హైదరాబాద్, ఏప్రిల్ 18(నమస్తే తెలంగాణ): పంటల బీమా పథకం అమలుకు విధి విధానాలను రూపొందించడంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. గురువారం అధికారులతో సమావేశమైంది.
ఎన్నికల కోడ్ ముగిసేసరికి టెండర్లు పిలిచేలా కార్యాచరణ రూపొందిస్తున్నది. వానకాలం సీజన్ నుంచే పంటల బీమాను అమలు చేసేలా చర్యలు చేపట్టింది.