రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి పరుగులు పెడుతున్నది. పరిశ్రమలకు అనుకూలంగా తెలంగాణలోని అన్ని జిల్లాలను టీఎస్ఐఐసీ అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో కూడిన 56 పారిశ్�
తెలంగాణ ప్రభుత్వ హయాం లో కులవృత్తులకు పూర్వ వైభవం సంతరించకున్నది. నేడు మత్స్యకారులు, గౌడన్నలేకాదు కులవృత్తుల వారికి ఐదు వేళ్లు నోట్లోకి పోతున్నాయంటే అదే తెలంగాణ ప్రభుత్వ రథసారధి కేసీఆర్ చలువే అంటున్న
వచ్చే ఏడాది మార్చి ఆఖరుకల్లా 5వేల సూక్ష్మ, చిన్నతరహా ఆహారశుద్ధి పరిశ్రమల ఏర్పాటును రాష్ట్ర పరిశ్రమల శాఖ లక్ష్యంగా పెట్టుకున్నది. రూ.50 లక్షలదాకా పెట్టుబడితో పరిశ్రమ ఏర్పాటు చేస్తే రూ.10 లక్షలకు మించకుండా 35%
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మన ఊరు-మన బడి, మన బస్తీ కార్యక్రమంలో ఎంపిక చేసిన పాఠశాల్లో సత్వరం మౌలిక వసతులు కల్పించాలని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జిల్లా అధికారులను ఆద�
రాష్ట్రంలో కొత్తగా 12 ‘సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్' (సీఎంఎస్) ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.
రాష్ట్రంలో విస్తృత అవకాశాలు జిల్లాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఔత్సాహికులకు ప్రోత్సాహకాలు నల్లగొండ, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల నుంచి ఎక్కువ దరఖాస్తులు రాష్ట్రంలో ఆహారశుద్ధి పరిశ్రమకు రాష్ట్ర ప్రభు
తెలంగాణ ఏర్పాటైన నాటినుంచి ఇప్పటివరకు ఇసుక విక్రయాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.5,098.33 కోట్ల ఆదాయం సమకూరింది. గత ఆర్థిక సంవత్సరం (2021-22)లో రూ.802.11 కోట్ల ఆదాయం రాగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఆ�
హాస్టల్ విద్యార్థులకు ఏ లోటు రానీయకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొంటున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బుర్రా వెంకటేశం తెలిపారు. బీసీ సంక్షేమ హాస్టళ్ల నిర్వహణపై జరుగుతున్న ప్రచారం అవాస్తవమ�
తెలంగాణలో అమలుచేస్తున్న గొర్రెల పంపిణీ పథకం అద్భుతంగా ఉన్నదని, ఒక్క సామాజిక వర్గం కోసం సుమారు రూ.12 వేల కోట్ల భారీ మొత్తాన్ని ఖర్చు చేయడం గొప్ప విషయమని కర్ణాటక షీప్ డెవలప్మెంట్ మాజీ చైర్మన్ పండిట్రా�
బాయిల్డ్ రైస్ కొనుగోలుపై కేంద్రం చేసిన కుట్ర తేటతెల్లమైంది. స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్షానే ఈ కుట్రను బయటపెట్టారు. శనివారం తుక్కుగూడలో ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే ప్రత�
వివిధ పథకాల కింద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు బతుకమ్మ చీరల ఆర్డర్ల ద్వారా మరో రూ.1,436 కోట్లు రూ.5 లక్షల బీమా కల్పనతో నేత కార్మికులకు భరోసా చేనేతకు కేంద్ర ప్రభుత్వ సహాయం 11.27 కోట్లే హైదరాబాద్, మే 7 (నమస్తే తెల�
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ పర్యటనకు అనుమతి నిరాకరిస్తూ వైస్చాన్స్లర్ నిర్ణయం తీసుకొన్నారని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది.
రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నలువైపులా నిర్మించనున్న టిమ్స్ దవాఖానలు పేదలకు ఉచితంగా సూపర్స్పెషాలిటీ వైద్యాన్ని అందించడంతోపాటు పరిశోధన కేంద్రాలుగా కూడా పనిచేయనున్నాయి.