Kasi Majili Kathalu Episode 59 ( కాశీ మజిలీ కథలు ) |జరిగిన కథ : వజ్రమాల అనే యువతినికలుసుకున్న పుష్పహాసుడు.. ఆడవేషం ధరించి అమరావతికి ప్రయాణంఅయ్యాడు. అయితే, వారు ప్రయాణిస్తున్న ఓడ అనుకోకుండా యవనద్వీపానికి చేరింది. అక్కడి సైన్
Children Stories | మీకు అకుబరు, బీరుబలు కతలు ఎరుకే గదా! గమ్మతి గమ్మతి గుంటయి. అందుల కొన్ని తెలివి తేటలయి ఉంటయి.. ఇంకొన్ని పరాశికాలయి ఉంటయి. ఈ కత గూడ గసొంటిదే! ఇది ఇందీ కథ గని.. మనం మన బాసల జెప్పుకొందాముల్ల.
Tollywood Remake Movies | ‘వచ్చిన సినిమా కథలు తీసుకొని.. రాబోయే సినిమాలకు కథలు రాస్తుంటాను’ ఈ డైలాగ్ శుభాకాంక్షలు చిత్రంలోది. కామెడీగా అన్నా.. సినీ ఇండస్ట్రీలో అది రెగ్యులర్ ఫార్ములానే! కానీ, గతంలో వచ్చిన సినిమాలు అచ్చ�
Kasi Majili Kathalu Episode 59 ( కాశీ మజిలీ కథలు ) | వజ్రమాల అనే యువతినికలుసుకున్న పుష్పహాసుడు.. ఆడవేషం ధరించి అమరావతికి ప్రయాణంఅయ్యాడు. అయితే, వారు ప్రయాణిస్తున్న ఓడ అనుకోకుండా యవనద్వీపానికి చేరింది. అక్కడి సైన్యాధికారి �
Jaya Senapathi Episode 37 | ఒకరోజు నాట్యగురుకులంలో మహాస్థపతి రామపను కలుసుకున్నాడు జాయప. ఆయనతో కలిసి అనుమకొండలోని రుద్రేశ్వరాలయానికి వెళ్లాడు. అక్కడ ఆలయ నిర్మాణంలోని శాస్త్ర అంశాల గురించి తెలుసుకున్నాడు. రాళ్లలో దేవుణ�
ఓ ఇంజినీరింగ్ పట్టభద్రుడికి క్యాంపస్ సెలెక్షన్లో పెద్ద ఉద్యోగం వచ్చింది. లక్షల్లో వేతనం. నగరంలో ఒంటరిగా ఉంటున్నాడు. అతని తల్లి పల్లెటూళ్లో ఇంట్లో ఉంటుంది. ఆమెకు ఆరోగ్యం పూర్తిగా మందగించింది. విషయం తె
Kasi Majili Kathalu Episode 57 ( కాశీ మజిలీ కథలు ) |జరిగిన కథ : పుష్పహాసుడు అనే పల్లెవాడు విద్యాధికుడై, యువరాణితో ప్రేమలో పడ్డాడు. రాజద్రోహ నేరం మోపబడి, అమరావతి నగరానికి వలసపోతూ.. రేవానగరంలో తనను కలుసుకోమని యువరాణికి సందేశం �
Kasi Majili Kathalu Episode 56 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : ఒక బెస్తవాడు తనకు వలలో దొరికిన కంకణాన్ని ధనంజయుడనే రాజుకు సమర్పించాడు. అందుకు ప్రతిగా అతడి కొడుకైన పుష్పహాసుణ్ని యువరాజుతో సమానంగా చదివించాడు మహారాజు. కానీ, తన�
Children Stories | ఇగో.. పొలగాండ్లు! ఇన్నారుల్లా.. ఈ కత మీకు ఎరుకున్నదే గని మన బాసల మల్ల శెపుతున్న.. గంతేనుల్ల.ఎన్కట ఒక దేశంల ఒక రాజు.. ఆయినెకో మంత్రి ఉంటుండె. రాజు అన్ని ముచ్చట్లల్ల మంత్రి ఇకమతులు జెప్పుడు, తొవ్వ జూపిచ్చ�
కథలు కొన్ని విషయ ప్రధానంగా సాగితే, మరికొన్ని వర్ణన ప్రధానంగా ఉంటాయి. కోట్ల వనజాత ‘మైదాకు వసంతం’ సంకలనంలోని కథలు విషయ ప్రధానంగా పరుగెడతాయి. మానవత్వమే గొప్పదని చాటుతాయి. మనిషిని మనిషి వంచించుకునే క్రమాన్న