జల మండలి ఎంప్లాయీస్ సమస్యలపై రాంబాబుకు అవగాహన.. అభివృద్ధిని కోరుకునే యూనియన్కే పట్టం కట్టండి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపు సిటీబ్యూరో, మార్చి 25(నమస్తే తెలంగాణ): తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వ
భూ రికార్డుల నిర్వహణ, లావాదేవీల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ‘ధరణి’ పోర్టల్ను త్వరలో ఢిల్లీ బృందం పరిశీలించనున్నట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వం ఏటా ప్రకటించే ప్రధానమంత్రి అవార్డు కోసం ఇటీవలే రాష్ట�
పరిశ్రమలు స్థాపించే వ్యాపారవేత్తలకు తెలంగాణ సర్కార్ కొండంత అండగా నిలుస్తున్నది. టీఎస్ ఐపాస్ 2014 చట్టం ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే నిర్ణీత కాలవ్యవధిలోనే అనుమతులను ఇస్తున్నది. అంతేకాకుండా వ�
మొదటి విడుతలో 251మంది లబ్ధ్దిదారులకు పట్టాలు నేడుప్రారంభించనున్న తలసాని వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు మారేడ్పల్లి, మార్చి 2 ;ఇరుకుగా ఉన్న డబ్బా ఇండ్ల నుంచి విముక్తి కల్పించి ఆత్మ గౌరవంగా జీవించేలా ఓల్డ�
విద్యాభ్యాసం కోసం వెళ్లి ఉక్రెయిన్లో చిక్కుకొన్న రాష్ట్ర విద్యార్థులను స్వస్థలాలకు చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్నది. ప్రభుత్వ చొరవతో ఇప్పటికే 53 మంది విద్యార్థులను ఇంటికి చేరా�
రేట్ల పెంపుదలకు అనుమతి ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వివిధ థియేటర్లలో సినిమా టికెట్ల ధరలు పెంచుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. �
జనం గుమికూడకుండా చూడండి ఒమిక్రాన్ కట్టడికి చర్యలు తీసుకోండి రాష్ట్రంలోకి వచ్చేవారికి స్రీనింగ్ టెస్టులు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం కోర్టు తీర్పును గౌరవిస్తాం: మంత్రి హరీశ్ హైదరాబాద్, డ�
వికారాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం నవ సమాజ నిర్మాణానికి పునాదులు వేసిందని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రభుత్వం అన్ని కులాలు, మతాలకు ప్రాముఖ్యతను ఇస్తుందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్
ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): జిల్లా ప్రజా పరిషత్, మండల ప్రజా పరిషత్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.250 కోట్లు విడుదల చేసింది. ఇందులో జిల్లా పరిషత్లకు రూ. 125.87 కోట�
అన్నీతానై చూసుకొంటున్న రాష్ట్ర సర్కారు 300 బాలసదనాల్లో పిల్లలకు నైపుణ్య శిక్షణ జిల్లాకో బాలరక్షక్ వాహనం కేటాయింపు హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): అనాథల భవిష్యత్తుకు రాష్ట్ర సర్కారు బలమైన పునాది వ�
ఎంతదాకా అయినా పోతామంటున్న రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనబోమన్న కేంద్ర బీజేపీ సర్కార్ నిర్ణయంపై సీరియస్ హైదరాబాద్, నవంబర్ 6(నమస్తే తెలంగాణ): రైతులకు కీడు తలపెట్టాలన్న ఢిల్లీ కుట్రలపై రాష్ట్ర ప్రభుత్వం
షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ నందిగామలో బతుకమ్మ చీరల పంపిణీ నందిగామ : రాష్ట్ర ప్రజల సంక్షేమమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. నందిగామ మండల కేంద్రంలో బ�