రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా సీఎం రేవంత్రెడ్డి మాత్రం విజయోత్సవ సభల పేరిట ప్రచారం చేస్తున్నారని, ఆయనకు ఎన్నికల కోడ్ వర్తించదా..? అని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ధ్వజమెత్తారు. ప్రజా�
జిల్లాలోని ఓ ఎస్ఐ తీరు తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. పంచాయతీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని జిల్లా కేంద్రానికి సమీపంలోని ఓ ఎస్ఐ వసూళ్ల పర్వానికి తెరలేపాడు. సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేసే వారినే టార్�
‘పంచాయతీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి జిల్లాల్లో పర్యటించడం ఏమిటి? ఇది పూర్తిగా ఎన్నికల కోడ్ ఉల్లంఘనే అవుతుంది’ అని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు.
గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి జిల్లాలో ఎలా పర్యటిస్తారని, ఆయనకు ఎన్నికల కోడ్ వర్తించదా? అని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ప్రశ్నించారు. ఈ మేరకు ఆయనొక ప్రకట�
SI Manasa | ప్రస్తుతం ఎన్నికల నియమావళి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున ఎవరు కూడా పర్మిషన్ లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించడం చట్టరీత్యా నేరం. ఒకవేళ నిర్వహించాలి అనుకుంటే ముందస్తుగా పర్మిషన్ తీసుకొని న�
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా జిల్లాలో బెల్టు షాపులు విచ్చలవిడిగా నడుస్తున్నాయి. ఎన్నికలు జరుగుతున్నా పల్లె, పట్నం తేడా లేకుండా బెల్ట్ షాపుల్లో మద్యం ఏరులై పారుతున్నది. ఎకడ చూసినా పర్మిట్ రూమ్, బార్లను �
గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కోడ్ ఉల్లంఘించి పలు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని మాధన్నపేట గ్రామంలో ముదిరాజ్ మత్స్య పార�
ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన గ్రామాల్లో ఏర్పాటుచేసిన వివిధ పార్టీల ఫ్లెక్సీలను అధికారులు తొలగించడం లేదు. మంథని మండలం పుట్టపాక గ్రామంలో ఒక పార్టీ నాయకులు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను తొలగించకపోవడం పట్ల ఆ గ
విద్యార్థుల పెండింగ్ ఫీజు బకాయిలు విడుదల చేయాలని, సంక్షేమ వసతి గృహాలకు సొంత భవనాలు నిర్మించాలని టెస్సా రాష్ట్ర వరింగ్ ప్రెసిడెంట్ దామల్ల సత్యం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈర్ల ప్రసాద్లు డిమాండ్ చేశారు. �
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కే తారకరామారావుపై సైఫాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసును హైకోర్టు గురువారం కొట్టివేసింది.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో ఎర్రగడ్డ ప్రేమ్నగర్ కాలనీలో అర్ధరాత్రి ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. కాంగ్రెస్ నాయకుడి ఇంట్లో భారీగా డబ్బులు పెట్టి.. ఓటర్లకు పంచుతున్నారని సమాచారం అ�
‘కాంగ్రెస్కు ఓటేయకుంటే పథకాలు రద్దవుతాయని సీఎం రేవంత్రెడ్డి.. బీఆర్ఎస్కు ఓటేస్తే మీ ముఖం చూడనని మంత్రి అజారుద్దీన్.. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎలా ప్రచారం చేస్తారో?