రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు శిబిరాలకు ఉమ్మడి జిల్లాలో విశేష స్పందన లభిస్తోంది. నిజామాబాద్ జిల్లాలో బుధవారం 8,858 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 1,345 మందికి కళ్లద్దాలను పంపిణీ చేసినట్లు జిల్లా �
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. గ్రామాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి పరీక్షలు చే
నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్నీ పార్టీలకతీతంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పేర్కొన్నారు. మంగళవారం మండల పరిధిలోని తొరుమామిడి గ్రామంలో ‘మీతోనేను’ కార్యక్రమంలో భాగంగా �
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ఎజెండాగా పెద్ద ఎత్తున అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు ప్రజల్లో చేరేలా చూడాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సోషల్ మీడియా ని�
నా రాయణఖేడ్ నియోజకవర్గంలో రాష్ట్ర ప్ర భుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప నులు ప్రారంభించాలని సంగారెడ్డి కలెక్ట ర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారుల ను �
రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. మంగళవారం తెల్లాపూర్ మున్సిపాలిటీలోని వెలిమెల, ఈదులనాగులపల్లి, కొల్లూర్, ఉస్మాన్నగర్, తెల్ల�