ఇల్లులేని వారు తన సొంత స్థలంలో నూతన ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.3లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి అన్నారు. మండలంలోని నల్లవెల్లి, చింత
ఉపాధ్యాయుల కల సాకారం కానున్నది. సంక్రాంతి సందర్భంగా ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీ లు చేపట్టాని సీఎం కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు విద్య, ఆర్థిక శాఖ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, హరీశ్రావు అన�
విద్యార్థులు... ఫోన్ ఉంటే చాలు లోకాన్నే మరిచిపోతున్నారు. చదువును నిర్లక్ష్యం చేస్తూ ఫోన్లో వీడియోలు, స్నేహితులతో చాటింగ్లు చేస్తూ కాలాన్ని వృథా చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలన్న సదుద్�
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేందుకు ‘మన ఊరు- మనబడి’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్కారు.. విద్యా ప్రమాణాలు పెంచేందుకు కూడా పటిష్ఠ చర్యలు తీసుకొంటున్నది.
కుట్రలకు కేరాఫ్ అడ్రస్గా మారింది కమలం. ప్రజల గోసను ఏనాడూ పట్టించుకోని బీజేపీ మరో కుట్రకు తెరలేపింది. దశాబ్దాల కలను నెరవేర్చేందుకు రాష్ట్ర సర్కారు సాగించిన పోరాటానికి ఫలితంగా కంటోన్మెంట్లోని సివిలి�
కేంద్రం-రాష్ట్రప్రభుత్వం మధ్య సమస్యలు, రాష్ట్ర రుణ సమీకరణపై ఆంక్షల మీద ప్రధాని మోదీకి మెమొరాండం ఇవ్వాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. 2017కు ముందు అనుసరించిన రుణ పరిమితిని పునరుద్ధరించాలని కోరనుంది.
మెరుగైన రవాణా కోసం తెలంగాణ సర్కార్ ప్రాధాన్యమిస్తున్నది. ఇందులో భాగంగా పురాతన, శిథిలావస్థకు చేరిన వంతెనలను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నది. ప్రభుత్వ ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా ఆర్అండ్�
కుప్పలు కుప్పలుగా పేరుకుపోతున్న ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ వ్యర్థాల సమస్యపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిపెట్టాయి. దీనికి ఒక పరిష్కార మార్గాన్ని అమలు చేయాలని ఇటీవలే రాష్ర్టాల ప్రభుత్వ ప్రధాన కార�
కబ్జాకు గురైన అటవీ భూములపై రాష్ట్ర సర్కార్ ప్రత్యేక నిఘా పెట్టింది. తిరిగి స్వాధీనం చేసుకునేందుకు వికారాబాద్ జిల్లావ్యాప్తంగా రీ సర్వేకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తున్నది. జిల్లాలోని అటవీ భూము�
రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నది. అందులో భాగంగా వయస్సు నిమిత్తం లేకుండా చిన్నారుల నుంచి వృద్ధుల కంటి సమస్యలు, దృష్టి లోపం ఉన్న వారి జీవితాల్లో వెల�