ఎన్నికల ప్రవర్తన నియమావళి (ఎంసీసీ)ని అమలు చేయడం వల్ల ఎన్నికల బరిలో ఉన్న అన్ని పక్షాలకు సమాన అవకాశాలు లభిస్తాయని కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) చెప్పింది. దీని అమలును అంతరాయంగా చూడకూడదని తెలిపింది. 2023 మార్చిల�
ప్రభుత్వ కార్పొరేషన్ పదవుల నియామకం ఎటూ తేలడం లేదు. ఆశావాహులకు ఎదురుచూపులు తప్పడం లేదు. గతంలో పేర్లు ప్రకటించిన వారికి పదవులు ఉన్నాయో.. లేవో కూడా తెలియడం లేదు. సరిగ్గా పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్కు �
గత యాసంగికి ఎన్నికల కోడ్ను బూచిగాచూపి కాంగ్రెస్ నాయకులు రైతుబంధును అడ్డుకున్నారు. అధికారంలోకి వచ్చాక పెట్టుబడి సా యం ఇవ్వకుండా జాప్యం చేశారు. దీంతో ఎలాగైనా వేసిన పంటలను కాపాడుకునేందుకు చిన్న, సన్నకా�
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి సరిగ్గా ఆరు నెలలు పూర్తయ్యింది. డిసెంబర్ 7న కొలువుదీరిన కొత్త ప్రభుత్వంలో హామీల అమలు అన్నది ఒకడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్నట్లుగా మారింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన ప్రజావాణి కార్యక్రమం నేడు పునః ప్రారంభమైంది. లోక్సభ ఎన్నికల కోడ్ వల్ల తాత్కాలికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే.
రాష్ట్రంలో ఆర్నెల్లుగా పాలనా వ్యవస్థలో అయోమయం నెలకొన్నదనేది బహిరంగ రహస్యం. రేవంత్ ప్రభుత్వం వచ్చిన వెంటనే సీఎంవో మొదలు అన్ని శాఖల్లో భారీఎత్తున అధికారులకు స్థానచలనం కల్పించారు.
రాష్ట్రంలో 80 రోజుల సుదీర్ఘ ఎన్నికల కోడ్ను ఎత్తివేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. వరంగల్, నల్లగొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఉపఎన్నిక కౌం టింగ్ కొన�
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సుదీర్ఘకాలం కొనసాగిన ఎన్నికల కోడ్ గురువారంతో ముగిసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం సాయంత్రం కోడ్ ఎత్తివేస్తూ, ఉత్తర్వులు విడుదల చేసింది.
లోక్సభ ఎన్నికలు ముగియడంతో సీఈసీ రాజీవ్ కుమార్, ఇద్దరు ఎన్నికల కమిషనర్లు గురువారం రాష్ట్రపతిని కలిసి 18వ లోక్సభకు ఎన్నికైన ఎంపీల వివరాలను సమర్పించారు.