ఉచిత విద్య| దేశంలో కరోనా సెకండ్ వేవ్ చాలా కుటుంబాల్లో విషాదాన్ని మిగిలిస్తున్నది. దీంతో చాలా మంచి అనాథలుగా మారిపోతున్నారు. కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ఉచిత విద్య అందించాలన
కోల్కతా: అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పశ్చిమ బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం శాసనమండలి ఏర్పాటు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. కానీ ఈ ప్రక్రియలో కీలకపాత్ర పోషించే కేంద్ర సర్కారు వెంట
టీకాల సమీకరణకు కార్యాచరణ కొరత లేకుండా చూసేందుకు ఏర్పాట్లు హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): వ్యాక్సిన్ల కొరతకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేంద్రం నుంచి సరిపోయినన్ని
నిత్యావసరాలు, కూరగాయల కొరత ఉండదు ఎలాంటి సమస్యలు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది పాక్షిక లాక్డౌన్ మాత్రమే. రోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటలకు �
గోవాలో కొవిడ్ ఆంక్షలు | ప్రపంచ పర్యాటక కేంద్రమైన గోవాలో కరోనా కేసులు పెరుగుతుండటంతో రాష్ట్రం ప్రభుత్వం రేపటి నుంచి వారంపాటు కొవిడ్ ఆంక్షలు విధిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.
బెంగళూర్ : కర్ణాటక ప్రభుత్వం ఆదివారం కొవిడ్ కర్ఫ్యూ నిబంధనలను సడలించింది. నిత్యావసర దుకాణాలు, పాల బూతులు, తోపుడు బండ్లపై కూరగాయలు, పండ్లు విక్రయించుకునేందుకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అనుమతి�