పరీక్షలపై ఆందోళన చేస్తున్న నిరుద్యోగులతో చర్చలు చేయకూడదనే నియంతృత్వ వైఖరిని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడనాడాలని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు ప్రొఫెసర్ చక్రధరరావు, కార్యదర్శులు ప్రొఫెసర�
గిరిజన గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శనివారం ఆమె తాడ్వాయి, గోవిందరావుపేట, కన్నాయిగూడెం, ఏటూరునాగారం మండలాల�
ఎక్కడి నిజామాబాద్.. ఎక్కడి మేడ్చల్.. దాదాపు 150 కిలోమీటర్లకు పైగా దూరం. 3 గంటలకు పైగా ప్రయాణం. ఆ అభ్యర్థి నివాసం ఉండేది కామారెడ్డి. ఒకేరోజు ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు మేడ్చల్లో ఒక పరీక్ష.
రైతుల సమస్యలు పరిషరించాలని ప్రభుత్వాన్ని రాష్ట్ర రైతు సంఘం కోరింది. శుక్రవారం ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్రెడ్డిని హైదరాబాద్లోని సచివాలయంలో రైతు సంఘం ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్యెల్యే జూలకంటి �
రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి మద్యం కిక్కు ఎక్కింది. ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు త్వరగా ప్రజలకు అందాలంటే జనాలకు మద్యం తాగించాల్సిన గత్యంతరం ఏర్పడింది. గతంలో ఎన్నడూలేని విధంగా ప్రభుత్వం మద్యం అమ్మకాలు �
ఎన్నికల సందర్భంగా బదిలీ అయి న అధికారులను వెనక్కి రప్పించాలని తె లంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం(టీజీవో) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. పెండింగ్లో ఉన్న 5 డీఏలను విడుదల చేయాల ని డిమాండ్ చేసింది.
KCR | రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు వ్యవహారాలపై హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి ఎల్ నరసింహారెడ్డి సారథ్యంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకు