మత్స్యకారులైన బెస్త, ముదిరాజ్ తెగల మధ్య వివాదాల పరిషారానికి 3 నెలల్లోగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని, ఆ కమిటీ ఇచ్చే నివేదికను పరిశీలించి 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్న
దశాబ్దం క్రితం సమైక్య రాష్ట్రంలో పాలకుల పట్టింపులేనితనంతో పల్లెలు నిరాదరణకు గురయ్యాయి. ఉపాధి లేక బతుకుదెరువు కోసం ప్రజలు పట్టణాలకు వలస పోగా, జన సంచారం లేని ఇండ్లు కాస్త పాడుబడ్డ కొంపలుగా మారిపోయాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మెరుగైన ఆరోగ్య సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వాల కనీస బాధ్యత. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్యన వారథిగా పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైనా అనారోగ్య సమస్య వస్తే.. లక్షలకు
దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్టుగా తయారైంది పంట నష్టపోయిన రైతుల పరిస్థితి. పరిహారం పంపిణీకి ఎన్నికల సంఘం అనుమతిచ్చినా ప్రభుత్వం మాత్రం ససేమిరా అంటున్నది.
‘కాళేశ్వరం ప్రాజెక్టు వృథా. కమీషన్ల కోసమే కట్టారు. రూ.లక్ష కోట్లు వృథా. అంత ఖర్చు చేసినా ఒక్క ఎకరాకూ నీరివ్వలేదు’- ఇవీ ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు పదే పదే చేసిన విమర్శలు. ఒకవైపు పంటలు ఎండిపోయి, కాంగ్రెస్
వరంగల్ లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్కు 1+1 పోలీసు భద్రత కల్పించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
చేనేత రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడుతున్నాయి. దేశంలోని నేత కార్మికుల సంక్షేమం కోసం ఎన్నో ఏండ్ల నుంచి కొనసాగుతున్న పథకాలను రద్దు చేయగా.. ఉద్యమ నేత కేసీఆర్ నేత
కానీ వాస్తవ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉన్నది. డిసెంబర్ నుంచి రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరిగిందని గణాంకాలు చెప్తున్నాయి. ఫిబ్రవరి నాటికి మూడు నెలల్లోనే అదనంగా రూ.4వేల కోట్ల మేర అదనపు ఆదాయం వచ్చినట్టు ఆర్థ�
ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం 37 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించినట్టు సమాచారం. శనివారం మధ్యాహ్నం నుంచి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన జీవోలను ప్రభుత్వం బయటికి
రాష్ట్ర ప్రభుత్వం 9 కులవృత్తుల కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈబీసీలకు ప్రత్యేక సంక్షేమ బోర్డును, గంగపుత్ర, మేర, లింగాయత్, పెరిక, పద్మశాలి, మున్నూరుకాపు, యాదవ కురుమ, ముదిర�