వారం రోజులుగా కురిసిన వరుస వర్షాలతో చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. వాగులు, పొంగి పొర్లుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఎటుచూసినా జలకళ ఉట్టిపడుతున్నది. వరద ప్రవాహంతో చేపలు ఎదురెక్కి వస్తున్నాయి.
మూడు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు అపార నష్టం వాటిల్లింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు కావడంతో వరద పోటెత్తింది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. దీంతో రోడ్లు భారీగా దెబ్బతిన్�
రైతులు పంట పెట్టుబడి సాయం కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అప్పులపాలు కావద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ 2018 ఏప్రిల్లో ప్రతిష్టాత్మకంగా రైతు బంధు పథకం అమల్లోకి తీసుకొచ్చారు. ప్రారంభంలో ఎకరానికి రూ.4 వేల చ�
విపత్కార పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలపరిధిలోని దొంతి, సీతారాం తండా గ్రామాల్లో భారీ వర్షాలకు దెబ్బతిన్న ఇండ్లను నర్స�
రాష్ట్రంలోని 81 మంది తహసీల్దార్లకు ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. వారికి డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్ ఇస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర సచివాలయంలో సెక్షన్ ఆఫీసర్లుగా పనిచేస్తున్న ఐద
రంగారెడ్డి జిల్లా షేక్పేటలోని సర్వే నంబర్ 403లో 4.18 ఎకరాల భూమిని 2021లో రెడ్ఫోర్ట్ అక్బర్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్కు కేటాయించడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
ఈ ఆర్థిక సంవత్సరంలో 50 వేల ఎకరాల్లో పండ్ల తోటల సాగును ప్రోత్సహించాలని, ఇందుకు అవసరమైన పెట్టుబడిని కూడా రైతులకు సమకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితర అంశాలపై ఈ నెల 24న ఎస్సీ కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్టు అసెం బ్లీ కార్యదర్శి వీ నర్సింహాచార్యులు తెలిప
ప్రాజెక్టుల కోసం భూములిచ్చి... తరతరాలుగా ఉంటున్న ఇండ్లను వదిలి... భూనిర్వాసితులుగా మారిన గ్రామాల ప్రజలకు ప్రభుత్వం అండగా నిలిచింది. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ద్వారా పునరావాసం, పునరోపాధిని కల్పిస్తూ నిర్వాస
సర్కారు పాఠశాలలను బలోపేతం చేయడంతోపాటు విద్యార్థులకు మెరుగైన బోధన చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ‘మన ఊరు..మన బడి’ కార్యక్రమంతో సకల వసతులు కల్పించి ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్కు దీటుగా తీ
బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. వేద పండితులకు ప్రతి నెలా ఇచ్చే గౌరవ భృతిని రూ. 2,500 నుంచి రూ. 5,000కు పెంచింది. వయో పరిమితి నిబంధనను 75 ఏండ్ల నుంచి 60కి కుదించింది.
రాష్ట్ర ప్రభుత్వం.. సర్కారు బడుల్లో విద్యార్థులకు పైసా ఖర్చు లేకుండా నాణ్యమైన విద్య అందిస్తున్నది. స్వరాష్ట్రం ఏర్పాటు నుంచి విద్యా రంగంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన వ�