పాఠశాల స్థాయిలో ప్రాథమిక విద్యను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థుల సామర్థ్యం పెంచడానికి గతంలో పలు కార్యక్రమాలు అమలు చేసింది.
సీఎంకు సిట్ సీడీల రూపంలో మెటీరియల్ ఇచ్చిందని జడ్జి పొరబడ్డారు. సీఎం మీడియా సమావేశం నిర్వహించిన తర్వాతే సిట్ ఏర్పాటైందన్న విషయాన్ని జడ్జి విస్మరించారు.