రాష్ట్రంలో బీసీ కులగణన చేసి, బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ
ఫస్టియర్కు రూ.1,760, సెకండియర్కు రూ.1,940. ఇవి ఇంటర్ విద్యార్థులు చెల్లించాల్సి ట్యూషన్ ఫీజులు. ఇది పేపర్పై మాత్రమే. కాలేజీలు తీసుకొనేది మాత్రం.. ఇంటర్ రెసిడెన్షియల్ ఫీజు ఏడాదికి అక్షరాలా మూడు లక్షలు.
ఉండడానికి ఇల్లులేదు. పూరి గుడిసెలోనే జీవనం. జీవనోపాధి కోసం దుబాయ్కి పోయాడు. అనారోగ్యంతో తిరిగి వచ్చాడు. కుటుంబంతో కలిసి ఉన్న ఊర్లోనే ఉపాధి పొందాలని అనుకున్నాడు.
RS Praveen | కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా ఆర్భాటంగా 614 మందికి ఎక్సైజ్ కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందజేసిందని, కానీ 40 రోజులైనా వారిని ట్రెయినింగ్కు పిలువకప
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధికి ప్రభుత్వం సంపూర్ణ సహకారాన్ని అందిస్తుందని మంత్రులు మల్లు భట్టివిక్రమార్క, ఉత్తమ్ కుమార్రెడ్డి భరోసా ఇచ్చారు.
హైదరాబాద్ దుర్గం చెరువు లో ఆక్రమణలను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. చెరువులోకి రసాయన వ్యర్థాలు చేరకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని, చెరువు పరిరక్షణ కోసం నిపుణుల కమిట
రాష్ట్రంలో చేపట్టబోయే ఉద్యోగ నియామకాలకు వయోపరిమితిని 46 నుంచి 51 ఏండ్లకు పెంచాలని కోరుతూ పలువురు అభ్యర్థులు సమర్పించిన వినతిపత్రాన్ని పరిశీలించి 4 వారాల్లోగా తగిన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వా�
అటవీశాఖలో జాతీయ, రాష్ట్ర స్థాయిలో గ్యాలంటరీ అవార్డులు అందజేసే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలించాలని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ కోరింది.
పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైందని పెన్షనర్ల జేఏసీ ఆరోపించింది. తక్షణమే స్పందించి రాష్ట్రంలోని పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసింది. మంగళవారం హైదరాబాద్�
ఆదాయ సముపార్జనే లక్ష్యంగా హౌసింగ్బోర్డు ఆస్తులను విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. సుమారు 600 ఎకరాల భూమి, 300 దుకాణాలను విక్రయించాలని నిర్ణయించింది. మంత్రి ఆదేశాలతో దీనికి సంబంధిం�
పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశం, బదిలీకి సంబంధించిన సర్టిఫికెట్లలో వారి కులాలు, మతాల ప్రస్తావన లేకుండా చూడాలన్న విజ్ఞప్తిపై ప్రభుత్వ వైఖరిని తెలియజేయాలని హైకోర్టు ఆదేశించింది.
వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్ను తెలంగాణ స్టేట్ (టీఎస్) నుంచి తెలంగాణ గవర్నమెంట్ (టీజీ)గా మార్చాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించిన నేప థ్యంలో ప్రస్తుతం ఉన్న టీఎస్ నంబర్ ప్లేట్లను మార్చుకోవాల్సిన అవసరం
నిర్దిష్ట ఐదేండ్ల పదవీకాలం ముగిసేలోగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదో తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.