Kasi Majili Kathalu Episode 52 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : విక్రమార్క చక్రవర్తి అనంతరం ఆయన కుమారుడు కీర్తికేతుడు రాజ్యానికి వచ్చాడు. తండ్రిలా కాకుండా దయాహీనుడై ప్రజలపై ఎన్నో పన్నులు విధించాడు.
Kasi Majili Kathalu Episode 51 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : మణిసిద్ధుడు అనే యతి కాశీయాత్ర చేయాలనుకున్నాడు. యాత్రలకు ఒంటరిగా వెళ్లకూడదనే నియమాన్ని అనుసరించి, తోడుగా రమ్మని గోపాలుణ్ని కోరాడు. అయితే తనకు కథలంటే ఇష్టమని, దా�
“ఏమండీ! ఈసారి అక్టోబర్లోనే రెండు పండగలొస్తున్నాయ్! మీ అమ్మను రెన్నెల్లు మీ తమ్ముడి దగ్గరే ఉండేట్టుగా చూడండి. దసరా-దీపావళి పండగ రోజుల్లో నేను ఆమె మొహం చూస్తూ సేవలందించలేను”.. శుక్రవారం పొద్దటిపూట తలస్నా�
ఆ రోజు రాజేశ్వరి మధ్యాహ్నం నడుంవాల్చి లేచేసరికి నాలుగైంది. చల్లని నీళ్లతో మొహం కడుక్కుని.. తుడుచుకుంటూ బైటికొచ్చింది. డాబా మీద ఆ మూలగా రెండు పావురాలు.. ఏవో గింజలు కనిపించినట్టున్నాయి, ఏరుకుని తింటున్నాయి.
Kasi Majili Kathalu Episode 49 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : భార్య ప్రవర్తన వల్ల దేవశర్మ మనసు చెదిరి ‘అంతా విచిత్రమే’ అని గొణుక్కుంటూ.. ఊళ్లు పట్టుకుని తిరుగుతున్నాడు. అతనికి ‘అంతా దైవాధీనం’ అనే వాడొకడు, ‘ఎవరికెవరూ లేరు’
Kasi Majili Kathalu Episode 47 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : సింధుబా రాజ్యాన్నేలే వీరప్రతాపుడు.. తన నలుగురు కుమారులనూ దేశాటన చేసి, తగిన భార్యలను ఎన్నుకోమని పంపాడు. నలుగురిలో మొదటివాడైన విజయుడు.. హేమను పెళ్లి చేసుకున్నాడు. �