రాష్ట్రంలో ఏడుగురు ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వీరిలో వెయిటింగ్లో ఉన్న అధికారులకు పోస్టింగ్లు ఇచ్చింది.
మూసీ నదికి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం అభివృద్ధి పనుల్లో మరింత వేగం పెంచాలని నిర్ణయించింది. ఇప్పటికే హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్డీసీఎల్) విభాగాన్న�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ‘మన ఊరు - మన బడి’తో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయి. సకల సౌకర్యాలతో ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకుంటున్నాయి. దీనిలో భాగంగా ఈనెల 1న జిల్లావ్యాప్తంగ�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. రైతులతో పాటు పశువులను కూడా వేసవిలో సంరక్షించేందుకు పశుగ్రాసం ఇబ్బందులు తలెత్తకుండా సబ్సిడీపై గడ్డి విత్త
ప్రభుత్వ వైద్యశాలల్లో రోగులు, వారి సహాయకులకు అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే కార్పొరేట్ సేవలందిస్తున్న తరుణంలో రోగులు
తెలంగాణలో వైకుంఠధామాల నిర్మాణం, పాత వైకుంఠధామాల ఆధునీకరణ శరవేగంగా జరుగుతున్నది. ఇప్పటికే అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలను నిర్మించిన రాష్ట్ర ప్రభుత్వం.. పట్టణాల్లో కొత్తగా రూ.200 కోట్లతో 453 వైకుంఠధామాలను న�
చరిత్రలో నిలిచిపోయే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నదని రాష్ట్రకార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు శిబిరాలకు ఉమ్మడి జిల్లాలో విశేష స్పందన లభిస్తోంది. నిజామాబాద్ జిల్లాలో బుధవారం 8,858 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 1,345 మందికి కళ్లద్దాలను పంపిణీ చేసినట్లు జిల్లా �
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. గ్రామాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి పరీక్షలు చే
నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్నీ పార్టీలకతీతంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పేర్కొన్నారు. మంగళవారం మండల పరిధిలోని తొరుమామిడి గ్రామంలో ‘మీతోనేను’ కార్యక్రమంలో భాగంగా �