రాష్ట్ర ప్రభుత్వంపై రాజ్భవన్ వింత వైఖరి మరోసారి బయటపడింది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్.. బాధ్యతాయుతంగా వ్యవహిరించడంలేదని విమర్శలు వస్తున్నాయి. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ప్రజల విస్తృత
చేవెళ్ల సభలో అమిత్షా చేసిన ప్రసంగంలో కొత్తదనం ఏమీలేదని.. ఎప్పటిలాగే పచ్చి అబద్ధాలతో రాష్ట్ర సర్కార్పై బురదజల్లే ప్రయత్నం చేశారని చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డి అన్నారు. కనీసం చేవెళ్లకు ఏద�
ప్రజలకు మెరుగైన సేవలు, పరిపాలన సౌలభ్యమే లక్ష్యంగా రోడ్లు, భవనాల(ఆర్అండ్బీ) శాఖను రాష్ట్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. కొత్త జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్ల వ్యవస్థకు అనుగుణంగా ఆర్అండ్బీ శాఖలో సర్
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని కొత్తపల్లి(హెచ్) గ్రామ పంచాయతీ ప్రగతి పథంలో దూసుకెళ్తున్నది. ఈ పంచాయతీలో 312 కుటుంబాలు ఉండగా.. 1,150 జనాభా ఉన్నది. సమైక్య రాష్ట్రంలో అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న గ్రామం.. తె
రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో నందికొండ హిల్కాలనీలో నిర్మించిన బుద్ధవనం రాష్ర్టానికి మణిహారంగా నిలుస్తుందని అంతర్జాతీయ ధ్యాన కేంద్ర ఉపాసకుడు హేమంత్ అన్నారు. శనివారం బుద్ధవనంలోని కాఫ్రేన్స�
సీపీఎస్ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పుప్పాల కృష్ణకుమార్, ప్రధానకార్యదర్శి హన్మాండ్ల భా స్కర్ ప్రభుత్వాన్ని క
రాష్ట్రంలోని ఏడు వర్సిటీల్ల్లో గిరిజన విద్యార్థిని, విద్యార్థులకు వేర్వేరుగా నిర్మించే నూతన హాస్టల్ నిర్మాణ పనులు త్వరలో ప్రా రంభించాలని గిరిజన సంక్షేమశాఖ నిర్ణయించింది. వర్సిటీల వీసీ, రిజిస్ట్రార్�
రాష్ట్ర ప్రభుత్వం రెండో విడుత చేపడుతున్న కంటి వెలుగు శిబిరాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే సగం పని రోజులు పూర్తి కాగా, అనుకున్న లక్ష్యంలో సగం వరకు పూర్తి చేసింది. మిగతా రోజుల్లో లక్ష్యం పూర్తి చ�
ఆస్తి పన్ను వసూళ్లలో పెద్దఅంబర్పేట మున్సిపాలిటీ పురోగతి సాధించింది. 2021-22 ఆర్థిక సంవత్సరం కంటే 2022-23 ఆర్థిక సంవత్సరంలో అధికంగా పన్ను వసూలు చేసింది. లక్ష్యంలో దాదాపు 63 శాతం వసూళ్లతో ముందడుగు వేసింది.
రాష్ట్రంలో సెయిలింగ్ క్రీడాభివృద్ధికి కృషి చేస్తున్నామని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్లోని మంత్రుల నివాస ప్రాంగణంలో శ్రీనివాస్గౌడ్ను తెలంగాణ సెయిలింగ్
జిల్లాలో రైతులు వానకాలంలో పత్తి, సోయాబీన్, కంది, ఇతర పంటలు సాగు చేస్తారు. యా సంగిలో శనగ, పల్లి, గోధుమ, జొన్న పంటలు పండిస్తారు. ఈ ఏడాది యాసంగిలో రైతులు జిల్లాలో 1.08 లక్షల ఎకరాల్లో శనగ పంటను వేశారు. ప్రభుత్వం అమల
కాలుష్యం లేని ఫార్మాసిటీని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంటే.. ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రైతులను తప్పుదోవ పట్టించాలని చూస్తే తగిన
మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట్ర సర్కార్ చేయూతనందిస్తున్నది. బ్యాంక్ లింకేజీ ద్వారా రుణాలను అందజేస్తుండడంతో గొర్రెలు, బర్రెలు, మేకలను కొనుగోలు చేసి జీవనోపాధి పొందుతున్నారు.
మనిషి బతికున్నప్పుడే కాదు.. చనిపోయాక కూడా గౌరవంగా అంతిమ సంస్కారాలు నిర్వహించాలన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం పల్లె, పట్టణాల్లో వైకుంఠధామాలకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో 50 వేలకు పైగా జనాభా ఉన్న జమ్మికుం�