నాలుగు పథకాల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నుంచి గ్రామసభలను ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే కులగణన సర్వే ద్వారా కొంత సమాచారాన్ని సేకరించడంతోపాటు గత ప్రజాపాలన గ్రామసభల్లో సైతం సంక్షేమ పథక
పోలీసు ఆరోగ్య భద్రత కింద లభించే వైద్య సేవలు సోమవారం నుంచి పూర్తిగా బంద్ కానున్నాయి. దవాఖానలకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలపై రాష్ట్ర ప్రభుత్వం నేటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో వైద్య సేవలు నిలి
రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తరహాలో పాలకమండలి ఏర్పాటుకానున్నది. ఇందుకు సంబంధించి దేవాదాయశాఖ చట్టంలో స్వల్ప సవరణలు చేయ�
పన్నెండు పంచాయతీలను ఏకం చేసి ఏదులాపురం పేరుతో మున్సిపాలిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ను శుక్రవారం విడుదల చేసింది. ఇందుకు సంబంధించి బ్లూప్రింట్ను ప్రభుత్వం ఆమోదం కోసం కలెక్టర్ కార్యాలయానిక
మిక్స్డ్ ఆక్యుపెన్సీ భవనాల్లో ఉన్న ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు రాష్ట్రప్రభుత్వం మరోసారి మినహాయింపు ఇచ్చింది. 2024-25 విద్యాసంవత్సరానికిగానూ ఫైర్ నిరభ్యంతర పత్రం(ఎన్వోసీ) నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ
అధికారంలోకి రాగానే దివ్యాంగుల సంక్షేమ శాఖను మహిళా సంక్షేమశాఖ నుంచి వేరు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్రెడ్డి మాట దాటవేస్తూ దివ్యాంగుల గొంతు కోస్తున్నాడని వికలాంగుల హక్కు�
రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన అనుమతులన్నీ ఒక గొడు గు కిందకు తీసుకువస్తూ రాష్ట్ర ప్రభుత్వం ‘బిల్డ్ నౌ’ పేరిట తీసుకొస్తున్న పోర్టల్ గు రించి మున్సిపాలిటీ అధికారులు, రియల్ వ్యాపారులు, ప్రజలక
నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం హోం శాఖలోని వివిధ విభాగాల్లో విశిష్ట సేవలు అందించిన పోలీసులకు శౌర్య, మహోన్నత, ఉత్తమ, కఠిన, సేవా పతకాలను ప్రకటించింది.
అమలుకు నోచుకోని హామీలిస్తూ అన్ని వర్గాలను కాంగ్రెస్ సర్కార్ అయోమయానికి గురిచేస్తున్నది. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన ఏడాదిలోనే గురుకుల పాఠశాలల పరిస్థితి అధ్వానంగా తయారైంది. కనీస మౌలిక వసతులను కల్పిం�
నార్త్ సిటీ మెట్రో విషయంలో డిసెంబర్ 30న జరిగే రాష్ట్ర క్యాబినెట్ సమావేశం కీలకంగా మారింది. ఇప్పటికే ఫేస్-2 మెట్రోకు రూపొందించిన డీపీఆర్ను ఆమోదించి, అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది.
సన్న రకం ధాన్యానికి క్వింటాల్కు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వ హామీ బోగస్ అయింది. సన్నాలు సాగు చేస్తే బోనస్ వస్తదని ఆశపడిన రైతులకు సర్కారు సున్నం పెట్టింది.
రాష్ట్రంలో రోజుకో కొత్త అంశాన్ని తెరమీదికి తెచ్చి ప్రజల దృష్టిని మళ్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు పలు ఉదాహరణలు కూడా ప్రత్యేకంగా చూపి�
రాష్ట్ర ప్రభుత్వం వసతి గృహాల్లో మెరుగైన వసతులను కల్పించాలని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు డిమాండ్ చేశారు. శనివారం ఆయన మహబూబాబాద్లోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల వసతి గృహంలో ఏర్పాటు చే�
లంబాడీలపై రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న దమనకాండను నిలిపివేయాలని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాంబల్నాయక్ డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో నియోజకవర్గ కార్యకర్తల స�
మండలం కావాలనే మల్లంపల్లి గ్రామ ప్రజల కల నెరవేరింది. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న వేళ ములుగు మం డలంలోని మల్లంపల్లి గ్రామాన్ని ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి నవీన