ఆదాయ సముపార్జనే లక్ష్యంగా హౌసింగ్బోర్డు ఆస్తులను విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. సుమారు 600 ఎకరాల భూమి, 300 దుకాణాలను విక్రయించాలని నిర్ణయించింది. మంత్రి ఆదేశాలతో దీనికి సంబంధిం�
పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశం, బదిలీకి సంబంధించిన సర్టిఫికెట్లలో వారి కులాలు, మతాల ప్రస్తావన లేకుండా చూడాలన్న విజ్ఞప్తిపై ప్రభుత్వ వైఖరిని తెలియజేయాలని హైకోర్టు ఆదేశించింది.
వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్ను తెలంగాణ స్టేట్ (టీఎస్) నుంచి తెలంగాణ గవర్నమెంట్ (టీజీ)గా మార్చాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించిన నేప థ్యంలో ప్రస్తుతం ఉన్న టీఎస్ నంబర్ ప్లేట్లను మార్చుకోవాల్సిన అవసరం
నిర్దిష్ట ఐదేండ్ల పదవీకాలం ముగిసేలోగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదో తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
రాష్ట్రంలోని మైదాన ప్రాంతాల్లో ఐటీడీఏ ల ఏర్పాటు కోసం 2014లో ప్రభుత్వం జారీ చేసిన జీవో 57ను ఇప్పటివరకు ఎందుకు అ మలు చేయలేదని హైకోర్టు ప్రశ్నించింది. మై దాన ప్రాంతాల్లో ఐటీడీఏలను ఏర్పాటు చేయకపోవడాన్ని సవాలు చ
ఈ ఏడాది నుంచి పదోతరగతి విద్యార్థులు ఆరు సబ్జెక్టులకు ఏడు ప్రశ్నాపత్రాలను ఏడు రోజుల్లో రాయాల్సి ఉంటుంది. రాష్ట్రవిద్యాశాఖ సైన్స్ సబ్జెక్ట్కు సంబంధించిన భౌతికశాస్త్రం, జీవశాస్త్ర పరీక్షలను ఒకేరోజు క�
వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలను కొనసాగిస్తూనే నేతన్నలు బలోపేతం అయ్యేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
రాష్ట్ర ప్రభుత్వం ఆటోవాలాలను ఆదుకోవాలని ఆ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం కాగజ్నగర్ పట్టణంలోని ఆటో ఓనర్స్, డ్రైవర్లు ఆటోల బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం �
బినామీ రేషన్ డీలర్లకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర సర్కారు కసరత్తు మొదలు పెట్టింది. ఈ అంశంపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులకు ఇటీవల సర
రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీ పథకాల అమలు కోసం ప్రజా పాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులు స్వీకరించింది. వాటిని ఆన్లైన్ ప్రక్రియ చేపట్టే కార్యక్రమాన్ని తాసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల్లోని సిబ్బందిక�
రంగారెడ్డిజిల్లా నూతన కలెక్టర్గా శశాంక (2013 బ్యాచ్ ఐఏఎస్)ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. మహబూబాబాద్జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్
మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించడాన్ని రద్దు చేయాలని కోరుతూ మండల కేంద్రంలో మండల ఆటో, టాటా ఏసీ,జీప్ డ్రైవర్ల యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక ఆటో స్టాండ్ వద్ద ప్రధాన రోడ్ పక్కన ఆటోలను నిలిపి యూనియన్ నాయక�
తెలంగాణ): జాతీయ రహదారులపై చట్ట వ్యతిరేకంగా వాహనాలను నిలిపి ఉంచడం వల్ల జరిగే ప్రమాదాల నివారణకు తీసుకునే చర్యలను వివరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు కోరింది. ఆరు వారాల్లోగా సమగ్ర వివరాలతో కౌ