పత్తి, కందికి మార్కెట్లో భారీ గిరాకీ మద్దతు ధరకు రెట్టింపు రేటు సాగు పెంపుపై సర్కారు ఫోకస్ పంట అనుకూలతను బట్టి క్లస్టర్లు ప్రణాళిక సిద్ధం చేసి వ్యవసాయ శాఖ 75 లక్షల ఎకరాల్లో పత్తి 15 లక్షల ఎకరాల్లో కంది అద�
తెలంగాణలో జాతీయ ఆహార భద్రత చట్టం-2013 అమలుకు రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ కమిటీలను ఏర్పాటు చేసింది. రాష్ట్రం, జీహెచ్ఎంసీ, జిల్లా, డివిజన్, చౌక ధరల దుకాణం స్థాయిలో వీటిని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర పౌరసరఫరాల �
ధాన్యం సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ కేంద్రం వీడని మొండి వైఖరి.. రైతులకు అండగా నిలిచిన సీఎం కేసీఆర్ చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని ప్రకటన తొందరపడి తక్కువ ధరకు అమ్ముకోవద్దని సూచన సర్కార�
మల్బరీ, పట్టు పురుగుల పెంపకంలో రాణిస్తున్న రైతు మార్కెట్లో మంచి డిమాండ్ ప్రతి నెలా రూ. 60 వేల దాకా ఆదాయం ఆదర్శంగా నిలుస్తున్న తుర్క మోహన్రెడ్డి పెంబి, ఏప్రిల్ 5 : ఆ రైతు వరికి బదులు ఇతర పంటలు వేయాలన్న రాష�
జల మండలి ఎంప్లాయీస్ సమస్యలపై రాంబాబుకు అవగాహన.. అభివృద్ధిని కోరుకునే యూనియన్కే పట్టం కట్టండి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపు సిటీబ్యూరో, మార్చి 25(నమస్తే తెలంగాణ): తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వ
భూ రికార్డుల నిర్వహణ, లావాదేవీల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ‘ధరణి’ పోర్టల్ను త్వరలో ఢిల్లీ బృందం పరిశీలించనున్నట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వం ఏటా ప్రకటించే ప్రధానమంత్రి అవార్డు కోసం ఇటీవలే రాష్ట�
పరిశ్రమలు స్థాపించే వ్యాపారవేత్తలకు తెలంగాణ సర్కార్ కొండంత అండగా నిలుస్తున్నది. టీఎస్ ఐపాస్ 2014 చట్టం ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే నిర్ణీత కాలవ్యవధిలోనే అనుమతులను ఇస్తున్నది. అంతేకాకుండా వ�
మొదటి విడుతలో 251మంది లబ్ధ్దిదారులకు పట్టాలు నేడుప్రారంభించనున్న తలసాని వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు మారేడ్పల్లి, మార్చి 2 ;ఇరుకుగా ఉన్న డబ్బా ఇండ్ల నుంచి విముక్తి కల్పించి ఆత్మ గౌరవంగా జీవించేలా ఓల్డ�
విద్యాభ్యాసం కోసం వెళ్లి ఉక్రెయిన్లో చిక్కుకొన్న రాష్ట్ర విద్యార్థులను స్వస్థలాలకు చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్నది. ప్రభుత్వ చొరవతో ఇప్పటికే 53 మంది విద్యార్థులను ఇంటికి చేరా�
రేట్ల పెంపుదలకు అనుమతి ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వివిధ థియేటర్లలో సినిమా టికెట్ల ధరలు పెంచుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. �
జనం గుమికూడకుండా చూడండి ఒమిక్రాన్ కట్టడికి చర్యలు తీసుకోండి రాష్ట్రంలోకి వచ్చేవారికి స్రీనింగ్ టెస్టులు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం కోర్టు తీర్పును గౌరవిస్తాం: మంత్రి హరీశ్ హైదరాబాద్, డ�
వికారాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం నవ సమాజ నిర్మాణానికి పునాదులు వేసిందని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రభుత్వం అన్ని కులాలు, మతాలకు ప్రాముఖ్యతను ఇస్తుందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్
ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): జిల్లా ప్రజా పరిషత్, మండల ప్రజా పరిషత్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.250 కోట్లు విడుదల చేసింది. ఇందులో జిల్లా పరిషత్లకు రూ. 125.87 కోట�