రైతాంగానికి సాగుబడిలో రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. ఇందులో భాగంగా పెట్టుబడి సాయం, రైతు బంధు, 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా, విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచుతూ.. అన్నదాతలకు భరోసానిస్తున్నది.
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని సీఎం కేసీఆర్ 50 శాతం రిజర్వేషన్లు కల్పించి పెద్దపీట వేస్తున్నారని మంత్రి సబితారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కా
వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. ఐదు నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్న వరంగల్ మహానగర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధుల వరద పారిస్తోంది.
తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన నాయకుడికి రాష్ట్ర ప్రభుత్వం పట్టం కట్టింది. రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్గా నిజామాబాద్కు చెందిన తెలంగాణ ఉద్యమ కారుడు, బీఆర్ఎస్ నేత తారిఖ్ అన్సారీని నియమించిం�
రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంతో తెలంగాణ కోటి ఎకరాల మాగాణి లక్ష్యం నెరవేరిందని సీఎస్ శాంతికుమారి వెల్లడించారు. బుధవారం బీఆర్కే భవన్లో వ్యవసాయ శాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంల
పల్లెపల్లెకు క్రీడాప్రాంగణం ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతంలో గ్రామాల్లో సరైన వసతులు లేకపోవడంతో అనేక మంది క్రీడాకారులు ఇబ్బందులు పడేవారు. వివిధ క్రీడలపై ఆసక్తి ఉన్న క్రీడాకారులు వె�
రైతు సంక్షేమమే ధ్యేయంగా అమల్లోకి తీసుకువచ్చిన రైతు బంధు పథకంతో జిల్లాలోని రైతులు అప్పుల బాధల నుంచి విముక్తి పొందారు. అతివృష్టి, అనావృష్టిలతోపాటు ఏదో రకంగా పంట నష్టపోతూ అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతన్నల�
అర్వపల్లి యోగానంద లక్ష్మీనరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రూ.5 కోట్లు విడుదల చేసింది. శిథిలావస్థకు చేరిన చారిత్రక గుడి పునరుద్ధరణకు గతంలోనే సీఎం కేసీఆర్ తన సొంత నిధులు రూ.1.20కోట�
చివరి ఆయకట్టుకూ నీరందించేలా రాష్ట్ర సర్కారు చర్యలు తీసుకుంటున్నది. గతంలో కొంత వరకే సిమెంట్ లైనింగ్ పనులు పూర్తి కావడంతో చివరి ఆయకట్టుకు నీరందక రైతులు ఇబ్బందులు పడ్డారు.