రాష్ట్రంలో సెయిలింగ్ క్రీడాభివృద్ధికి కృషి చేస్తున్నామని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్లోని మంత్రుల నివాస ప్రాంగణంలో శ్రీనివాస్గౌడ్ను తెలంగాణ సెయిలింగ్
జిల్లాలో రైతులు వానకాలంలో పత్తి, సోయాబీన్, కంది, ఇతర పంటలు సాగు చేస్తారు. యా సంగిలో శనగ, పల్లి, గోధుమ, జొన్న పంటలు పండిస్తారు. ఈ ఏడాది యాసంగిలో రైతులు జిల్లాలో 1.08 లక్షల ఎకరాల్లో శనగ పంటను వేశారు. ప్రభుత్వం అమల
కాలుష్యం లేని ఫార్మాసిటీని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంటే.. ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రైతులను తప్పుదోవ పట్టించాలని చూస్తే తగిన
మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట్ర సర్కార్ చేయూతనందిస్తున్నది. బ్యాంక్ లింకేజీ ద్వారా రుణాలను అందజేస్తుండడంతో గొర్రెలు, బర్రెలు, మేకలను కొనుగోలు చేసి జీవనోపాధి పొందుతున్నారు.
మనిషి బతికున్నప్పుడే కాదు.. చనిపోయాక కూడా గౌరవంగా అంతిమ సంస్కారాలు నిర్వహించాలన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం పల్లె, పట్టణాల్లో వైకుంఠధామాలకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో 50 వేలకు పైగా జనాభా ఉన్న జమ్మికుం�
వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని ములుగు జిల్లా పాలంపేటలోని ప్రసిద్ధ రామప్ప ఆలయంలో ఈ నెల 18న వేడుకలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర పర్యాటక, సాంసృతిక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ వెల్లడించారు.
తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ సర్కారు వివక్ష కొనసాగుతూనే ఉన్నది. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకొంటున్నది. 14 కీలకమైన రహదారులను జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేసేందుకు రా
జిగిత్యాల జిల్లాను అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన భారీ ప్రాజెక్టును అడ్డుకొనేందుకు ప్రతిపక్షాలు కుటిల రాజకీయాలకు తెరలేపాయి. జిల్లాలో ఎక్కువగా సాగయ్యే వరి, మక్కజొన్�
నిరుద్యోగులు స్వయం ఉపాధి పొందేందుకు, ఔత్సాహికులు పరిశ్రమలు స్థాపించేందుకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందిస్తున్నది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)లు స్థాపించేవారికి వివ
మహిళా సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు విరివిరిగా రుణాలు మంజూరు చేస్తుంది. 90 పైసల వడ్డీతో శ్రీనిధి రుణాలను ఇస్తూ వారు కోరుకున్న రంగంలో పెట్టుబడి పెట్టి ఆర్థికంగా బలోపేతం కావాడానికి ప
సీఎం కేసీఆర్ పాలనలో గడపగడపకూ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. అన్ని వర్గాల ప్రజలకు సర్కారు వెన్నుదన్నుగా నిలుస్తున్నది. అందరి బాగు కోసం వేలాది కోట్లు వెచ్చిస్తున్నది. ప్రగతిపథంలో పయనిస్తున్న మహానగరంలోనూ స
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అం దించింది. సెర్ప్లో పని చేస్తున్న ఉద్యోగులకు కొత్త పేస్కేల్ను వర్తింపజేస్తూ ప్రభుత్వం శనివారం జీవో 11ను జారీ చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్ద పీట వేస్తున్నది. ఇందులో భాగంగా ప్రవేశపెట్టిన అంబేద్కర్ విదేశీ విద్యా పథకం ఎస్సీ విద్యార్థులకు వరంగా మారింది. ఈ పథకం కింద మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా నుంచి ఈ విద్యాసంవత్�
కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వేలైన్ సీఎం కేసీఆర్ కలల ప్రాజెక్టు అని, మరికొన్ని రోజుల్లో పూర్తి చేసుకొని ఉమ్మడి జిల్లా ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్