Children Stories | ఈ సుక్కల లెక్కల కతలు.. ఒక్కో బాసల ఒక్కో తీర్గ ఉంటయి. మునుపు బెంగాలీల సుక్కల కత జెప్పుకొన్నం. ఇది ఇందీల కత.. మీకు ఎర్కేగదుల్లా! పెద్ద పెద్దోళ్లకు తిక్కతిక్క పనులు మతిలకత్తయి. గమ్మతు గమ్మతు జేత్తరు. అసొం
Kasi Majili Kathalu Episode 59 ( కాశీ మజిలీ కథలు ) |జరిగిన కథ : వజ్రమాల అనే యువతినికలుసుకున్న పుష్పహాసుడు.. ఆడవేషం ధరించి అమరావతికి ప్రయాణంఅయ్యాడు. అయితే, వారు ప్రయాణిస్తున్న ఓడ అనుకోకుండా యవనద్వీపానికి చేరింది. అక్కడి సైన్
Children Stories | మీకు అకుబరు, బీరుబలు కతలు ఎరుకే గదా! గమ్మతి గమ్మతి గుంటయి. అందుల కొన్ని తెలివి తేటలయి ఉంటయి.. ఇంకొన్ని పరాశికాలయి ఉంటయి. ఈ కత గూడ గసొంటిదే! ఇది ఇందీ కథ గని.. మనం మన బాసల జెప్పుకొందాముల్ల.
Tollywood Remake Movies | ‘వచ్చిన సినిమా కథలు తీసుకొని.. రాబోయే సినిమాలకు కథలు రాస్తుంటాను’ ఈ డైలాగ్ శుభాకాంక్షలు చిత్రంలోది. కామెడీగా అన్నా.. సినీ ఇండస్ట్రీలో అది రెగ్యులర్ ఫార్ములానే! కానీ, గతంలో వచ్చిన సినిమాలు అచ్చ�
Kasi Majili Kathalu Episode 59 ( కాశీ మజిలీ కథలు ) | వజ్రమాల అనే యువతినికలుసుకున్న పుష్పహాసుడు.. ఆడవేషం ధరించి అమరావతికి ప్రయాణంఅయ్యాడు. అయితే, వారు ప్రయాణిస్తున్న ఓడ అనుకోకుండా యవనద్వీపానికి చేరింది. అక్కడి సైన్యాధికారి �
Jaya Senapathi Episode 37 | ఒకరోజు నాట్యగురుకులంలో మహాస్థపతి రామపను కలుసుకున్నాడు జాయప. ఆయనతో కలిసి అనుమకొండలోని రుద్రేశ్వరాలయానికి వెళ్లాడు. అక్కడ ఆలయ నిర్మాణంలోని శాస్త్ర అంశాల గురించి తెలుసుకున్నాడు. రాళ్లలో దేవుణ�
ఓ ఇంజినీరింగ్ పట్టభద్రుడికి క్యాంపస్ సెలెక్షన్లో పెద్ద ఉద్యోగం వచ్చింది. లక్షల్లో వేతనం. నగరంలో ఒంటరిగా ఉంటున్నాడు. అతని తల్లి పల్లెటూళ్లో ఇంట్లో ఉంటుంది. ఆమెకు ఆరోగ్యం పూర్తిగా మందగించింది. విషయం తె
Kasi Majili Kathalu Episode 57 ( కాశీ మజిలీ కథలు ) |జరిగిన కథ : పుష్పహాసుడు అనే పల్లెవాడు విద్యాధికుడై, యువరాణితో ప్రేమలో పడ్డాడు. రాజద్రోహ నేరం మోపబడి, అమరావతి నగరానికి వలసపోతూ.. రేవానగరంలో తనను కలుసుకోమని యువరాణికి సందేశం �
Kasi Majili Kathalu Episode 56 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : ఒక బెస్తవాడు తనకు వలలో దొరికిన కంకణాన్ని ధనంజయుడనే రాజుకు సమర్పించాడు. అందుకు ప్రతిగా అతడి కొడుకైన పుష్పహాసుణ్ని యువరాజుతో సమానంగా చదివించాడు మహారాజు. కానీ, తన�
Children Stories | ఇగో.. పొలగాండ్లు! ఇన్నారుల్లా.. ఈ కత మీకు ఎరుకున్నదే గని మన బాసల మల్ల శెపుతున్న.. గంతేనుల్ల.ఎన్కట ఒక దేశంల ఒక రాజు.. ఆయినెకో మంత్రి ఉంటుండె. రాజు అన్ని ముచ్చట్లల్ల మంత్రి ఇకమతులు జెప్పుడు, తొవ్వ జూపిచ్చ�
కథలు కొన్ని విషయ ప్రధానంగా సాగితే, మరికొన్ని వర్ణన ప్రధానంగా ఉంటాయి. కోట్ల వనజాత ‘మైదాకు వసంతం’ సంకలనంలోని కథలు విషయ ప్రధానంగా పరుగెడతాయి. మానవత్వమే గొప్పదని చాటుతాయి. మనిషిని మనిషి వంచించుకునే క్రమాన్న