కబ్జాకు గురైన అటవీ భూములపై రాష్ట్ర సర్కార్ ప్రత్యేక నిఘా పెట్టింది. తిరిగి స్వాధీనం చేసుకునేందుకు వికారాబాద్ జిల్లావ్యాప్తంగా రీ సర్వేకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తున్నది. జిల్లాలోని అటవీ భూము�
రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నది. అందులో భాగంగా వయస్సు నిమిత్తం లేకుండా చిన్నారుల నుంచి వృద్ధుల కంటి సమస్యలు, దృష్టి లోపం ఉన్న వారి జీవితాల్లో వెల�
క్రైస్తవులకు తెలంగాణ సర్కారు కానుకలు అందించేందుకు సర్వం సిద్ధం చేసింది. ఎప్పటిలాగే ఈసారి కూడా జిల్లాకు మూడు వేల గిఫ్ట్ ప్యాక్లు అందించనున్నది. ఈస్ట్ఫెస్ట్ నిర్వహణ కోసం ఒక్కో నియోజకవర్గానికి రూ.2 లక�
గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, పాడి తర్వాత స్థానం పెరటి కోళ్లదే. రానురాను వాటి పెంపకం తగ్గిపోతున్నది. ఈ క్రమంలో ప్రభుత్వం నాటుకోళ్ల పెంపకానికి ప్రోత్సాహం అందిస్తోంది. పేద, మధ్య తరగతి వారికి సబ్సిడీపై కోడ�
అతను ఓ దళితుడు. గుండెపోటుతో కన్నుమూశాడు. గ్రామంలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు చేద్దామంటే అగ్రవర్ణాలు ససేమిరా అన్నాయి. దీంతో ఆ మృతుడి ఇద్దరు కొడుకులకు ఏంచేయాలో తోచలేదు. గ్రామానికి అవతలి ఒడ్డున ఓ ఖాళీ ప్
హుజూర్నగర్ పట్టణంలోని ఫణిగిరి గుట్ట వద్ద కొన్నేండ్లుగా అసంపూర్తిగా ఉన్న పేదల గృహ నిర్మాణాల పూర్తికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రూ.30 కోట్లు మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభ�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో మంచిర్యాలలో ఏడు, కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున రెండు, నిర్మల్ జిల్లాలో మూడు ఉన్నాయి. ఈ జిల్లాల్లోన�
జల వివాదాలకు సంబంధించి పలుమార్లు విన్నవించినా కృష్ణా నదీజలాల యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) స్పందన లేకపోవడంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది.
బాల్కొండ నియోజకవర్గానికి ఫైర్ స్టేషన్ (అగ్నిమాపక కేంద్రం)ను ప్రభుత్వం మంజూరు చేయడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా బాల్కొం డ మండల కేంద్రంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) ఆధ్వర్యంలో గురువారం
రాష్ట్ర గవర్నర్ తమిళిసై రాజకీయ సత్సంప్రదాయాలను పక్కనపెట్టి రాష్ట్ర ప్రభుత్వంతో మరోసారి ఘర్షణ బాటపట్టారు. బుధవారం రాజ్భవన్ వేదికగా మీడియా సమావేశం నిర్వహించి రాజ్యాంగ పదవికి, పరిపాలనా వ్యవస్థకు మధ్�
ఆసియా ఖండంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ మూడవ స్థానంలో ఉన్నది. ప్రపంచంలో 10వ స్థానంలో ఉన్నదని వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకటించింది. విశ్వనగర హంగులతో కూడిన హైదరాబాద్ నగరంలో పరి
బీసీ సంక్షేమ హాస్టల్ విద్యార్థినులకు సర్కారు తీపికబురు అందించింది. నెలసరిలో భాగంగా వినియోగించే న్యాప్కిన్స్ తయారు చేయడానికి యంత్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఒక్కో వసతి గృహానికి రూ.26 వేల చొప�
వానకాలం సీజన్లో సిరుల పంట పడింది. ఎక్కడ చూసినా బంగారువర్ణంలో మెరిసిపోతున్నది. ఇప్పుడిప్పుడే వరి కోతలు మొదలు కాగా, కోతల వెంటే ధాన్యం కొనేందుకు రాష్ట్ర సర్కారు సిద్ధమైంది. అన్నదాత ఆరుగాలం శ్రమించి పండించ