యాభై ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్రంలో చేసిందంతా అవినీతి, అక్రమాలేనని, వాళ్లు మళ్లీ అధికారంలోకి వచ్చినా చేసేది అదేనని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు.
పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టింది. జిల్లా వ్యాప్తంగా తొలి విడుతలో 8,400 యూనిట్లు మంజూరు కాగా ఇప్పటివరకు 34,750 దరఖాస్తులు వచ్చాయి. నియోజకవర్గానికి 3 వేల చ�
గొల్ల కురుమలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అమలుచేస్తున్న ‘గొర్రెల పంపిణీ’ పథకం అద్భుతం సృష్టిస్తున్నది. గొల్లకురుమల జీవితాల్లో ఆర్థిక పరిపుష్టిని నింపుతున్నది. సబ్బండ వర్గాలు ఆర్థిక
ప్రైవేటు ఫీ‘జులుం’కు అడ్డుకట్ట వేస్తూ విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రతి బడిలో గవర్నింగ్ బాడీని ఏర్పాటు చేయాలని, దాని నిర్ణయం మేరకే విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయాలని పేర్కొన్నది.
పేద విద్యార్థుల్లో పౌష్టికాహార లోపంతో మానసిక, శారీరక ఎదుగుదల సరిగా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిని పూర్తిస్థాయిలో తగ్గించేందుకు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. వారంలో మూడు రోజులు గుడ్డ�
పేదలు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తున్న రాష్ట్ర సర్కారు తాజాగా వారి సొంతింటి కలను నెరవేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నది. సొంత జాగ ఉండి అర్హులైన వారికి గృహలక్ష్మి పథకం ద్వారా రూ.3లక్షలు అందించనున్నది. హ
పేద, మధ్య తరగతి కుటుంబాల ఆశలను నెరవేర్చే మహత్తర ‘గృహలక్ష్మి’ పథకానికి రాష్ట్ర సర్కారు శ్రీకారం చుట్టింది. సొంత జాగ ఉండి ఇల్లు కట్టు కోవాలనుకునే వారికి రూ.3 లక్షల సాయం అందించేందుకు దరఖాస్తులు స్వీకరించిం�
ఏ కారణంతోనైనా రైతు అకాల మరణం చెందితే ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా పథకం చేపడుతున్నది. ఏటా ఒక్కో రైతుకు ప్రీమియం చెల్లించి పాలసీ అమలు చేస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఇచ్చినట్లే, మైనారిటీలకు రూ.లక్ష ఆర్థిక సహాయం అందించేందుకు కసరత్తు చేస్తున్నది. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగంఅర్హులైన వారిని ఎంపిక చేసేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. గత ఆర్థి�
కులవృత్తులు, చేతివృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. అందులో భాగంగా చేనేత కార్మికులకు అండగా నిలుస్తూ తాజాగా చేనేత మిత్ర పథకాన్ని ప్రవేశపెట్టగా, వారి �
రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలపై గతం లో విధించిన స్టే ఉత్తర్వులను ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖ లు చేసింది. సుమారు 80 వేల మంది ఉపాధ్యాయుల బదిలీల కోసం ఎదురుచూస్తున్నారని ప్రభుత్వం త
రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సబ్సిడీతో అందజేసే రూ.లక్ష రుణ సాయానికి అర్హత కలిగిన క్రిస్టియన్లు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడె రాజీవ్సాగర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 31 నుంచి ఆగస్టు 14 వర�