పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం నాలుగు రకాల కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ నెల 20లోగా ఉద్యోగుల బదిలీలను పూర్తి చేయాల్సి ఉండడంతో జిల్లా అధికారులు సీనియార్టీ జాబితాను రాష్ట్ర ప
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అంశంపై శుక్రవారం సీఎం రేవంత్రెడ్డి చేసిన అధికారిక ప్రకటన హస్యాస్పదమని, తనకు చాలా బాధేసిందని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ సమన్వయకర్త భూక్య సంజీవ్నాయక్ తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నియమితులైన ప్రభుత్వ న్యాయవాదులు, సహాయ న్యాయవాదులు, ప్రత్యేక న్యాయవాదులను పదవీకాలం పూర్తికాకుండానే ఎందుకు తొలగించాల్సివచ్చిందో వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర�
రాష్ట్రంలో బీసీ కులగణన చేసి, బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ
ఫస్టియర్కు రూ.1,760, సెకండియర్కు రూ.1,940. ఇవి ఇంటర్ విద్యార్థులు చెల్లించాల్సి ట్యూషన్ ఫీజులు. ఇది పేపర్పై మాత్రమే. కాలేజీలు తీసుకొనేది మాత్రం.. ఇంటర్ రెసిడెన్షియల్ ఫీజు ఏడాదికి అక్షరాలా మూడు లక్షలు.
ఉండడానికి ఇల్లులేదు. పూరి గుడిసెలోనే జీవనం. జీవనోపాధి కోసం దుబాయ్కి పోయాడు. అనారోగ్యంతో తిరిగి వచ్చాడు. కుటుంబంతో కలిసి ఉన్న ఊర్లోనే ఉపాధి పొందాలని అనుకున్నాడు.
RS Praveen | కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా ఆర్భాటంగా 614 మందికి ఎక్సైజ్ కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందజేసిందని, కానీ 40 రోజులైనా వారిని ట్రెయినింగ్కు పిలువకప
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధికి ప్రభుత్వం సంపూర్ణ సహకారాన్ని అందిస్తుందని మంత్రులు మల్లు భట్టివిక్రమార్క, ఉత్తమ్ కుమార్రెడ్డి భరోసా ఇచ్చారు.
హైదరాబాద్ దుర్గం చెరువు లో ఆక్రమణలను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. చెరువులోకి రసాయన వ్యర్థాలు చేరకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని, చెరువు పరిరక్షణ కోసం నిపుణుల కమిట
రాష్ట్రంలో చేపట్టబోయే ఉద్యోగ నియామకాలకు వయోపరిమితిని 46 నుంచి 51 ఏండ్లకు పెంచాలని కోరుతూ పలువురు అభ్యర్థులు సమర్పించిన వినతిపత్రాన్ని పరిశీలించి 4 వారాల్లోగా తగిన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వా�
అటవీశాఖలో జాతీయ, రాష్ట్ర స్థాయిలో గ్యాలంటరీ అవార్డులు అందజేసే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలించాలని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ కోరింది.
పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైందని పెన్షనర్ల జేఏసీ ఆరోపించింది. తక్షణమే స్పందించి రాష్ట్రంలోని పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసింది. మంగళవారం హైదరాబాద్�