దళితబంధు అమలులో పూర్తి పారదర్శకతను పాటించేందుకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్న ప్రభుత్వం ఇక్కడ అమలులో �
వానకాలం సీజన్ వ్యవసాయ పనులు షురూ కావడంతో విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లు జోరందుకున్నాయి. ఇదే అదనుగా మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో పలు నకిలీ కంపెనీలు ఎలాంటి నిబంధనలు పాటించకుండా అందమైన ప్యాకింగ్, ఆకట్టుక�
ఎన్నో ఏళ్లుగా రెగ్యులరైజేషన్ కోసం ఎదురుచూస్తున్న వీఆర్ఏలకు రాష్ట్ర సర్కారు తీపి కబురు అందించింది. వారి ఉద్యోగాల క్రమబద్ధీకరణకు ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంత�
మరికొన్ని రోజుల్లో వానకాలం సీజన్ ప్రారంభం కానున్నది. జూన్ మొదటి వారంలో రైతులు కొత్త పంట ల సాగుపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. ఈ క్రమం లో వ్యవసాయ భూముల్లో దుక్కులు దున్నుకొని వారు పండించే పంట విత్తనాల కో�
నిర్మల్ జిల్లాలోని 19 మండలాల పరిధిలో 644 చెరువు లతోపాటు ఎస్సారెస్పీ, కడెం, స్వర్ణ, గడ్డెన్న ప్రాజెక్టు లు ఉన్నాయి. వీటిలో వచ్చే వర్షాకాలంలో 4.75 కోట్ల చేప పిల్లలను విడుదల చేయాలని మత్స్యశాఖ అధికారులు ప్రతిపాది�
ప్రభుత్వ బడుల్లో కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా నాణ్యమైన విద్యను అందించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రంథాలయాల ఏర్పాటుకు శ్రీకా రం చుట్టింది. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో లైబ్ర�
బడీడు పిల్లల్లో రక్తహీనత, పోషకాహారలోపం సాధారణంగా కనిపించే లక్షణాలు. గతంలో జరిపిన శాస్త్రీయ పరిశోధనల ప్రకారం ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లల్లో 28.9 శాతం మంది తక్కువ బరువు, 21.8 శాతం మంది ఎత్తు తక్కువగా ఉన్నట్లు
రైతును రాజుగా చేసి వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నది. ఇందులో భాగంగా వ్యవసాయాన్ని పండుగలా మార్చేందుకు రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, పెట్టుబడి సాయం, కొనుగోలు �
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించేందుకు, వారిలో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్-2023 క్రీడాపోటీలకు శ్రీకారం చుట్టింది. 15 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న యువతీ
మహిళల ఆరోగ్య రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆరోగ్య మహిళ కార్యక్రమం సత్ఫలితాలనిస్తున్నది. ఆడబిడ్డల కండ్లలో సంతోషాన్ని చూడాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమానికి శ్ర
హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గిలిచిన అనంతరం హజుర్నగర్లో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో సీఎం కేసీఆర్ పాల్గొని పలు హామీలు ఇచ్చారు. జాన్పహాడ్ మేజర్ ప్రాంత భ
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర ప్రభుత్వానికి వెన్నుపోటు పొడిచేలా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు విమర్శించారు. ప్రపంచం ముందు తెలంగాణ ఆత్మగౌరవాన్ని �
ఆదివాసీ గిరిజన యోధుడు రాంజీగోండు మ్యూజియాన్ని హైదరాబాద్లోని అబిడ్స్లో ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు. మ్యూజియం నిర్మాణానిక�
“రాష్ట్ర ప్రభుత్వం మీతోనే ఉన్నది. ఆందోళన వద్దు. అండగా ఉంటం. ధైర్యంగా ఉండండి. అకాల వర్షాలతో నష్టపోయిన పంటలపై అధికారులు సర్వే చేస్తున్నరు. నష్టపోతే ఎకరానికి 10 వేల పరిహారం అందిస్తం.