జిల్లా ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతున్నది. మెడికల్ కళాశాల కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ 2018 ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు కామారెడ్డి జిల్లాకు మెడికల్ కళాశాలను ఈ ఏడాద�
గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ యేడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో వడగండ్లు, అకాల వర్షాలు రైతులను వెంటాడాయి. మార్చి 17 నుంచి ఏప్రిల్ 22 వరకు పంటలను తీవ్రస్థాయిలో దెబ్బతీశాయి. అప్పుడు ప్రధానంగా వరితోపాటు మామిడి, మక్�
సీఎం కేసీఆర్ ఒక్కసారి ఒక పని చేపట్టారంటే అది ముగించే వరకు వదలిపెట్టరు. అందుకు తాజా తార్కాణం పోడు పట్టాల పంపిణీ. పోడు రైతులకు పట్టాలు అందిస్తామని ఇచ్చిన హామీని అక్షరాల నిలబెట్టుకున్నారు. అంతేనా.. పట్టాలు
రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో రెండో రోజూ రైతుబంధు సాయాన్ని నేరుగా రైతుల ఖాతాల్లో జమచేసింది. మంగళవారం ఒక్కరోజు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రూ.153.41కోట్ల పెట్టుబడి సాయం అందించారు. 3,80,457 మంది రైతులకు లబ్ధి చేక�
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతుబంధు పథకం కర్షకులకు వరంగా మారింది. ఎకరానికి రూ. 5 వేల చొప్పున ప్రభుత్వం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుండగా.. వాటిని తీసుకుని మురిసిపోతున్నారు. విత్తనాలు,
వ్యవస్థలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆర్టీసీ సంస్థ కూడా వినూత్న పద్ధతులను అవలంబిస్తూ పురోగభివృద్ధి బాటలో పయనిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం సంస్థకు అవసరమైన వనరులను సమకూరుస్తున్నది. ఈ క్రమంలో సంస్థకు �
సూర్యాపేట జిల్లాకు మహాత్మాజ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల గురుకుల డిగ్రీ కళాశాల మంజూరైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాలకు 17 కళాశాలలు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జీఓ విడుదల చేయగా అందులో స
పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలతో మమేకమై సమస్యలు పరిష్కరించారు. గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టడంతోపాటు డ్రెయినేజీ వ్యవస్థలో మా
సమస్యల పరిష్కారం కోరుతూ సమ్మె చేస్తున్న రేషన్ డీలర్లతో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీం తో వారు సమ్మె విరమించారు. మంగళవారం సాయంత్రం రేషన్ దుకాణాలు తెరిచి, సరుకులు పంపి�
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ, రైతు సంక్షేమ పథకాలపై చర్చకు అంతర్జాతీయస్థాయి సమావేశం వేదిక అయ్యింది. మన పథకాల గురించి తెలుసుకొనేందుకు వివిధ దేశాల వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆసక్తి చూపించారు. గుర�
దళితబంధు అమలులో పూర్తి పారదర్శకతను పాటించేందుకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్న ప్రభుత్వం ఇక్కడ అమలులో �
వానకాలం సీజన్ వ్యవసాయ పనులు షురూ కావడంతో విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లు జోరందుకున్నాయి. ఇదే అదనుగా మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో పలు నకిలీ కంపెనీలు ఎలాంటి నిబంధనలు పాటించకుండా అందమైన ప్యాకింగ్, ఆకట్టుక�
ఎన్నో ఏళ్లుగా రెగ్యులరైజేషన్ కోసం ఎదురుచూస్తున్న వీఆర్ఏలకు రాష్ట్ర సర్కారు తీపి కబురు అందించింది. వారి ఉద్యోగాల క్రమబద్ధీకరణకు ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంత�
మరికొన్ని రోజుల్లో వానకాలం సీజన్ ప్రారంభం కానున్నది. జూన్ మొదటి వారంలో రైతులు కొత్త పంట ల సాగుపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. ఈ క్రమం లో వ్యవసాయ భూముల్లో దుక్కులు దున్నుకొని వారు పండించే పంట విత్తనాల కో�
నిర్మల్ జిల్లాలోని 19 మండలాల పరిధిలో 644 చెరువు లతోపాటు ఎస్సారెస్పీ, కడెం, స్వర్ణ, గడ్డెన్న ప్రాజెక్టు లు ఉన్నాయి. వీటిలో వచ్చే వర్షాకాలంలో 4.75 కోట్ల చేప పిల్లలను విడుదల చేయాలని మత్స్యశాఖ అధికారులు ప్రతిపాది�