IIT Madras | విద్యార్థి అకాల మరణం తమను తీవ్ర వేదనకు గురిచేసిందని ఐఐటీ మద్రాస్ తెలిపింది. విద్యార్థి మరణానికి కారణం ఏమిటన్నది తెలియలేదని, పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొంది.
Hyderabad | లండన్లోని ఓ బీచ్లో నగరానికి చెందిన విద్యార్థిని మృతి చెందింది. ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలోని లక్ష్మీనగర్ కాలనీకి చెందిన కె.శశిధర్ రెడ్డి, జ్యోతి దంపతుల ఏకకై కుమార్తె కె.సాయి తేజస్విని రెడ్డి ఆ�
Student Murders teacher | 16 ఏళ్ల విద్యార్థి స్కూల్లో అల్లరి పనులు చేయడంతోపాటు చాలా దురుసుగా ప్రవర్తించేవాడు. 54 ఏళ్ల టీచర్ శివచరణ్ సైన్ చాలాసార్లు అతడ్ని హెచ్చరించాడు. అయినప్పటికీ ఆ విద్యార్థి ప్రవర్తనలో మార్పు రాలేద
గుండెపోటుతో తల్లి మృతిచెందడంతో పుట్టెడు దు:ఖాన్ని దిగమింగుకొని పదో తరగతి పరీక్షకు హాజరయ్యాడు ఓ విద్యార్థి. ఈ సంఘటన శనివారం ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం వాంకిడి గ్రామంలో చోటుచేసుకుంది.
తెలంగాణలోని వరంగల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో చదివిన విద్యార్థి ఆదిత్యసింగ్ రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగానికి ఎంపికయ్యాడు.
Hyderabad | హైదరాబాద్లో దారుణం చోటుచేసుకుంది. కాలేజీ బిల్డింగ్పై నుంచి దూకి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా కలకలం సృష్టిస్తోంది.
Akasa Air | ‘ఆకాశ ఎయిర్కు (Akasa Air) చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ డౌన్ అవుతుంది’ అని ఇటీవల ఒకరు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీనిపై ఆ సంస్థ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీ�
Heart Attack | సీలింగ్కు వేలాడుతున్న విద్యార్థి పుష్పేంద్ర మృతదేహాన్ని ఇంటి యజమాని చూశాడు. షాక్ వల్ల గుండెపోటు (Heart Attack ) రావడంతో కుప్పకూలి చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు.
ప్రతి విద్యార్థి లక్ష్య సాధన కోసం కృషి చేసినప్పుడే విజయాలు సొంతమవుతాయని రాచకొండ పోలీసు కమిషనర్ డీ.ఎస్.చౌహాన్ అన్నారు. ఘట్కేసర్ మండలం వెంకటాపూర్లోని అనురాగ్ యూనివర్శిటీ వార్షికోత్సవం సందర్భంగా �
అమ్రాబాద్ మండలం మన్ననూర్ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో ఇటీవల 7వ తరగతి విద్యార్థినీ నిఖిత ఆత్మహత్య చేసుకోవడంతో మిగితా విద్యార్థులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
Hyderabad | విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ ఉపాధ్యాయురాలు విద్యార్థితో కలిసి అదృశ్యమైన సంఘటన చందానగర్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 17వ తేదీన ఒంట్లో బాగు�
నిందితుడు ఎంతటి వాడైనా సరే.. కఠినంగా శిక్షి స్తాం, ప్రీతికి, ఆమె కుటుంబ సభ్యులకు న్యాయం జరిగే విధంగా చూస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం గిర్నితండాలో ప్రీతి తల్లిదండ్రులు, కుటుంబ సభ్�