రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నది. గురువారం రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు
రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల అభ్యున్నతికి కృషి చేస్తున్నదని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణంలో ఆల్ఇండియా బంజారా సంఘం జిల్లా అధ్యక్షుడు బద్యానాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రామ్
రాష్ట్ర ప్రభుత్వం మహిళా సమాఖ్యల ద్వారా రైతులకు అద్దెకు డ్రోన్ స్ప్రేయర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. కూలీల కొరత తగ్గించడం, సమయం ఆదా చేయడం, శ్రమను తగ్గించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు డ్�
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుంటూ గ్రామాలు ప్రగతి పథంలో దూసుకుపోతున్నాయి. రాయికల్ మండలంలోని మారుమూల గ్రామమైన కట్కాపూర్ అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నది. తొమ్మిదేళ్ల కా�
తెలంగాణ ఆచరించిన దానిని దేశం అనుసరిస్తున్నదని మరోసారి రుజువైంది. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకు రెండున్నరేండ్ల క్రితమే తెలంగాణ ప్రారంభించిన ‘సీడ్ ట్రేసబిలిటీ సిస్టమ్'ను త్వరలో దేశవ్యాప్త�
దివ్యాంగులు ప్రతిభావంతులు. విభిన్న అంశాల్లో వారికి ఎవ్వరూ సాటి లేరు. వారి ఆత్మవిశ్వాసం, మనోధైర్యం ముందు ఎవ్వరైనా దిగదుడుపే. ఎంత ఉన్నతులైనా దివ్యాంగుల మేధస్సుతో పోటీ పడలేరు. ఇది నిజం.
యూనివర్సిటీల్లో మరో వెయ్యి అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నదని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు.
పోడుభూముల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నది. ఆది నుంచి ఇందులో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూడదన్న ఉద్దేశంతో అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తున్నది. 2005 కంటే ముందు నుంచి సాగులో
గ్రామీణ ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. సేవలను మరింత చేరువ చేసేందుకు పల్లె చెంతకే వైద్యం పేరుతో పల్లె దవాఖానలను ఏర్పాటు చేస
ఇచ్చిన హామీ మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికీ రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ స్పష్టం చేశారు.