వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని ములుగు జిల్లా పాలంపేటలోని ప్రసిద్ధ రామప్ప ఆలయంలో ఈ నెల 18న వేడుకలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర పర్యాటక, సాంసృతిక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ వెల్లడించారు.
తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ సర్కారు వివక్ష కొనసాగుతూనే ఉన్నది. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకొంటున్నది. 14 కీలకమైన రహదారులను జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేసేందుకు రా
జిగిత్యాల జిల్లాను అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన భారీ ప్రాజెక్టును అడ్డుకొనేందుకు ప్రతిపక్షాలు కుటిల రాజకీయాలకు తెరలేపాయి. జిల్లాలో ఎక్కువగా సాగయ్యే వరి, మక్కజొన్�
నిరుద్యోగులు స్వయం ఉపాధి పొందేందుకు, ఔత్సాహికులు పరిశ్రమలు స్థాపించేందుకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందిస్తున్నది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)లు స్థాపించేవారికి వివ
మహిళా సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు విరివిరిగా రుణాలు మంజూరు చేస్తుంది. 90 పైసల వడ్డీతో శ్రీనిధి రుణాలను ఇస్తూ వారు కోరుకున్న రంగంలో పెట్టుబడి పెట్టి ఆర్థికంగా బలోపేతం కావాడానికి ప
సీఎం కేసీఆర్ పాలనలో గడపగడపకూ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. అన్ని వర్గాల ప్రజలకు సర్కారు వెన్నుదన్నుగా నిలుస్తున్నది. అందరి బాగు కోసం వేలాది కోట్లు వెచ్చిస్తున్నది. ప్రగతిపథంలో పయనిస్తున్న మహానగరంలోనూ స
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అం దించింది. సెర్ప్లో పని చేస్తున్న ఉద్యోగులకు కొత్త పేస్కేల్ను వర్తింపజేస్తూ ప్రభుత్వం శనివారం జీవో 11ను జారీ చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్ద పీట వేస్తున్నది. ఇందులో భాగంగా ప్రవేశపెట్టిన అంబేద్కర్ విదేశీ విద్యా పథకం ఎస్సీ విద్యార్థులకు వరంగా మారింది. ఈ పథకం కింద మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా నుంచి ఈ విద్యాసంవత్�
కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వేలైన్ సీఎం కేసీఆర్ కలల ప్రాజెక్టు అని, మరికొన్ని రోజుల్లో పూర్తి చేసుకొని ఉమ్మడి జిల్లా ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్
సెర్ప్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. తమ సర్వీసు కాలంలో ప్రభుత్వ ఉద్యోగులతో సమాన వేతనాలు అందుకోవడం గగనకుసుమమే అనుకున్న సెర్ఫ్ ఉద్యోగులకు పేస్కేల్ అమలు చేస్తూ, ఉగాది కానుకను అంద�
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం కోయిలకొండ, మోదీపూర్, జమాల్పూర్ గ్రామాల్లో ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటించ
ప్రజల వ్యాధిని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పల్లె దవాఖానలను ప్రారంభించిందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల
నాడు సమైక్య పాలనలో దళితులను ఎవరూ పట్టించుకోలేదు. వారి సంక్షేమంపైనా దృష్టి పెట్టలేదు. ఫలితంగా దశాబ్దాలుగా అంధకారంలో బతకాల్సి వచ్చింది. పొట్ట కూటి కోసం ఎంతో మందికి వలసబాటే దిక్కయింది. కానీ, స్వరాష్ట్రంలో �