ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన దళితుల బతుకుల్లో దళిత బంధు పథకం వెలుగులు నింపుతున్నది. సర్కారు అందించిన ఆర్థిక సాయంతో కూలీలు ఓనర్లుగా మారి దర్జాగా జీవనం సాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా �
గూడు లేనివారి గూడు కల్పించి ప్రతి పేదవాడి సొంతింటి కళ నెరవేర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గృహలక్ష్మి పథకానికి ఉమ్మడి జిల్లాలో దరఖాస్తులు వెల్లువలుగా వస్తున్నాయి.
తెలంగాణ సర్కారు ప్రోత్సాహంతో ఆయిల్పామ్ పంట సాగుచేసిన ఉత్తర తెలంగాణ రైతులు కోతలు ప్రారంభించారు. మంచిర్యాల జిల్లాలో 2,200 ఎకరాల్లో సాగుచేయగా.. ప్రస్తుతం 284 ఎకరాల్లో కోతకు వచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అడుగడుగునా ఆసరాగా నిలుస్తున్న ది. రైతుల కోసం అనేక పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారు. ఉచిత కరెంటుతోపాటు సాగునీరు ఇస్తూ రైతుబంధుతో ద్వారా పంట సాగుకు ఆర్థికసాయం, రైతుబీమా పథ
చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నేతన్నల సంక్షేమం కోసం మరో అడుగు ముందుకేసింది. ఇప్పటికే చేనేత కార్మికుల కోసం అనేకం కార్యక్రమాలు తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని పథకాలను అమల
రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రేషన్ డీలర్ల విన్నపాలు స్వీకరించి వారికి ఇచ్చే కమీషన్ను పెంచుతూనే ఉంది. ఈ తొమ్మిదేండ్ల కాలంలో ఏడు సార్లు కమీషన్ పెంచుతూ నిర్ణయం తీసుకున్న సర్కార్ ఈ �
రాష్ట్రంలో మెరుగైన ఫలితాల కోసం క్రీడా సంఘాలన్నీ ప్రభుత్వ నిబంధనలు పాటించాలని సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ స్పష్టం చేశారు. సోమవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్, వివిధ క్రీడా సం
నిర్వహణ నష్టాల నుంచి డిస్కంలను ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.3,371 కోట్లు విడుదల చేసింది. ఈ మేర కు విద్యుత్తుశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ర్భిణులు, చిన్నారుల కోసం వ్యాధి నిరోధక టీకాలను ఇప్పించాలంటే ఇప్పటివరకు దగ్గరలోని ఆరోగ్యకేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. కాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాధి నిరోధక టీకాల పంపిణీని పూర్తిస్థాయిలో డిజ�
ఉమ్మడి రాష్ట్రంలో చేనేత కార్మికుల ఇంట వినిపించిన ఆకలి కేకలు ఆనాటి దుర్భర పరిస్థితులను తేటతెల్లం చేస్తాయి. చేతిలో కళ ఉన్నా, చేసేందుకు పని దొరుకని పరిస్థితి.
సర్కారు బడులకు మహర్దశ పట్టింది. ‘మన ఊరు.. మన బడి’ కింద రూ.వందలాది కోట్లు వెచ్చించి కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దుతున్న సర్కారు, మరో వైపు సాంకేతిక సొబగులు సమకూర్చుతోంది. ప్రతి స్కూళ్లో విద్యార్థులకు డి�
రాష్ట్రంలో హోంగార్డులు, రెండో ఏఎన్ఎంలుగా విధులు నిర్వర్తిస్తున్న వారిని రెగ్యులరైజ్ చేయాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శనివారం ఎమ్మ
ఉమ్మడి రాష్ట్రంలో ఎరువులు, విత్తనాల కోసం అన్నదాతలు క్యూలైన్లో ఉండి కొనుగోలు చేసేవారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతం కర్ణాటక సరిహద్దులో ఉండడంతో రైతులు వానకాలం సీజన్లో విత్తనాలు,ఎరువులకు కర్ణా�