ఏ కారణంతోనైనా రైతు అకాల మరణం చెందితే ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా పథకం చేపడుతున్నది. ఏటా ఒక్కో రైతుకు ప్రీమియం చెల్లించి పాలసీ అమలు చేస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఇచ్చినట్లే, మైనారిటీలకు రూ.లక్ష ఆర్థిక సహాయం అందించేందుకు కసరత్తు చేస్తున్నది. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగంఅర్హులైన వారిని ఎంపిక చేసేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. గత ఆర్థి�
కులవృత్తులు, చేతివృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. అందులో భాగంగా చేనేత కార్మికులకు అండగా నిలుస్తూ తాజాగా చేనేత మిత్ర పథకాన్ని ప్రవేశపెట్టగా, వారి �
రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలపై గతం లో విధించిన స్టే ఉత్తర్వులను ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖ లు చేసింది. సుమారు 80 వేల మంది ఉపాధ్యాయుల బదిలీల కోసం ఎదురుచూస్తున్నారని ప్రభుత్వం త
రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సబ్సిడీతో అందజేసే రూ.లక్ష రుణ సాయానికి అర్హత కలిగిన క్రిస్టియన్లు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడె రాజీవ్సాగర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 31 నుంచి ఆగస్టు 14 వర�
జిల్లా ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతున్నది. మెడికల్ కళాశాల కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ 2018 ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు కామారెడ్డి జిల్లాకు మెడికల్ కళాశాలను ఈ ఏడాద�
గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ యేడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో వడగండ్లు, అకాల వర్షాలు రైతులను వెంటాడాయి. మార్చి 17 నుంచి ఏప్రిల్ 22 వరకు పంటలను తీవ్రస్థాయిలో దెబ్బతీశాయి. అప్పుడు ప్రధానంగా వరితోపాటు మామిడి, మక్�
సీఎం కేసీఆర్ ఒక్కసారి ఒక పని చేపట్టారంటే అది ముగించే వరకు వదలిపెట్టరు. అందుకు తాజా తార్కాణం పోడు పట్టాల పంపిణీ. పోడు రైతులకు పట్టాలు అందిస్తామని ఇచ్చిన హామీని అక్షరాల నిలబెట్టుకున్నారు. అంతేనా.. పట్టాలు
రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో రెండో రోజూ రైతుబంధు సాయాన్ని నేరుగా రైతుల ఖాతాల్లో జమచేసింది. మంగళవారం ఒక్కరోజు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రూ.153.41కోట్ల పెట్టుబడి సాయం అందించారు. 3,80,457 మంది రైతులకు లబ్ధి చేక�
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతుబంధు పథకం కర్షకులకు వరంగా మారింది. ఎకరానికి రూ. 5 వేల చొప్పున ప్రభుత్వం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుండగా.. వాటిని తీసుకుని మురిసిపోతున్నారు. విత్తనాలు,
వ్యవస్థలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆర్టీసీ సంస్థ కూడా వినూత్న పద్ధతులను అవలంబిస్తూ పురోగభివృద్ధి బాటలో పయనిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం సంస్థకు అవసరమైన వనరులను సమకూరుస్తున్నది. ఈ క్రమంలో సంస్థకు �
సూర్యాపేట జిల్లాకు మహాత్మాజ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల గురుకుల డిగ్రీ కళాశాల మంజూరైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాలకు 17 కళాశాలలు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జీఓ విడుదల చేయగా అందులో స
పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలతో మమేకమై సమస్యలు పరిష్కరించారు. గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టడంతోపాటు డ్రెయినేజీ వ్యవస్థలో మా
సమస్యల పరిష్కారం కోరుతూ సమ్మె చేస్తున్న రేషన్ డీలర్లతో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీం తో వారు సమ్మె విరమించారు. మంగళవారం సాయంత్రం రేషన్ దుకాణాలు తెరిచి, సరుకులు పంపి�
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ, రైతు సంక్షేమ పథకాలపై చర్చకు అంతర్జాతీయస్థాయి సమావేశం వేదిక అయ్యింది. మన పథకాల గురించి తెలుసుకొనేందుకు వివిధ దేశాల వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆసక్తి చూపించారు. గుర�