దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న దళితబంధు పథకం మరోసారి అమలు చేస్తున్నారు. ఈసారి ఒక్కో నియోజకవర్గానికి 1,100 యూనిట్లు కేటాయించడంతో వారు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటున్నారు.
వీఆర్ఏల రెగ్యులరైజ్లో భాగంగా కనీస విద్యార్హత కలిగిన 5,073 మందిని రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి శాఖకు కేటాయించింది. వారిలో 3,905 మందిని లష్కర్లుగా, 1,168 మందిని హెల్పర్లుగా నియమించనున్నది.
తల్లిదండ్రులను కోల్పోయి, నా అనే వారు ఎవరూ లేక అనాథలుగా ఉన్న వారికి ప్రభుత్వం ఆసరాగా నిలువనుంది. అనాథలకు అక్కున చేర్చుకునే ప్రభుత్వ పథకాన్ని తీసుకువచ్చేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఎవ్వరికీ పట్టని �
ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన దళితుల బతుకుల్లో దళిత బంధు పథకం వెలుగులు నింపుతున్నది. సర్కారు అందించిన ఆర్థిక సాయంతో కూలీలు ఓనర్లుగా మారి దర్జాగా జీవనం సాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా �
గూడు లేనివారి గూడు కల్పించి ప్రతి పేదవాడి సొంతింటి కళ నెరవేర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గృహలక్ష్మి పథకానికి ఉమ్మడి జిల్లాలో దరఖాస్తులు వెల్లువలుగా వస్తున్నాయి.
తెలంగాణ సర్కారు ప్రోత్సాహంతో ఆయిల్పామ్ పంట సాగుచేసిన ఉత్తర తెలంగాణ రైతులు కోతలు ప్రారంభించారు. మంచిర్యాల జిల్లాలో 2,200 ఎకరాల్లో సాగుచేయగా.. ప్రస్తుతం 284 ఎకరాల్లో కోతకు వచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అడుగడుగునా ఆసరాగా నిలుస్తున్న ది. రైతుల కోసం అనేక పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారు. ఉచిత కరెంటుతోపాటు సాగునీరు ఇస్తూ రైతుబంధుతో ద్వారా పంట సాగుకు ఆర్థికసాయం, రైతుబీమా పథ
చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నేతన్నల సంక్షేమం కోసం మరో అడుగు ముందుకేసింది. ఇప్పటికే చేనేత కార్మికుల కోసం అనేకం కార్యక్రమాలు తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని పథకాలను అమల
రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రేషన్ డీలర్ల విన్నపాలు స్వీకరించి వారికి ఇచ్చే కమీషన్ను పెంచుతూనే ఉంది. ఈ తొమ్మిదేండ్ల కాలంలో ఏడు సార్లు కమీషన్ పెంచుతూ నిర్ణయం తీసుకున్న సర్కార్ ఈ �
రాష్ట్రంలో మెరుగైన ఫలితాల కోసం క్రీడా సంఘాలన్నీ ప్రభుత్వ నిబంధనలు పాటించాలని సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ స్పష్టం చేశారు. సోమవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్, వివిధ క్రీడా సం
నిర్వహణ నష్టాల నుంచి డిస్కంలను ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.3,371 కోట్లు విడుదల చేసింది. ఈ మేర కు విద్యుత్తుశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ర్భిణులు, చిన్నారుల కోసం వ్యాధి నిరోధక టీకాలను ఇప్పించాలంటే ఇప్పటివరకు దగ్గరలోని ఆరోగ్యకేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. కాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాధి నిరోధక టీకాల పంపిణీని పూర్తిస్థాయిలో డిజ�