విద్యాభ్యాసం కోసం వెళ్లి ఉక్రెయిన్లో చిక్కుకొన్న రాష్ట్ర విద్యార్థులను స్వస్థలాలకు చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్నది. ప్రభుత్వ చొరవతో ఇప్పటికే 53 మంది విద్యార్థులను ఇంటికి చేరా�
రేట్ల పెంపుదలకు అనుమతి ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వివిధ థియేటర్లలో సినిమా టికెట్ల ధరలు పెంచుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. �
జనం గుమికూడకుండా చూడండి ఒమిక్రాన్ కట్టడికి చర్యలు తీసుకోండి రాష్ట్రంలోకి వచ్చేవారికి స్రీనింగ్ టెస్టులు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం కోర్టు తీర్పును గౌరవిస్తాం: మంత్రి హరీశ్ హైదరాబాద్, డ�
వికారాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం నవ సమాజ నిర్మాణానికి పునాదులు వేసిందని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రభుత్వం అన్ని కులాలు, మతాలకు ప్రాముఖ్యతను ఇస్తుందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్
ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): జిల్లా ప్రజా పరిషత్, మండల ప్రజా పరిషత్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.250 కోట్లు విడుదల చేసింది. ఇందులో జిల్లా పరిషత్లకు రూ. 125.87 కోట�
అన్నీతానై చూసుకొంటున్న రాష్ట్ర సర్కారు 300 బాలసదనాల్లో పిల్లలకు నైపుణ్య శిక్షణ జిల్లాకో బాలరక్షక్ వాహనం కేటాయింపు హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): అనాథల భవిష్యత్తుకు రాష్ట్ర సర్కారు బలమైన పునాది వ�
ఎంతదాకా అయినా పోతామంటున్న రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనబోమన్న కేంద్ర బీజేపీ సర్కార్ నిర్ణయంపై సీరియస్ హైదరాబాద్, నవంబర్ 6(నమస్తే తెలంగాణ): రైతులకు కీడు తలపెట్టాలన్న ఢిల్లీ కుట్రలపై రాష్ట్ర ప్రభుత్వం
షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ నందిగామలో బతుకమ్మ చీరల పంపిణీ నందిగామ : రాష్ట్ర ప్రజల సంక్షేమమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. నందిగామ మండల కేంద్రంలో బ�
ఇకపై బోర్డు ఆస్తులు, నిధులన్నీ ప్రభుత్వానికే ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే సవరణ చట్టం హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ హౌసింగ్ బోర్డు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి రానున్నది. ఇందుకోస�
వచ్చేఏడాది ఆయిల్పామ్ సాగుకు ప్రణాళిక జిల్లాల వారీగా పంట సాగు లెక్కలు తయారీ నాలుగేండ్లలో ఎకరాకు 1.20 లక్షల పెట్టుబడి హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వచ్చే ఏడాది 3 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్
మియాపూర్ : నిరుపేద గిరిజన తెగకు చెందిన వందలాది కుటుంబాలు 40 ఏండ్లకు పైగా గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తుండగా కేంద్ర ప్రభుత్వం తమపై జులుం ప్రదర్శిస్తున్నదని మియాపూర్ డివిజన్ పరిధిలోని నడిగడ్డ తండా వా