రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రవాణాశాఖ చెక్ పోస్టులను శాశ్వతంగా రద్దు చేసేందుకు రంగం సిద్ధమైంది. వీటిపై ఎన్నికల కోడ్ ముగియగానే రాష్ట్ర సరార్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో రవాణాశాఖకు �
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీకి కొత్త వైస్ చాన్స్లర్ ఎవరనేది సందిగ్ధంలో ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా 22 మే, 2021న పలు యూనివర్సిటీలకు నూతన వీసీలను అప్పటి సర్కార్ నియమించింది.
ప్రచార సభల్లో విద్వేష ప్రసంగాలు చేసి ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారని ఆరోపిస్తూ ప్రధాని మోదీని ఎన్నికల నుంచి నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి బీఆర్ఎస్ శ్రేణులపై కాంగ్రెస్ నాయకులు దాడి చేయగా పలువురు తీవ్రంగా గాయపడిన ఘటన హనుమకొండ జిల్లా పరకాల మండలంలోని నాగారంలో చోటు చేసుకుంది. గ్రామంలో ఎన్నికల జరుగుతున్న క్రమంలో
బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. శనివారం ప్రచార గడువు ముగిసినప్పటికీ ఆదివారం వారు వేములవాడ పట్టణంలోని అమరవీరుల స్తూపం నుంచి జాతర గ్రౌ�
ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద మహారాష్ట్ర అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ రానాపై సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 8న చంపాపేట లక్ష్మిగార్డెన్లో బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో హైదరాబాద్ బీజేపీ అభ్యర్ది �
ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు ఎంపీ నవనీత్కౌర్పై షాద్నగర్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఈ నెల 8న రంగారెడ్డి జిల్లాలోని షాద్నగర్లో నిర్వహించిన రోడ్ షోలో కాంగ్రెస్కు ఓటు వేస్తే పాకిస్తాన
Election Commission | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సర్కారుకు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. రైతు భరోసా నిధుల విడుదలపై ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించింది. లోక్సభ ఎన్నికల పోలింగ్ తర్వాత నిధులు విడుదల చేయాలని స్పష్టం చేస�
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వైద్యాధికారుల తీరుపై నిజామాబాద్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్గాంధీ హనుమంతు సీరియసయ్యారు. ప్రభుత్వ వైద్యుల కోడ్ ఉల్లంఘన శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన
పంట నష్టపరిహారం (Compensation) పంపిణీ విషయంలో కాంగ్రెస్ సర్కార్ మొద్దునిద్ర లేచింది. పరిహారం పంపిణీకి ఎన్నికల సంఘం అనుమతించి రెండు వారాలు గడుస్తున్నా చలించని ప్రభుత్వం.. సర్వత్రా విమర్శలు వ్యక్తమవడంతో ఎట్టకే�
కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 1వ తేదీన పాత బస్తీలో అమిత్ షా రోడ్డు షో నిర్వహించి, అనంతరం సభలో పాల్గొన్నారు.
దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్టుగా తయారైంది పంట నష్టపోయిన రైతుల పరిస్థితి. పరిహారం పంపిణీకి ఎన్నికల సంఘం అనుమతిచ్చినా ప్రభుత్వం మాత్రం ససేమిరా అంటున్నది.