పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై ఊరట లభించింది.
ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు పక్కా ప్రణాళికలు అమలు చేస్తున్నది
మత్స్య సహకార సంఘంలో సభ్యులుగా చేరితే ప్రభు త్వం ద్వారా వచ్చే పథకాలన్నీ వర్తిస్తాయి. దీంతో పాటు మత్స్య కారులకు ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. మత్స్య కారులు ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం సబ్సి డీ కింద చేపపి�
మహిళల సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, స్త్రీనిధి సహకారంతో రాష్ట్రంలోనే తొలిసారిగా పాలకుర్తి
పాడి రైతు ఆర్థిక బలోపేతమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పశు సంపద పెంపునకు ‘కృషి కళ్యాణ్ అభియాన్' (జాతీయ కృత్రిమ గర్భధారణ) కార్యక్రమం అమలు చేస్తున్నది.
14 మందికి రాష్ట్ర ప్రభుత్వం గురుకుల విద్యాలయాల్లో కారుణ్య ఉద్యోగావకాశం కల్పించింది. శనివారం ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హైదరాబాద్ బంజారాహిల్స్లోని తన నివాసంలో వారికి నియామక పత్రాలను అందజ
‘రాష్ట్రంలో విద్య ప్రైవేటీకరణను ప్రభు త్వం ప్రోత్సహిస్తున్నది. పెద్ద ఎత్తున ప్రైవేట్ బడులకు అనుమతులిస్తున్నది’ ఇది కొం దరి ఆరోపణ. కానీ, ఇది ఏ మాత్రం వాస్తవం కాదని 2021-22 సామాజిక, ఆర్థిక సర్వేలో వెల్లడయ్యిం�
సీఎం కేసీఆర్ ఆశించిన విధంగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్రావు రాష్ర్టాన్ని ఆరోగ్య తెలంగాణ దిశగా ముందుకు తీసుకువెళ్తున్న తీరు ప్రశంసనీయమని సినీ నటుడు సోనూసూద్ అన్నారు.
వరంగల్ నగరాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు సంఘటితంగా కృషి చేయాలని మేయర్ గుండు సుధారాణి సూచించారు. కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ,
రాష్ట్రంలో ఏడుగురు ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వీరిలో వెయిటింగ్లో ఉన్న అధికారులకు పోస్టింగ్లు ఇచ్చింది.
మూసీ నదికి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం అభివృద్ధి పనుల్లో మరింత వేగం పెంచాలని నిర్ణయించింది. ఇప్పటికే హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్డీసీఎల్) విభాగాన్న�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ‘మన ఊరు - మన బడి’తో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయి. సకల సౌకర్యాలతో ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకుంటున్నాయి. దీనిలో భాగంగా ఈనెల 1న జిల్లావ్యాప్తంగ�