ఏపీ మాజీ సీఎం వైస్ జగన్పై మరో కేసు నమోదైంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా.. ఫిబ్రవరి 19న గుంటూరు మిర్చి యార్డులో రాజకీయ ప్రసంగాలు చేయడంపై పోలీసులు ఆయనపై కేసు ఫైల్ చేశారు.
పేదల సొంతింటి కళ సాకారం చేసేందుకు గానూ కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించింది. ఇంతలోనే శాసనసభ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో లబ్ధిదారులకు ఇండ్ల కేటాయింపు ప్రక్రియ నిలిచిపోయింది.
డబుల్బెడ్రూం ఇండ్లలొల్లి మరోసారి రచ్చకెక్కిన ఉదంతం మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చిన్నగూడూరు మండల కేంద్రంలో 75 డబుల్బెడ్రూం ఇండ్లు రెండేండ్ల క్రితం
ఉగాది పండుగ రోజున పంచాంగ శ్రవణం కంటే ముందే రేవంత్ సరారు మందుబాబులకు,మద్యం వ్యాపారులకు మత్తెక్కించే కబురు చెప్పింది. తెలంగాణ గ్రామీణ జిల్లాల్లో 25 కొత్త బార్ అండ్ రెస్టారెంట్ల ఏర్పాటుకు అనుమతిస్తున్న�
సామాన్యులు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే హడావుడి చేసే పోలీసులు అధికార పార్టీల నాయకులు ఉల్లంఘిస్తే మాత్రం పట్టనట్లుగా వ్యహరిస్తున్నారు. భారత రాజ్యాంగం, చట్టాలను కాపాడాల్సిన ప్రజాప్రతినిధులు, అధికార పార్ట�
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తన నియామవళి అమలుపై తెలంగాణ సర్కారు విచిత్ర వైఖరిని అవలంబిస్తున్నది. సాధారణంగా దేశంలోని ఏరాష్ట్రంలోనైనా కోడ్ అమలు తీరు ఒకేలా ఉంటుంది.
‘మంచిర్యాలలో మాకు నచ్చింది చేస్తాం.. నిబంధనలు పట్టించుకోం.. మాకు ఏ నిబంధనలు వర్తించవు..’ అన్నట్లుగా ఉంది అధికార పార్టీ తీరు. ప్రజాభీష్టం పేరిట విధ్వంసం చేయడం.. ఏ పని చేసినా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా చేస
ఉపాధి హామీ కూలీలకు ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ నిధులను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. జనవరి 26న ఈ పథకం ప్రారంభం కాగా, ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని పైలట్గా ఎంపికచేసి గ్రామసభలు నిర్వహించి కూలీల ఖాతాల
మెదక్-నిజామాబాద్-కరీంనగర్-ఆదిలాబాద్ శాసనమండలి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు.
ఎన్నికల కోడ్ను అమలుచేయడంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు జనవరి 29న షెడ్యూల్ విడుదలైంది. దీంతో ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబా
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల కోడ్ పేరుతో ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలను ఆపేందుకు కుట్ర చేస్తుందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. పెండింగ్, ఫాడింగ్ చేయడమే పనిగా పెట్టుకుందని �
రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డిది తుగ్లక్ పాలన అని బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు మన్నె గోవర్ధన్రెడ్డి, తుంగ బాలుతో కలిస�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకొంటున్న నాలుగు పథకాల అమలుకు బ్రేక్ పడింది. ముందే అరకొరగా ప్రారంభించిన పథకాలు ఇప్పట్లో అందడం కష్టమే. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ �