జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఏపీ ప్రభుత్వం చేపట్టిన నీటిపారుదల పనులను నిలిపివేయాలని తెలంగాణ సర్కారు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)ని డిమాండ్ చేసింది.
తెలంగాణలో భౌగోళిక గుర్తింపు (జీఐ) పొందిన ప్రాంతాల్లో పర్యాటక రంగం అభివృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయని జీఐ ప్రతినిధి, రిసొల్యూట్ గ్రూప్ లీగల్ హెడ్ సుభజిత్ సాహా పేర్కొన్నారు.
ఒకప్పుడు అది కరువు ప్రాంతం. ఏ ఉపాధీ ఉండేది కాదు. అలాంటి పరిస్థితులలో మహిళలంతా కలిసి తమ గెలుపు కథను తామే రాసుకున్నారు. కష్టపడి సంపాదించే ప్రతి రూపాయినీ జాగ్రత్తగాపొదుపు చేసుకోవడమే ఆర్థిక సాధికారతకు మార్గ
యాభై ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్రంలో చేసిందంతా అవినీతి, అక్రమాలేనని, వాళ్లు మళ్లీ అధికారంలోకి వచ్చినా చేసేది అదేనని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు.
పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టింది. జిల్లా వ్యాప్తంగా తొలి విడుతలో 8,400 యూనిట్లు మంజూరు కాగా ఇప్పటివరకు 34,750 దరఖాస్తులు వచ్చాయి. నియోజకవర్గానికి 3 వేల చ�
గొల్ల కురుమలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అమలుచేస్తున్న ‘గొర్రెల పంపిణీ’ పథకం అద్భుతం సృష్టిస్తున్నది. గొల్లకురుమల జీవితాల్లో ఆర్థిక పరిపుష్టిని నింపుతున్నది. సబ్బండ వర్గాలు ఆర్థిక
ప్రైవేటు ఫీ‘జులుం’కు అడ్డుకట్ట వేస్తూ విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రతి బడిలో గవర్నింగ్ బాడీని ఏర్పాటు చేయాలని, దాని నిర్ణయం మేరకే విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయాలని పేర్కొన్నది.
పేద విద్యార్థుల్లో పౌష్టికాహార లోపంతో మానసిక, శారీరక ఎదుగుదల సరిగా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిని పూర్తిస్థాయిలో తగ్గించేందుకు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. వారంలో మూడు రోజులు గుడ్డ�
పేదలు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తున్న రాష్ట్ర సర్కారు తాజాగా వారి సొంతింటి కలను నెరవేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నది. సొంత జాగ ఉండి అర్హులైన వారికి గృహలక్ష్మి పథకం ద్వారా రూ.3లక్షలు అందించనున్నది. హ
పేద, మధ్య తరగతి కుటుంబాల ఆశలను నెరవేర్చే మహత్తర ‘గృహలక్ష్మి’ పథకానికి రాష్ట్ర సర్కారు శ్రీకారం చుట్టింది. సొంత జాగ ఉండి ఇల్లు కట్టు కోవాలనుకునే వారికి రూ.3 లక్షల సాయం అందించేందుకు దరఖాస్తులు స్వీకరించిం�