోచింగ్కు ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్లోని కోటా (Rajasthan's Kota)లో మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బీహార్లోని గయకు చెందిన 18 ఏండ్ల వాల్మీకీగా మృతుడ్ని గుర్తించారు.
నిర్మల్ జిల్లా నర్సాపూర్(జీ) మండల కేంద్రానికి చెందిన ఝాన్సీ స్మార్ట్ హెల్మెట్ రూపొందించి అంతర్జాతీయ ప్రదర్శనకు ఎంపికైంది. సోన్ మండలంలోని లెఫ్ట్ పోచంపాడ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఝాన్సీ ఆ
జాతీయ స్థాయి మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష నీట్.. తమిళనాడుకు చెందిన ఓ కుటుంబంలో విషాదం నింపింది. నీట్లో ఉత్తీర్ణత సాధించలేకపోవడంతో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడగా, కుమారుడి మరణాన్ని తట్టుకోలేని విద్యా�