Inspections | లోక్సభ ఎన్నికల (Elections ) నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్, ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు గ్రేటర్ వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
Hyderabad | ఈ నెల 17వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్లో శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఈ మేరకు శ్రీరామనవమి శోభాయాత్ర నిర్వహణపై పోలీసులు, వివిధ శాఖ అధికారులతో హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్
రాష్ట్రవ్యాప్తంగా వయోజనుల్లో అక్షరాస్యతను పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతున్నది. న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం (ఎన్ఐఎల్పీ)ను అమలుచేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ వేసవ�
ఎన్నికల కోడ్ నిబంధనలు ఉల్లంఘించిన ఉద్యోగులపై ఈసీ కొరడా ఝుళిపించింది. సోమవారం రాత్రి జిల్లా కేంద్రమైన సిద్దిపేటలోని రెడ్డి ఫంక్షన్హాల్లో ఓ రాజకీయ పార్టీ సమావేశంలో పాల్గొన్నందుకు సిద్దిపేట జిల్లాకు
ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. వికారాబాద్ జిల్లాకు ఆనుకొని ఉన్న కర్ణాటక రాష్ట్రం సరిహద్దుల వద్ద చెక్పోస్టులు అందుబాటులోకి తీసుకువచ్చి డబ్బు, మద్యం తరలించేవారిపై నిఘా ఉంచార�
DGP Ravigutpa | తెలంగాణలో ఎన్నికల కోడ్(Election Code) అమలులోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు రూ. 49. 2 కోట్ల రూపాయల విలువైన నగదు, మద్యం, వస్తువులను స్వాధీనం చేసుకున్నామని తెలంగాణ డీజీపీ రవి గుప్తా తెలిపారు.
Deputy CM Bhatti | డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వాహనాన్ని(Deputy CM Bhatti Vikramarka) పోలీసులు శుక్రవారం ఖమ్మం జిల్లా మధిర మండలం ఆత్కూరు క్రాస్ రోడ్డు వద్ద తనిఖీ చేశారు.
పార్లమెంట్ ఎన్నికల సమరానికి అధికార యంత్రాంగం సర్వం సన్నద్ధమైంది. ఎన్నికల నియమావళిని పటిష్టంగా అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నది. ఇందుకు ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేసింది.
ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఏపీ-తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోని పుల్లూరు చెక్పోస్టు వద్ద మంగళవారం భారీగా నగదు పట్టుబడింది. కర్నూల్ జిల్లా కోడుమూరుకు చెందిన బుడగ జంగాల సవారి వస్త్ర వ్యాపారం నిర్వహిస్తున్నా�