నేత వస్త్ర ఉత్పత్తి సమస్యలు, తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవిస్తానని మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్క ర్ తెలిపారు.
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. పాఠశాలల అభివృద్ధి కోసం ఇటీవల మన ఊరు - మనబడి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది.
గత జనవరి, ఫిబ్రవరి నెలల్లో కురిసిన వడగండ్ల వానకు నర్సంపేట నియోజకవర్గంలో మిర్చి, మక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, బాధిత రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 13 కోట్ల పరిహారం మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే పెద
హిల్ఫోర్ట్ ప్యాలెస్ పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్టు అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హైకోర్టుకు తెలిపారు. ప్రత్యేక సమావేశం ఉన్నందున సీఎస్ విచారణకు హాజరుకాలేదని వివరించారు.
గర్భిణుల సంపూర్ణ ఆరోగ్యం కోసం సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ న్యూట్రీషన్ కిట్ను త్వరలోనే అందించనున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
మారుతున్న వాతావరణ పరిస్థితులు, ఆహారపు అలవాట్లు, జీవన విధానంతో ప్రజలు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజూ ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానలు రోగులతో కిటకిటలాడుతున్నాయి.
రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా పథకాలను ప్రవేశపెట్టింది. రైతులందరూ ఒకే చోట కూర్చొని సమావేశాలు నిర్వహించుకోవాలనే ఉద్దేశంతో రైతు వేదికలనూ నిర్మించింది.
అంధత్వరహిత తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం 2018లో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించి కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి అద్దాలు పంపిణీ చేసి�