ఇది మంథని-కాటారం ప్రధాన రహదారి గాడుదులగండి గుట్ట. నాడు ఇక్కడ గుట్టను తొలచి రోడ్డు చేశారు. ప్రమాదకరమైన మూల మలుపు కావడంతో ఏటా పెద్దసంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిసేవి. అయినా, గత పాలకులు పట్టించుకోలేదు. స్వరాష్ట
కాంట్రాక్ట్ ఉద్యోగులకు సర్కారు తీపి కబురు అందించింది. నూతన సచివాలయం ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ క్రమబద్ధీకరణ ఫైల్పై తొలిసంతకం చేయడంతో 23ఏళ్ల నిరీక్షణకు తెరపడింది.
ఇది రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు. నాలుగేండ్ల చిన్నారి స్కూల్లోనే అత్యాచారానికి గురైతే.. రాష్ట్రమంతా భగ్గుమన్నది. భరోసా కేంద్రం ఈ కేసును టేకప్ చేసింది. ఫోరెన్సిక్ టీమ్ రంగంలోకి దిగింది. త
కులవృత్తుల అభ్యున్నతికి రాష్ట్ర సర్కార్ తీసుకుంటున్న చర్యలు ఫలిస్తున్నాయి. అందుకు నిలువెత్తు నిదర్శనం మత్స్యకారుల కుటుంబాలే. ఏటా ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న చేప పిల్లల పెంపకంతో మత్స్యకారులు మంచి �
రాష్ట్ర ప్రభుత్వంపై రాజ్భవన్ వింత వైఖరి మరోసారి బయటపడింది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్.. బాధ్యతాయుతంగా వ్యవహిరించడంలేదని విమర్శలు వస్తున్నాయి. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ప్రజల విస్తృత
చేవెళ్ల సభలో అమిత్షా చేసిన ప్రసంగంలో కొత్తదనం ఏమీలేదని.. ఎప్పటిలాగే పచ్చి అబద్ధాలతో రాష్ట్ర సర్కార్పై బురదజల్లే ప్రయత్నం చేశారని చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డి అన్నారు. కనీసం చేవెళ్లకు ఏద�
ప్రజలకు మెరుగైన సేవలు, పరిపాలన సౌలభ్యమే లక్ష్యంగా రోడ్లు, భవనాల(ఆర్అండ్బీ) శాఖను రాష్ట్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. కొత్త జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్ల వ్యవస్థకు అనుగుణంగా ఆర్అండ్బీ శాఖలో సర్
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని కొత్తపల్లి(హెచ్) గ్రామ పంచాయతీ ప్రగతి పథంలో దూసుకెళ్తున్నది. ఈ పంచాయతీలో 312 కుటుంబాలు ఉండగా.. 1,150 జనాభా ఉన్నది. సమైక్య రాష్ట్రంలో అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న గ్రామం.. తె
రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో నందికొండ హిల్కాలనీలో నిర్మించిన బుద్ధవనం రాష్ర్టానికి మణిహారంగా నిలుస్తుందని అంతర్జాతీయ ధ్యాన కేంద్ర ఉపాసకుడు హేమంత్ అన్నారు. శనివారం బుద్ధవనంలోని కాఫ్రేన్స�
సీపీఎస్ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పుప్పాల కృష్ణకుమార్, ప్రధానకార్యదర్శి హన్మాండ్ల భా స్కర్ ప్రభుత్వాన్ని క
రాష్ట్రంలోని ఏడు వర్సిటీల్ల్లో గిరిజన విద్యార్థిని, విద్యార్థులకు వేర్వేరుగా నిర్మించే నూతన హాస్టల్ నిర్మాణ పనులు త్వరలో ప్రా రంభించాలని గిరిజన సంక్షేమశాఖ నిర్ణయించింది. వర్సిటీల వీసీ, రిజిస్ట్రార్�
రాష్ట్ర ప్రభుత్వం రెండో విడుత చేపడుతున్న కంటి వెలుగు శిబిరాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే సగం పని రోజులు పూర్తి కాగా, అనుకున్న లక్ష్యంలో సగం వరకు పూర్తి చేసింది. మిగతా రోజుల్లో లక్ష్యం పూర్తి చ�
ఆస్తి పన్ను వసూళ్లలో పెద్దఅంబర్పేట మున్సిపాలిటీ పురోగతి సాధించింది. 2021-22 ఆర్థిక సంవత్సరం కంటే 2022-23 ఆర్థిక సంవత్సరంలో అధికంగా పన్ను వసూలు చేసింది. లక్ష్యంలో దాదాపు 63 శాతం వసూళ్లతో ముందడుగు వేసింది.