రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేకు సమస్యల సెగ తగులుతున్నది. ఇప్పటికే నిర్మల్ జిల్లాలోని చాలా చోట్ల రైతులు తమ సమస్యలను పరిష్కరించే వరకు సమగ్ర కుటుంబ సర్వేకు సహకరించేది లేదని ప్రకట�
నెలనెలా రావాల్సిన డైట్ బిల్లులను చెల్లించడం లేదు. జిల్లాలో ఆరు నెలలుగా బిల్లులు పెండింగ్లో మూలుగుతున్నాయి. ఒక్కో శాఖలో రూ.50లక్షల నిధులు పేరుకుపోయాయి.
హైదరాబాద్ రాయదుర్గం కూడలిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న టీ-స్వేర్ నిర్మాణ డిజైన్లను ఐటీ మంత్రి శ్రీధర్బాబు సచివాలయంలో పరిశీలించారు. ఇప్పటికే టెండర్ ప్రకటన విడుదల కాగా పలు సంస్థలు తమ డిజైన్�
Supreme Court | ఇండస్ట్రియల్ ఆల్కహాల్పై చట్టం చేసే అధికారం రాష్ట్రాలకే ఉందంటూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పును వెలురించింది. సుప్రీంకోర్టు ఏడుగురు న్యాయమూర్తుల బెంచ్ గతంలో ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ తొమ్మ�
HYDRAA | మూసీ వెంబడి నిర్మాణాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా ఉండేందుకు నిర్మాణాల కూల్చివేతలపై కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే మహానగరంలో విస్తరించి ఉన్న 55 కిలోమీటర్ల వెంబడి, ఇ�
Current Charges | తెల్ల రేషన్కార్డు కలిగిన 200 యూనిట్లలోపు గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్తు ఇవ్వడం వల్ల పడుతున్న భారాన్ని ఇతర క్యాటగిరీల వినియోగదారుల మీద మోపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నదా?
రాష్ట్ర పోలీసు ఫిర్యాదు మండలితోపాటు జిల్లా పోలీసు ఫిర్యాదు మండళ్ల ఏర్పాటుపై గతంలో ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయలేదని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది.
సర్వోన్నత న్యాయస్థానం మార్గదర్శకాలకు అనుగుణంగా కులగణన జరగాలని హైకోర్టు పేర్కొన్నది. వికాస్కిషన్రావ్ గావ్లీ వర్సెస్ మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం బీసీల సమకాలీన, అనుభావ�
ఫార్మాసిటీ స్థానంలోనే ఫార్మా క్లస్టర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. సుమారు 1,000 నుంచి 2,000 ఎకరాల స్థలంలో ఈ క్లస్టర్ను ఏర్పాటు చేసేయోచనలో సర్కార్ ఉన్నది.
రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు చేనేత కార్మికులపై కరుణ చూపించింది. పొదుపు పథకానికి సంబంధించి 11 నెలలుగా బకాయి పడిన నిధులను విడుదల చేసింది. ఈ మేరకు జిల్లాకు 17 కోట్లు రిలీజ్ చేసిం ది. ఆయా సొమ్మును చేనేత గ్రూపుల�
హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా మొదట ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని గ్రామ పంచాయతీలను సమీప మున్సిపాలిటీలలో విలీన�
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అమలు చేసిన పంట రుణాల మా ఫీ ప్రహసనంగా మారింది. 2018 డిసెంబర్ నుంచి 2023 డిసెంబర్ 9 మధ్య కాలంలో పంట రుణాలు తీసుకున్న రైతులకు రూ.2 లక్షల వరకు రుణాలను మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింద�
ఉత్తరప్రదేశ్లోని భరూచ్లో పలు గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న తోడేళ్లను పట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ భేడియా చేపట్టింది.