రాష్ట్ర ప్రభుత్వం క్రూరమృగాల దాడిలో బాధితులకు ఇచ్చే పరిహారాన్ని పెంచింది. మరణిస్తే గతంలో రూ.5 లక్షలు ఇస్తుండగా, దానిని రూ.10 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకొన్నది.
రాష్ట్ర ప్రభుత్వం స్టాఫ్నర్స్ ఉద్యోగాల భర్తీకి సోమవారం ప్రొవిజనల్ లిస్ట్ను విడుదల చేసింది. అభ్యర్థులు సాధించిన పాయింట్లు, మార్కులను ఇందులో పొందుపరిచింది.
రానున్న మార్చి 31 తరువాత రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల విరమణలు పునఃప్రారంభం కానున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగ విరమణ వయసును 61 ఏండ్లకు పెంచిన తరువాత తొలి బ్యాచ్ రిటైర్మెంట్లు 2024 మార్చి 31 నుంచి ప్రారంభం �
ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించాక తెలంగాణ తొమ్మిదేండ్ల అనతి కాలంలోనే తిరుగులేని ఆర్థిక శక్తిగా ఆవిర్భవించింది. స్వరాష్ట్రంగా ఏర్పడేనాటికి తెలంగాణ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. దీంతో రాష్ట్ర ఆర్థిక ర
రాష్ట్ర ప్రభుత్వం కృష్ణానదిపై నిర్మిస్తున్న అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వివరాలు ఇవ్వాలని కృష్ణాబోర్డు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు తెలంగాణ ఈఎన్సీకి బోర్డు లేఖ రాసింది.
రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి నిర్దేశించిన మహాలక్ష్మి పథకం శనివారం మధ్యాహ్నం నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో మహిళల్లో ఆనందం వెల్లివిరిసింది. నగరవ్యాప్తంగా మొదటిరోజు పెద్ద సంఖ�
తెలంగాణవ్యాప్తంగా ఉద్యమ సమయంలో నమోదైన అన్ని కేసులను ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. 2009 డిసెంబర్ 9నుంచి 2014 జూన్ 2వ తేదీ వరకు నమోదైన అన్ని కేసుల వివరాలు, జ్యుడిషియల్ రిమాండ్ కేసుల వివరాలు ఇ�
రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టులకు ఎంపికైన పలువురు రాజీనామాలు చేశారు. వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు కూడా అదేబాట పట్టారు. తమ రాజీనామా లేఖలను సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి పంపిం�
తెలంగాణ సర్కారు రాష్ట్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగనిరీతిలో లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేసింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా జంబో రిక్రూట్మెంట్ నిర్వహించి యువతీయువకుల కలను సాకారం చేసింది.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులతో సమానం గా మాజీ సైనికోద్యోగుల అర్హత మారులను తగ్గించాలని సైనిక్ సంక్షేమ డైరెక్టర్ రాసిన లేఖపై నిర్ణయం తీసుకునే వరకు గ్రూప్-4లో ఎక్స్-సర్వీస్మెన్ కోటా పోస్టులను భర్తీ చేయరాద
ఇల్లాలు బాగుంటే ఆ ఇంటికి సౌభాగ్యలక్ష్మి నడిచివచ్చినట్లే.. ఆడబిడ్డ నవ్వుతూ ఇంట్లో తిరుగాడుతుంటే ఆ ఇల్లు ఆనంద నిలయమే.. ‘ఆమే’ మన జీవితాలకు ఆధారం.. ఆమె ఆకాశంలో సగమే కాదు.
నల్లగొండ జిల్లా వ్యవసాయశాఖలో యూరియా సరఫరాలో అక్రమాలకు పాల్పడిన వారిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. వారం క్రితమే సూపరింటెండెంట్ను సస్పెండ్ చేయగా, తాజాగా మరో ముగ్గురు అధికారులను సస్పెండ్ చేస్�