ఏండ్లుగా పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో తాతల నుంచి సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు రాక, ఎలాంటి పథకాలకు నోచుకోలేదు.
ప్రస్తుతం ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ షెడ్యూల్ ప్రకారం కొనసాగుతుండగా.. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు మరొక గుడ్ న్యూస్ చెప్పింది.
కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానం అభివృద్ధికి రాష్ట్ర సర్కారు ఇటీవల వంద కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టనుండగా, నేడు ప్రముఖ సినీ ఆర్ట్ డైరెక్టర్, యాదాద్రి పునర్
జిల్లావ్యాప్తంగా కంటి వెలుగు కేంద్రాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కార్యక్రమం ప్రారంభమైన నాటి నుంచి 17 రోజుల్లో శుక్రవారం వరకు 1,07,723 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు డీఎంహెచ్వో కాజీపేట వెంకటరమణ తెలి�
పోడు రైతులు దశాబ్దాల నుంచి ఎదుర్కొంటున్న సమస్యలకు సీఎం కేసీఆర్ పరిష్కారం చూపనున్నారు. ఈనెలాఖరు నుంచే రాష్ట్రవ్యాప్తంగా పట్టాలు పంపిణీ చేస్తామని శుక్రవారం అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు.
మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వారి గౌరవ వేతనాన్ని మూడింతలు చేసింది. ప్రస్తుతం నెలకు రూ.1,000 చొప్పున అందిస్తుండగా.. దాన్ని రూ.3 వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది
స్సీ (షెడ్యూల్డ్ కులాల) విద్యార్థుల అభ్యున్నతికి ప్రభుత్వం చేయూతను ఇస్తున్నది. ఎస్సీ విద్యార్థుల్లో విద్యా పరమైన పురోగతికి ఉపకార వేతనాలు, ప్రోత్సాహకాలను అందిస్తూ, ఉన్నత చదువులు చదివే వారికి విదేశీ విద�
జిల్లాలోని పేదలందరికీ ఈ ఏడాది ముగిసే వరకు ఉచితంగా రేషన్ బియ్యం అందించాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ఈ నెలలో ఇప్పటికే పంపిణీ ప్రారంభమైంది. 2021 కరోనా సంక్షోభం నుంచి ఇప్పటివరకు అప్రతిహతంగా పంపిణీ కొన
రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసి తమిళిసై గవర్నర్ పదవికి కళంకం తెచ్చారని ఎమ్మెల్సీలు టీ భానుప్రసాద్ రావు, కూచుకుంట్ల దామోదర్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి విమర్శించారు.
ఇల్లులేని వారు తన సొంత స్థలంలో నూతన ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.3లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి అన్నారు. మండలంలోని నల్లవెల్లి, చింత
ఉపాధ్యాయుల కల సాకారం కానున్నది. సంక్రాంతి సందర్భంగా ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీ లు చేపట్టాని సీఎం కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు విద్య, ఆర్థిక శాఖ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, హరీశ్రావు అన�
విద్యార్థులు... ఫోన్ ఉంటే చాలు లోకాన్నే మరిచిపోతున్నారు. చదువును నిర్లక్ష్యం చేస్తూ ఫోన్లో వీడియోలు, స్నేహితులతో చాటింగ్లు చేస్తూ కాలాన్ని వృథా చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలన్న సదుద్�
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేందుకు ‘మన ఊరు- మనబడి’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్కారు.. విద్యా ప్రమాణాలు పెంచేందుకు కూడా పటిష్ఠ చర్యలు తీసుకొంటున్నది.