కర్ణాటకలోని హుబ్బళి-ధార్వాడ్లో ఎంసీఏ విద్యార్థిని నేహా హీరేమఠ్ హత్యోదంతంపై నిరసనలు పెల్లుబుకుతున్నాయి. ఆమె కుటుంబ సభ్యులకు ముస్లింలు కూడా సంఘీభావం తెలుపుతున్నారు.
నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీలో (Basara IIIT) విషాదం చోటుచేసుకున్నది. పీయూసీ సెకండియర్ చదువుతున్న అరవింద్ అనే విద్యార్థి హాస్టల్లో ఆత్మహత్య చేసుకున్నాడు.
దుండిగల్ ఓఆర్ఆర్ సమీపంలో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. సోమవారం ఉదయం వేగంగా దూసుకొచ్చిన కారు.. ఓఆర్ఆర్ సమీపంలో అదుపుతప్పి జ్యోతీరావు ఫూలే విగ్రహాన్ని ఢీకొట్టింది. దీంతో టెక్ మహింద్రా యూనివర్సిటీకి చె�
కెనడాలో గుర్తుతెలియని దుండగులు ఓ భారతీయ విద్యార్థిని కాల్చి చంపారు. దక్షిణ వాంకోవర్లో చిరాగ్ అంటిల్ (24) అనే విద్యార్థి దుండగుల చేతిలో హత్యకు గురైనట్టు పోలీసులు ఆదివారం వెల్లడించారు.
Professor Rapes Student | యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థినిపై ఒక ప్రొఫెసర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. (Professor Rapes Student) బాధితురాలి ఫిర్యాదుతో ఆ ప్రొఫెసర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపర్చి తమ కస్టడీలోకి త�
ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం (జేఎన్యూఎస్యూ) 2024 ఎన్నికల్లో వామపక్ష విద్యార్థి సంఘం అభ్యర్థులు మరోమారు తమ ఆధిపత్యాన్ని చాటారు.
IIT Guwahati student | ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్లో చేరాలని ఉందని ఐఐటీ విద్యార్థి పేర్కొన్నాడు. సోషల్ మీడియాలో పోస్ట్, ఈ మెయిల్ ద్వారా తన కోరికను వ్యక్తం చేసిన అతడు క్యాంపస్ నుంచి అదృశ్యమయ్యాడు. ఈ విషయం తెలి�
ఈతకు వెళ్లి విద్యార్థి మృతి చెందిన ఘటన మండలంలోని ఉల్గెపల్లిలో చోటు చేసుకున్నది. గ్రామస్తుల కథనం మేరకు గ్రామానికి చెందిన బోయ హుస్సేన్ కుమారుడు వీరేందర్ (13) బిజ్వారం జెడ్పీహెచ్ఎస్లో 7వ తరగతి చదువుతున్�
హాస్టల్ విద్యార్థుల 10 నెలల మెస్చార్జీల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డికి సోమవార�