లంగాణ విద్యార్థులకే వైద్య విద్యలో సీట్లు దక్కేలా ప్రభుత్వం వెలువరించిన ఉత్తర్వులను రద్దు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. అదే సమయంలో.. ఆ నిబంధన మేరకు పిటిషనర్లకు మెడికల్ సీట్ల అడ్మిషన్లు నిరాకరించరా
‘ఇది కానుక కాదు. సామాన్య ప్రజల జేబులను గుల్ల చేసి దగా చేయడమే. ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవడమే’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేంద్రం ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
తెలంగాణ బ్రాహ్మణ సం క్షేమ పరిషత్తు సభ్యుడిగా సీనియర్ పాత్రికేయుడు, హైదరాబాద్లోని కొత్తపేటకు చెందిన విష్ణుదాస్ శ్రీకాంత్ను నియమిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
రాష్ట్ర సర్కారు ఎల్ఈడీ మంత్రం ఫలిస్తున్నది. ఎనిమిదేండ్లలో రూ.1,864 కోట్లు మిగలగా, 2,663 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఆదా అయ్యింది. విద్యుత్ ఆదా, తక్కువ విద్యుత్ బిల్లులతో స్థానిక సంస్థలపై ఆర్థిక భారం తగ్గింద�
రాష్ట్ర సర్కారు ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు తీపికబురు అందించింది. రెండో డీఎస్సీ ద్వారా విద్యాశాఖలో 5,089 పోస్టులు భర్తీ కానున్నాయి. ఆర్థికశాఖ శుక్రవారం ఇందుకు అవసరమైన అనుమతులు ఇవ్వడంపై ఉద్యోగార్థులు హర్షం వ�
యాదవ కులస్తుల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తున్నదని, ఆ కులాలకు చెందిన ఐదుగురిని ఎమ్మెల్యేలుగా,ఒకరిని రాజ్యసభ సభ్యుడిగా చేసిందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపార
తెలంగాణ ప్రజలకు ఆస్తి నమోదు ప్రక్రియను మరింత సులభతరం, చేరువ చేసేందుకు ప్రభుత్వం 2020 అక్టోబర్లో ధరణి పోర్టల్ను ప్రారంభించింది. ఆస్తి రిజిస్ట్రేషన్తోపాటు ల్యాండ్ మ్యూటేషన్, ల్యాండ్ రికార్డుల సెర్చ్
ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయమే దండుగ అని ఆ రంగాన్ని పట్టించుకోకపోవడంతో పొలాలన్నీ బీడు భూములుగా మారగా.. ప్రజలు వలస పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. స్వరాష్ట్ర పాలనలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయశాఖ మంత్రి
తెలంగాణలోని ప్రజలందరూ బాగుండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఉన్నంతలో అందరికీ సహకరిస్తూ ముందుకు సాగుతున్నామని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నా రు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్య�
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. వారిని రెగ్యులరైజ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయిం తీసుకొన్నది. మొత్తంగా 567 మంది ఉపాధ్యాయు�
కృత్రిమ మేధస్సు (ఏఐ) పరిజ్ఞానంపై కలిసి పనిచేసేందుకు యునెస్కో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఆదివారం ఒప్పంద పత్రాలపై విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణ, యునెస్కో డైరె�
ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా సాత్నాల, భోరజ్ మండలాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు శనివారం రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిట్టల్ ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేశారు. 18 గ్రామాలతో సాత్నాల మండ�
మనిషి జీవించడానికి కూడు, గూడు, గుడ్డ అత్యంత ప్రధానం. ఇందులో గూడును సబ్బండ వర్గాల ప్రజలకు సాకారం చేయడానికి రాష్ట్ర సర్కారు సంకల్పించింది. ఒకవైపు సకల సౌకర్యాలతో ఉచితంగా డబుల్ బెడ్రూంలు కట్టి ఇస్తుండగా.. మర
రాష్ట్ర విభజన తర్వాత ఏర్పాటైన మెడికల్ కాలేజీల్లో కాంపిటీటివ్ అథారిటీ (కన్వీనర్) కోటాలోని మెడికల్, డెంటల్ కోర్సు సీట్లను పూర్తిగా తెలంగాణ విద్యార్థులకే కేటాయించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయ�