నిత్యావసరాలు, కూరగాయల కొరత ఉండదు ఎలాంటి సమస్యలు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది పాక్షిక లాక్డౌన్ మాత్రమే. రోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటలకు �
గోవాలో కొవిడ్ ఆంక్షలు | ప్రపంచ పర్యాటక కేంద్రమైన గోవాలో కరోనా కేసులు పెరుగుతుండటంతో రాష్ట్రం ప్రభుత్వం రేపటి నుంచి వారంపాటు కొవిడ్ ఆంక్షలు విధిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.
బెంగళూర్ : కర్ణాటక ప్రభుత్వం ఆదివారం కొవిడ్ కర్ఫ్యూ నిబంధనలను సడలించింది. నిత్యావసర దుకాణాలు, పాల బూతులు, తోపుడు బండ్లపై కూరగాయలు, పండ్లు విక్రయించుకునేందుకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అనుమతి�