శాస్త్ర సాంకేతికతతో ప్రతి విద్యార్థి నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని అనురాగ్ యూనివర్సిటీ చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని వెంకటాపూర్లో ఉన్న అనురాగ్ యూనివర్స�
వైద్య విద్యలో సీటు సంపాదించాలనే మానసిక ఒత్తిడిని తట్టుకోలేక మరో విద్యార్థి తనువు చాలించాడు. నీట్ కోచింగ్కు చిరునామాగా మారిన రాజస్థాన్లోని కోటాలో ఈ ఘటన జరిగింది. కోటాలో కోచింగ్ తీసుకుంటున్న ఉత్తరప్
ఆకాంక్ష చతుర్వేది.. ఎడ్5 స్టార్టప్ వ్యవస్థాపకురాలు. గతంలో ఎడ్యూరా అనే విద్యాసంబంధ సంస్థనూ నెలకొల్పారు. ఆకాంక్ష కొలంబియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థి. ‘చదువుల్లో సాంకేతికత భాగమైంది. చాలా సంతోషించాల్సి�
హైదరాబాద్లోని ఓ కాలేజీ నుంచి తప్పించుకున్న ఓ ఐఐటీ విద్యార్థి జాడ ఎంతకూ చిక్కడంలేదు. దీంతో విశాఖ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు ఇచ్చారు. ఈ నెల 17న కాలేజీ నుంచి బయటకు వచ్చిన విద్యార్థి కార్తీక్ సికింద్రాబ
Bihar Teacher | ఒక టీచర్ విద్యార్థినితో సన్నిహితంగా ఉండటాన్ని కొందరు వ్యక్తులు చూశారు. ఈ నేపథ్యంలో దుస్తులు తీయించి వారిద్దరినీ కొట్టారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీహార్లోని బెగుసరాయ్ �
Student Jumps Off School Building | మూడో తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల బాలుడు హీరో మాదిరిగా స్టంట్ చేసేందుకు ప్రయత్నించాడు. స్కూల్ బిల్డింగ్ మొదటి అంతస్తు పైనుంచి కిందకు జంప్ చేశాడు. (Student Jumps Off School Building) ఈ నేపథ్యంలో ఆ విద్యార్థి త�
ఆయన కుంచె కదిపితే కాన్వాస్పై అపురూప చిత్రాలు జాలువారుతాయి. ఆయన వేసిన ఏకరేఖ చిత్రాలు చూడముచ్చటగా ఉంటూ ఇట్టే ఆకట్టుకుంటాయి. అతడి ప్రతిభకు అనేక పురస్కారాలు వరించాయి. చిత్రకారుడిగా, లయన్స్క్లబ్ ప్రతిని�
సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థుల్లో శాస్త్రీయ అవగాహన, పరిశోధన అంశాలపై ఆసక్తిని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్తగా సైన్స్ హ్యాకథాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ రాష్ట్ర అవత
Noida Shooting | అనుజ్, స్నేహ మధ్య ఏడాదిన్నరగా స్నేహ సంబంధాలున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే డిసెంబర్ నుంచి వారి మధ్య విభేదాలు రావడంతో తరచుగా గొడవ పడుతున్నట్లు తెలిసిందన్నారు. ఈ నెల 17 నుంచి విద్యార్థులకు వేసవి �
అది రాత్రి 11 : 15గంటలు. అప్పుడే ట్రింగ్ ట్రింగ్ అంటూ ఫోన్ మోగింది. అటు వైపు నుంచి ఓ విద్యార్థి ఆందోళనలో టెన్షన్తో మాట్లాడుతోంది. మేడం మాది మహబూబ్నగర్. నేను హైదరాబాద్లో హాస్టల్లో ఉండి చదువుకుంటున్నా. న
KTR | రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గత వారం రోజుల నుంచి బిజీ బిజీగా గడుపుతున్నారు. ఆయా జిల్లాల్లో పర్యటిస్తూ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. తీరిక ల�
సంస్కృత పరీక్షలో ఓ ముస్లిం విద్యార్థి మొదటి స్థానంలో నిలిచి తన ప్రత్యేకత చాటుకున్నాడు. వారణాసి సమీపంలో గల చందౌలికి చెందిన ఇర్ఫాన్(17) శ్రీ సంపూర్ణానంద్ విద్యాలయలో చదువుకుంటున్నాడు. ఉత్తరప్రదేశ్ మాధ్య
మహబూబ్నగర్ పట్టణంలోని ప్రతిభ జూనియర్ కళాశాల విద్యార్థి కె.పవన్కుమార్ జేఈఈలో 99.10 పర్సంటైల్తో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. ఈ సందర్భంగా విద్యార్థిని కళాశాల బృందం అభినందించారు.