రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ఎజెండాగా పెద్ద ఎత్తున అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు ప్రజల్లో చేరేలా చూడాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సోషల్ మీడియా ని�
నా రాయణఖేడ్ నియోజకవర్గంలో రాష్ట్ర ప్ర భుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప నులు ప్రారంభించాలని సంగారెడ్డి కలెక్ట ర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారుల ను �
రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. మంగళవారం తెల్లాపూర్ మున్సిపాలిటీలోని వెలిమెల, ఈదులనాగులపల్లి, కొల్లూర్, ఉస్మాన్నగర్, తెల్ల�
మేడారం సమ్మక్క-సారలమ్మ మినీ జాతరకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడుత కంటి వెలుగును అధికారులు, ప్రజాప్రతినిధులు విజయవంతం చేయాలని నల్లగొండ ఆర్డీఓ జయచంద్రారెడ్డి కోరారు.
రైతుబంధు పథకం ద్వారా యాసంగి పంట పెట్టుబడి సాయం పంపిణీ కొనసాగుతున్నది. ఎకరానికి రూ.5 వేల చొప్పున నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తున్నది.