ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించాక తెలంగాణ తొమ్మిదేండ్ల అనతి కాలంలోనే తిరుగులేని ఆర్థిక శక్తిగా ఆవిర్భవించింది. స్వరాష్ట్రంగా ఏర్పడేనాటికి తెలంగాణ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. దీంతో రాష్ట్ర ఆర్థిక ర
రాష్ట్ర ప్రభుత్వం కృష్ణానదిపై నిర్మిస్తున్న అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వివరాలు ఇవ్వాలని కృష్ణాబోర్డు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు తెలంగాణ ఈఎన్సీకి బోర్డు లేఖ రాసింది.
రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి నిర్దేశించిన మహాలక్ష్మి పథకం శనివారం మధ్యాహ్నం నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో మహిళల్లో ఆనందం వెల్లివిరిసింది. నగరవ్యాప్తంగా మొదటిరోజు పెద్ద సంఖ�
తెలంగాణవ్యాప్తంగా ఉద్యమ సమయంలో నమోదైన అన్ని కేసులను ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. 2009 డిసెంబర్ 9నుంచి 2014 జూన్ 2వ తేదీ వరకు నమోదైన అన్ని కేసుల వివరాలు, జ్యుడిషియల్ రిమాండ్ కేసుల వివరాలు ఇ�
రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టులకు ఎంపికైన పలువురు రాజీనామాలు చేశారు. వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు కూడా అదేబాట పట్టారు. తమ రాజీనామా లేఖలను సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి పంపిం�
తెలంగాణ సర్కారు రాష్ట్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగనిరీతిలో లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేసింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా జంబో రిక్రూట్మెంట్ నిర్వహించి యువతీయువకుల కలను సాకారం చేసింది.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులతో సమానం గా మాజీ సైనికోద్యోగుల అర్హత మారులను తగ్గించాలని సైనిక్ సంక్షేమ డైరెక్టర్ రాసిన లేఖపై నిర్ణయం తీసుకునే వరకు గ్రూప్-4లో ఎక్స్-సర్వీస్మెన్ కోటా పోస్టులను భర్తీ చేయరాద
ఇల్లాలు బాగుంటే ఆ ఇంటికి సౌభాగ్యలక్ష్మి నడిచివచ్చినట్లే.. ఆడబిడ్డ నవ్వుతూ ఇంట్లో తిరుగాడుతుంటే ఆ ఇల్లు ఆనంద నిలయమే.. ‘ఆమే’ మన జీవితాలకు ఆధారం.. ఆమె ఆకాశంలో సగమే కాదు.
నల్లగొండ జిల్లా వ్యవసాయశాఖలో యూరియా సరఫరాలో అక్రమాలకు పాల్పడిన వారిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. వారం క్రితమే సూపరింటెండెంట్ను సస్పెండ్ చేయగా, తాజాగా మరో ముగ్గురు అధికారులను సస్పెండ్ చేస్�
దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన ఐఐటీ, ఐఏఎంలతోపాటు సెంట్రల్ వర్సిటీలతోపాటు 200పైగా విద్యాసంస్థల్లో ప్రవేశం పొందిన ప్రతిభావంతులైన బీసీ విద్యార్థుల ఫీజును ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయించడంపై స
రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖలో 88 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ఒక సహాయ పౌరసంబంధాల అధికారి, ఇద్దరు పబ్లిసిటీ అసిస్టెంట్ల చొప్పున నియమించనున్నారు.
ఇటు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, అటు ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు మిగతా సబ్జెక్టుల మాదిరిగానే ఇంగ్లిష్లోనూ మంచి మార్కులు తెచ్చుకుంటున్నప్పటికీ, ఇంగ్లిష్లో రాయడం, ఆ భాషలో సరై�
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్ పేర్కొన్నారు. మండలంలోని గులాబ్తండా, ఎస్సాపూ�