‘సార్.. వచ్చే నెల నా బిడ్డ పెండ్లి ఉన్నది. పెండ్లి ఖర్చుల కోసం భూమి అమ్ముదామంటే నా పొలం పొరపాటున నిషేధిత జాబితాలో పడింది. దానిని మార్చాలని ఎప్పుడో మీసేవ నుంచి దరఖాస్తు ఇచ్చిన.
చలివాగు ప్రాజెక్టు మరమ్మతులకు తీర్మానం చేసి నెల రోజులు గడుస్తున్నా పనులు ప్రారంభం కాలేదు. జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ జిల్లాల్లో ప్రధాన జలవనరైన చలివాగు ప్రాజెక్టు మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10.21క�
రెండు రోజుల క్రితం ఆర్టీసీ బస్సులో దొరికిన పందెం కోడికి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు డిపో -2 ఆవరణలో వేలం పాట నిర్వహించనున్నారు. నిబంధనల ప్రకారం బస్సులో మరిచిపోయిన వస్తువుల కోసం సరైన ఆధారాలతో ఎవరూ రాకుంటే 24
హైదరాబాద్ నగర సమగ్రాభివృద్ధికి, పౌరులకు సత్వర సేవలకు సంబంధించి కీలకమైన సమన్వయ సమావేశాలు జీహెచ్ఎంసీకి పట్టడం లేదు. అంతర్గతంగానూ, ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయలేమితో జీహెచ్ఎంసీ వైఖరి నగర పౌరులను తీవ్ర ఇ�
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో ‘అభయ హస్తం’ కింద ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులన్నింటికీ పక్కాగా జీహెచ్ఎంసీ డేటా ఎంట్రీ చేపడుతున్నది.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి అన్నివిధాలా సహకరిస్తామని సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. అమరరాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ, ఆదానీ గ్రూప్ ప్రతినిధులు బుధవారం సచివాలయంలో సీఎంను కలుసుకొని చర్చలు జరిప�
రాష్ట్ర ప్రభుత్వానికి పేపర్ లీకేజీల భయం పట్టుకున్నది. దీంతో ఇప్పటి నుంచే అధికారులను అప్రమత్తం చేస్తున్నది. ఎలాంటి లీకేజీలకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా పరీక్షలను నిర్వహించాలని ఆదేశించింది.
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టును ఇప్పుడు మళ్లీ చేపట్టి నిర్మించాలని రాష్ట్రప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది.
రాష్ట్రంలోని యూనివర్సిటీలకు నూతన వైస్చాన్స్లర్లను (వీసీ) వీలైనంత త్వరగా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. పాత వీసీలు అలా వైదొలగగానే.. కొత్త వీసీలు బాధ్యతలు చేపట్టేలా ముందుకెళ్తున్నది.
TS Speaker | తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయు (Teachers ) సమస్యలను ఎప్పటికప్పుడూ తెలుసుకొని పరిష్కరిస్తుందని తెలంగాణ శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్( Speaker Gaddam Prasad kumar) అన్నారు.
ప్రజా పాలన గ్రామసభల్లో ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందించిన దరఖాస్తులను మాత్రమే పూర్తి చేసిన తర్వాత స్వీకరించాలని భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆల అధికారులకు సూచించారు.
శాసనసభ ఎన్నికల సమయంలో ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా మంత్రితో కలిసి తిరుమల వెళ్లారన్న కారణంగా పర్యాటకశాఖ కార్పొరేషన్ ఎండీ బీ మనోహర్రావును ఎన్నికల సంఘం సస్పెండ్ చేయడంపై ప్రభుత్వం ఇప్పటివరకు నిర్ణ