గంజాయి అక్రమ రవాణా.. విక్రయంపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నది. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తూ రవాణాదారులను పట్టుకొని కఠినంగా శిక్షిస్తున్నది. అయినా కొంత మంది తమ స్వార్థం కోసం యువతను గంజాయికి �
వానకాలం సాగు జోరందుకున్నది. రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని సీఎం కేసీఆర్ అందజేస్తున్నారు. వారం రోజులుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తున్నది. ఇప్పటి వరకు ఎకరాల వారీ�
Telangana | అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా నిలిచింది. నష్టపోయిన పంటలకు రూ.304.61 కోట్ల పరిహారాన్ని విడుదల చేసింది. ఈ మేరకు విపత్తుల నిర్వహణ విభాగం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం 5.8 కోట్ల పరిహారం విడుదల చేసింది. దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా ఎకరాకు రూ.10వేల పరిహారం ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆ
వివిధ వర్గాలకు చెందిన వారిలో సృజనాత్మకతను వెలికి తీసి ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిఏటా ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఏ వృత్తిలో ఉన్నా కొత్త ఆలోచనలు ఉన్నవారు ఇందులో ప�
రాష్ట్ర ప్రభుత్వం అందించిన పట్టాలతో పోడు భూములను గిరిజనులు దర్జాగా సాగు చేసుకోవచ్చని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కమ్మర్పల్లి మండలం దొమ్మర్చౌడ్ తండాలో లబ్ధిదారుల�
సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలను అందించి దేశంలోనే నంబర్వన్ స్థానంలో నిలిచిందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్య సేవలు అందించి ఆరోగ్య తెలంగాణ�
నిరుపేదల సొంతింటి కలను నేరవేర్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇప్పటివరకు ప్రభుత్వ స్థలాల్లో డబుల్ బెడ్రూమ్లు నిర్మించి పేదలకు అందిస్తున్నది. కానీ ఇప్పుడు సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించు�
ప్రతి ఒక్కరిలో ఎంతో కొంత సృజనాత్మకత దాకి ఉంటుంది. వి ద్యార్థులు వారి ఆవిష్కరణలను ప్రదర్శించేందుకు పాఠశాలలు, కళాశాలలు వేదికగా నిలుస్తాయి. ప్రజల కొత్త ఆలోచనల ద్వా రా ప్రాజెక్టుల రూపకల్పన, సృజనాత్మకతలను వె
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు కార్యక్రమం ఆయా కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపుతున్నది. దశాబ్దాలుగా దారిద్య్రంలో మగ్గుతున్న కుటుంబాలకు వెలుగురేఖగా నిలుస్తున్నది.
నల్లగొండ జిల్లా నందికొండ హిల్కాలనీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బుద్ధవనాన్ని అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలంగాణ పర్యాటక సంస్థ చైర్మన్ గెల్లు శ్రీనివా
రాష్ట్ర ప్రభుత్వం చెరువుల సుందరీకరణకు చర్యలు చేపట్టడంతో పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలోని గూడెం చెరువు (పెద్ద చెరువు) మినీ ట్యాంక్ బండ్లా రూపుదిద్దుకున్నది. సుమారు 28 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువ�
ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేయడంతో సర్కార్ స్కూళ్లకు క్రేజ్ పెరిగింది. బడుల్లో చేరే విద్యార్థుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. దీంతో పాఠశాలలు పునఃప్రారంభమైన 20 రోజుల్లోనే చాలా పాఠశాలల్లో ప్ర
ప్రభుత్వం ధరణిలో కొత్తగా ఐదు మాడ్యూల్స్ను అందుబాటులోకి తెచ్చింది. ధరణి సేవలను విస్తృతం చేయడంతోపాటు కొన్ని చిన్న చిన్న లోపాలను సవరించే లక్ష్యంతో వీటిని జత చేసింది.
ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. దాన్ని వెలికితీసి ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వివిధ రంగాల్లో నెలకొని ఉన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అన్నదాతలు, �