Student Jumps Off School Building | మూడో తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల బాలుడు హీరో మాదిరిగా స్టంట్ చేసేందుకు ప్రయత్నించాడు. స్కూల్ బిల్డింగ్ మొదటి అంతస్తు పైనుంచి కిందకు జంప్ చేశాడు. (Student Jumps Off School Building) ఈ నేపథ్యంలో ఆ విద్యార్థి త�
ఆయన కుంచె కదిపితే కాన్వాస్పై అపురూప చిత్రాలు జాలువారుతాయి. ఆయన వేసిన ఏకరేఖ చిత్రాలు చూడముచ్చటగా ఉంటూ ఇట్టే ఆకట్టుకుంటాయి. అతడి ప్రతిభకు అనేక పురస్కారాలు వరించాయి. చిత్రకారుడిగా, లయన్స్క్లబ్ ప్రతిని�
సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థుల్లో శాస్త్రీయ అవగాహన, పరిశోధన అంశాలపై ఆసక్తిని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్తగా సైన్స్ హ్యాకథాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ రాష్ట్ర అవత
Noida Shooting | అనుజ్, స్నేహ మధ్య ఏడాదిన్నరగా స్నేహ సంబంధాలున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే డిసెంబర్ నుంచి వారి మధ్య విభేదాలు రావడంతో తరచుగా గొడవ పడుతున్నట్లు తెలిసిందన్నారు. ఈ నెల 17 నుంచి విద్యార్థులకు వేసవి �
అది రాత్రి 11 : 15గంటలు. అప్పుడే ట్రింగ్ ట్రింగ్ అంటూ ఫోన్ మోగింది. అటు వైపు నుంచి ఓ విద్యార్థి ఆందోళనలో టెన్షన్తో మాట్లాడుతోంది. మేడం మాది మహబూబ్నగర్. నేను హైదరాబాద్లో హాస్టల్లో ఉండి చదువుకుంటున్నా. న
KTR | రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గత వారం రోజుల నుంచి బిజీ బిజీగా గడుపుతున్నారు. ఆయా జిల్లాల్లో పర్యటిస్తూ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. తీరిక ల�
సంస్కృత పరీక్షలో ఓ ముస్లిం విద్యార్థి మొదటి స్థానంలో నిలిచి తన ప్రత్యేకత చాటుకున్నాడు. వారణాసి సమీపంలో గల చందౌలికి చెందిన ఇర్ఫాన్(17) శ్రీ సంపూర్ణానంద్ విద్యాలయలో చదువుకుంటున్నాడు. ఉత్తరప్రదేశ్ మాధ్య
మహబూబ్నగర్ పట్టణంలోని ప్రతిభ జూనియర్ కళాశాల విద్యార్థి కె.పవన్కుమార్ జేఈఈలో 99.10 పర్సంటైల్తో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. ఈ సందర్భంగా విద్యార్థిని కళాశాల బృందం అభినందించారు.
IIT Madras | విద్యార్థి అకాల మరణం తమను తీవ్ర వేదనకు గురిచేసిందని ఐఐటీ మద్రాస్ తెలిపింది. విద్యార్థి మరణానికి కారణం ఏమిటన్నది తెలియలేదని, పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొంది.
Hyderabad | లండన్లోని ఓ బీచ్లో నగరానికి చెందిన విద్యార్థిని మృతి చెందింది. ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలోని లక్ష్మీనగర్ కాలనీకి చెందిన కె.శశిధర్ రెడ్డి, జ్యోతి దంపతుల ఏకకై కుమార్తె కె.సాయి తేజస్విని రెడ్డి ఆ�
Student Murders teacher | 16 ఏళ్ల విద్యార్థి స్కూల్లో అల్లరి పనులు చేయడంతోపాటు చాలా దురుసుగా ప్రవర్తించేవాడు. 54 ఏళ్ల టీచర్ శివచరణ్ సైన్ చాలాసార్లు అతడ్ని హెచ్చరించాడు. అయినప్పటికీ ఆ విద్యార్థి ప్రవర్తనలో మార్పు రాలేద
గుండెపోటుతో తల్లి మృతిచెందడంతో పుట్టెడు దు:ఖాన్ని దిగమింగుకొని పదో తరగతి పరీక్షకు హాజరయ్యాడు ఓ విద్యార్థి. ఈ సంఘటన శనివారం ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం వాంకిడి గ్రామంలో చోటుచేసుకుంది.
తెలంగాణలోని వరంగల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో చదివిన విద్యార్థి ఆదిత్యసింగ్ రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగానికి ఎంపికయ్యాడు.