Katha - 2021 | “నేలనపడి ఊపిరితో ఉన్న యెద్దును కటికకు యెట్లమ్ముతావు సోమీ!”.. అప్పటికి పావుగంట నుంచి మాలిండ్లలో ఉన్న పెద్దమనుషులంతా కట్టకట్టుకునొచ్చి నిలేస్తున్నారు. అందరూ యాభై అరవై యేండ్ల పైబడినోళ్లే!
NT Stories | సూర్యప్రసాద రావు ఆంధ్రప్రదేశ్లోని తెనాలిలో జన్మించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ (జంతుశాస్త్రం) చేశారు. ఖమ్మంలోని శీలంసిద్ధారెడ్డి జ్యోతి కళాశాలలో జంతుశాస్త్ర హెచ్వోడీగా పనిచేశారు. ఇప్�
NT Stories | తెల్లవారి మాములుగా 4గంటలకు నిద్రలేచే బాలమల్లు.. గత కొద్దిరోజులుగా, నలత నలతగా నిద్రపడుతుంటే 3గంటలకు లేచి కూర్చుంటున్నాడు. మనసు నిండా ఆలోచనలు, ఆందోళన కలుగుతుంటే.. వాటి నుంచి కొంత ఉపశమనం పొందడానికి, ఇంటి �
Kasi Majili Kathalu Episode 55( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : విక్రమార్క చక్రవర్తి కుమారుడు కీర్తికేతుడు పరమలోభి. అతడి కుమారుడు విజయభాస్కరుడు తాతలా దయాపరుడు. తండ్రి విధించిన మరణశిక్ష నుంచి తప్పించుకుని, తల్లితో కలిసి వెళ�
కోస్తా జిల్లాల భాష బలవంతంగా మనపై రుద్దబడింది. మనది కానీ మన జీవితాల్లో లేని భాషను, ఉచ్ఛారణ తీరును అనివార్యంగా పలకాల్సి వచ్చేది. వారిలాగా మాట్లాడితేనే అది సరైందన్నట్టు. వారి పదాలే, వారి మాటలే అసలు సిసలు తెల�
Children Stories | గుర్రానికింత సాలీసాలని గడ్డి ఏత్తాండ్లు. ఏడు దినాలకే గుర్రం సగం ఈడ్సుక వేయింది. కడుపు నిండ తింటున్నా.. అయ్యగారమ్మకు లోపల్లోపల బుగులు బుగులుగున్నది. ‘రాజు అచ్చి గుర్రాన్ని జూత్తె ఎట్ల!? అయిదు నెల్లయ
Kasi Majili Kathalu Episode 54 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : విక్రమార్క చక్రవర్తి కుమారుడు కీర్తికేతుడు పరమలోభి. అతడి కుమారుడు విజయభాస్కరుడు తాతలా దయాపరుడు. తండ్రి విధించిన మరణశిక్ష నుంచి తప్పించుకుని, తల్లితో కలిసి వెళ
చెట్ల మీద నుంచి కుహూకుహూలు, కిలకిలా రావాలు చేసే రంగురంగుల పక్షులు, పిట్టల మాదిరిగా ఉంది.. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్. రకరకాల భాషలు, యాసలు, వేషధారణతో ఉన్న ప్రయాణికులతో భారతదేశం మొత్తం ఇక్కడే కనిపిస్తున్నది
Children Stroies | పిలగాండ్లు! మీకు చెన్నాల్రామలింగం గురించి ఎరికె గదా! అదే తెనాలి రామలింగం. ఆయినెకు ఒకపారి పనివడి.. దూరం బోవాల్సచ్చింది. ఏడికేయినా.. బోడిలింగమోలె చెన్నాల్రామలింగం ఒక్కడే వోతడు. ఆ తాపగూడ అట్లనే బైలెల్�
Kasi Majili Kathalu Episode 52 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : విక్రమార్క చక్రవర్తి అనంతరం ఆయన కుమారుడు కీర్తికేతుడు రాజ్యానికి వచ్చాడు. తండ్రిలా కాకుండా దయాహీనుడై ప్రజలపై ఎన్నో పన్నులు విధించాడు. తన కొడుకైన విజయ భాస్కరు�