రాష్ట్రంలోని 81 మంది తహసీల్దార్లకు ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. వారికి డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్ ఇస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర సచివాలయంలో సెక్షన్ ఆఫీసర్లుగా పనిచేస్తున్న ఐద
రంగారెడ్డి జిల్లా షేక్పేటలోని సర్వే నంబర్ 403లో 4.18 ఎకరాల భూమిని 2021లో రెడ్ఫోర్ట్ అక్బర్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్కు కేటాయించడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
ఈ ఆర్థిక సంవత్సరంలో 50 వేల ఎకరాల్లో పండ్ల తోటల సాగును ప్రోత్సహించాలని, ఇందుకు అవసరమైన పెట్టుబడిని కూడా రైతులకు సమకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితర అంశాలపై ఈ నెల 24న ఎస్సీ కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్టు అసెం బ్లీ కార్యదర్శి వీ నర్సింహాచార్యులు తెలిప
ప్రాజెక్టుల కోసం భూములిచ్చి... తరతరాలుగా ఉంటున్న ఇండ్లను వదిలి... భూనిర్వాసితులుగా మారిన గ్రామాల ప్రజలకు ప్రభుత్వం అండగా నిలిచింది. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ద్వారా పునరావాసం, పునరోపాధిని కల్పిస్తూ నిర్వాస
సర్కారు పాఠశాలలను బలోపేతం చేయడంతోపాటు విద్యార్థులకు మెరుగైన బోధన చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ‘మన ఊరు..మన బడి’ కార్యక్రమంతో సకల వసతులు కల్పించి ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్కు దీటుగా తీ
బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. వేద పండితులకు ప్రతి నెలా ఇచ్చే గౌరవ భృతిని రూ. 2,500 నుంచి రూ. 5,000కు పెంచింది. వయో పరిమితి నిబంధనను 75 ఏండ్ల నుంచి 60కి కుదించింది.
రాష్ట్ర ప్రభుత్వం.. సర్కారు బడుల్లో విద్యార్థులకు పైసా ఖర్చు లేకుండా నాణ్యమైన విద్య అందిస్తున్నది. స్వరాష్ట్రం ఏర్పాటు నుంచి విద్యా రంగంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన వ�
ఆకుపచ్చ తెలంగాణగా మార్చి కరువుకాటకాలను దూరం చేయాలన్న సంకల్పంతో రాష్ట్ర సర్కార్ చేపట్టిన హరితహారం కార్యక్రమం ఏటేటా దిగ్విజయంగా సాగుతున్నది. ఇదివరకు నాటిన మొక్కలు వృక్షాలై సత్ఫలితాలిస్తున్నాయి. ఈ ఏడా�
స్వరాష్ట్రంలో గిరిపుత్రులకు తెలంగాణ సర్కారు అండగా నిలుస్తున్నదని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగ, సీనియర్ సిటిజన్స్ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
మణిపూర్ ప్రజల భద్రతకు తగిన చర్యలు తీసుకొని వారికి భరోసా కల్పించాలని సుప్రీంకోర్టు మంగళవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అల్లర్ల కారణంగా దెబ్బతిన్న గ్రామలు, ప్రార్థనాలయాల పునర్నిర్మాణాన�
ఉపాధ్యాయ నియామకాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ఈ నెల 7న విద్యాశాఖ మంత్రి సబితా