సెర్ప్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. తమ సర్వీసు కాలంలో ప్రభుత్వ ఉద్యోగులతో సమాన వేతనాలు అందుకోవడం గగనకుసుమమే అనుకున్న సెర్ఫ్ ఉద్యోగులకు పేస్కేల్ అమలు చేస్తూ, ఉగాది కానుకను అంద�
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం కోయిలకొండ, మోదీపూర్, జమాల్పూర్ గ్రామాల్లో ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటించ
ప్రజల వ్యాధిని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పల్లె దవాఖానలను ప్రారంభించిందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల
నాడు సమైక్య పాలనలో దళితులను ఎవరూ పట్టించుకోలేదు. వారి సంక్షేమంపైనా దృష్టి పెట్టలేదు. ఫలితంగా దశాబ్దాలుగా అంధకారంలో బతకాల్సి వచ్చింది. పొట్ట కూటి కోసం ఎంతో మందికి వలసబాటే దిక్కయింది. కానీ, స్వరాష్ట్రంలో �
రైతాంగానికి సాగుబడిలో రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. ఇందులో భాగంగా పెట్టుబడి సాయం, రైతు బంధు, 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా, విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచుతూ.. అన్నదాతలకు భరోసానిస్తున్నది.
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని సీఎం కేసీఆర్ 50 శాతం రిజర్వేషన్లు కల్పించి పెద్దపీట వేస్తున్నారని మంత్రి సబితారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కా
వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. ఐదు నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్న వరంగల్ మహానగర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధుల వరద పారిస్తోంది.
తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన నాయకుడికి రాష్ట్ర ప్రభుత్వం పట్టం కట్టింది. రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్గా నిజామాబాద్కు చెందిన తెలంగాణ ఉద్యమ కారుడు, బీఆర్ఎస్ నేత తారిఖ్ అన్సారీని నియమించిం�
రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంతో తెలంగాణ కోటి ఎకరాల మాగాణి లక్ష్యం నెరవేరిందని సీఎస్ శాంతికుమారి వెల్లడించారు. బుధవారం బీఆర్కే భవన్లో వ్యవసాయ శాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంల
పల్లెపల్లెకు క్రీడాప్రాంగణం ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతంలో గ్రామాల్లో సరైన వసతులు లేకపోవడంతో అనేక మంది క్రీడాకారులు ఇబ్బందులు పడేవారు. వివిధ క్రీడలపై ఆసక్తి ఉన్న క్రీడాకారులు వె�