బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో మరో దారుణ ఘటన చోటుచేసుకొన్నది. మీరట్ జిల్లా మొహల్లా జాగృతి విహార్లో కొంత మంది దుర్మార్గులు ఓ 12 తరగతి విద్యార్థిని చితకబాది, ఆపై బాధితుడి ముఖంపై మూత్రం పోసి వికృతంగా ప్రవర్�
Miscreants Urinate On Student's Face | కొందరు యువకులు ఒక విద్యార్థిని కిడ్నాప్ చేశారు. అతడ్ని కొట్టడంతోపాటు ముఖంపై మూత్ర విసర్జన చేశారు. (Miscreants Urinate On Student's Face) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
‘మరాఠా సమాజానికి తొందరగా రిజర్వేషన్ ఇవ్వండి.. నా బలిదానం వ్యర్థం కాకుండా చూడండి’ అని కోరుతూ తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ప్రధాని సొంత నియోజకవర్గం వారణాసిలోని ఐఐటీ-బీహెచ్యూ ప్రాంగ ణంలో దారుణం చోటుచేసుకొంది. ముగ్గు రు వ్యక్తులు ఓ విద్యార్థినిని ఆమె ఉండే వసతి గృహం సమీపంలోనే వేధించి, దుస్తు లు తొలగించి వీడియో తీశారు.
Drunk man slaps, kicks student | మద్యం సేవించిన ఒక వ్యక్తి తన కుమార్తె కోసం ప్రభుత్వ స్కూల్కు వెళ్లాడు. అతడి గురించి అడిగిన ఒక విద్యార్థి చెంపపై పలుమార్లు కొట్టాడు. ఆ బాలుడ్ని కాలుతో తన్నాడు. (Drunk man slaps, kicks student) ఈ వీడియో క్లిప్ సోష
శతాధిక విద్యార్థిని కార్త్యాయని అమ్మ కన్నుమూశారు. కేరళ రాష్ట్రం ప్రవేశపెట్టిన లిటరసీ మిషన్లో భాగంగా చదువు నేర్చుకున్న అతిపెద్ద వయసు మహిళగా రికార్డు సృష్టించిన 101 ఏండ్ల కార్త్యాయని అమ్మ కోస్తా అలప్పుజ�
Dead Frog In Hostel Food | హాస్టల్ ఫుడ్లో చచ్చిన కప్ప కనిపించింది. (Dead Frog In Hostel Food) ఇది చూసి విద్యార్థులు షాక్ అయ్యారు. ఆ విద్యా సంస్థ తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో ఈ సంఘటన జరిగింది.
student shot dead | అర్ధరాత్రి వేళ జరిగిన పార్టీలో కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ఒక విద్యార్థిని మరణించింది. (student shot dead) ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ సంఘటన జరిగింది.
Parent Assaults Teacher | విద్యార్థిని శిక్షించిన ఒక టీచర్పై పేరెంట్ దాడి చేశాడు. (Parent Assaults Teacher) ఉపాధ్యాయుడిపై పంచ్లు ఇచ్చాడు. స్కూల్ సిబ్బంది జోక్యం చేసుకుని ఆ వ్యక్తిని నిలువరించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వ�
Molesters Shot by Police | విద్యార్థిని వేధించి, చున్నీ లాగి ఆమె మృతికి కారణమైన ఆకతాయిలు పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు కాల్పులు జరిపారు. (Molesters Shot by Police) ఈ నేపథ్యంలో నిందితుల కాళ్లకు బుల్లెట్ గాయాలయ్యాయి.
వరంగల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో సీటు పొందేందుకు మహారాష్ట్రకు చెందిన విద్యార్థిని యత్నించింది. ఆమెకు 5 లక్షల ర్యాంకు వస్తే, 50 వేలు వచ్చినట్టు మార్పిడి చేయించింది. సర్టిఫికెట్ల వెర
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చిత్తశుద్ధితో పనిచేస్తుంటే కొందరు కుట్రతో అడ్డుకోవాలని చూస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. నియామక ప్రక్రియలో ఎలాంటి సమ