సన్న రకం ధాన్యానికి క్వింటాల్కు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వ హామీ బోగస్ అయింది. సన్నాలు సాగు చేస్తే బోనస్ వస్తదని ఆశపడిన రైతులకు సర్కారు సున్నం పెట్టింది.
రాష్ట్రంలో రోజుకో కొత్త అంశాన్ని తెరమీదికి తెచ్చి ప్రజల దృష్టిని మళ్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు పలు ఉదాహరణలు కూడా ప్రత్యేకంగా చూపి�
రాష్ట్ర ప్రభుత్వం వసతి గృహాల్లో మెరుగైన వసతులను కల్పించాలని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు డిమాండ్ చేశారు. శనివారం ఆయన మహబూబాబాద్లోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల వసతి గృహంలో ఏర్పాటు చే�
లంబాడీలపై రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న దమనకాండను నిలిపివేయాలని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాంబల్నాయక్ డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో నియోజకవర్గ కార్యకర్తల స�
మండలం కావాలనే మల్లంపల్లి గ్రామ ప్రజల కల నెరవేరింది. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న వేళ ములుగు మం డలంలోని మల్లంపల్లి గ్రామాన్ని ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి నవీన
రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని, అభివృద్ధిని చేసేందుకు ఓ విజన్ ఉండాలని, ఆ విజన్ ఉన్న నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్కరూ లేరని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపా
చేసిన పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించడం లేదు. రివైజ్డ్ ఎస్టిమేషన్లను ఆమోదించడం లేదు. ఇలాగయితే ప్రాజెక్టు పనులను ఇక చేయలేం అంటూ ఇరిగేషన్శాఖలోని కాంట్రాక్టర్లు చేతులు ఎత్తేస్తున్నారు.
ఎంతో భద్రంగా..గోప్యంగా ఉంచాల్సిన సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు ఇలా రోడ్డపాలయ్యాయి. గురువారంమేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని అత్వెల్లి దాటిన తర్వాత మేడ్చల్- నిజామాబాద్ దారిలో రేకుల బావి చౌరస్తా నుంచి
భారత�
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వే క్షేత్రస్థాయిలో తప్పుల తడకగా కొనసాగుతున్నదని సామాజికవేత్తలు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. ఎన్యూమరేటర్లు అరకొరగా సమాచారాన్ని సేకరిస్తున్నారని మండి
తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజల లెక్కలను తీస్తామని, ఆ వివరాల ఆధారంగా అందరికీ సామాజిక న్యాయం చేస్తామని, రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటి సర్వేను నిర్వహిస్తున్నప్పటికీ ఆ సర్వే న
రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ అధికారులను మరోసారి బదిలీ చేసింది. మొత్తంగా 13 మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను ప్రారంభించింది. ఈ మేరకు ప్రజల నుంచి 75 ప్రశ్నలకు సమాధానాలను రాబడుతున్నది. ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, వీఏవోలు ఈ కార�
కృష్ణా డెల్టాకు శ్రీశైలం నుంచి సాగునీటిని అందించాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కృష్ణా డెల్టాకు నాగార్జునసాగర్ దిగువ జలాలు సరిపోతాయని, అందుకోసమే పులిచింతల ప్రాజెక్టును నిర్మిం�
రాష్ట్రంలోని వర్సిటీల వైస్చాన్స్లర్ల ఎంపికలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నది. తాము అనుకున్న వారికి వీసీ పోస్టును కట్టబెట్టేందుకు ఎంతకైనా తెగిస్తున్నది. ఆఖరుకు అత్యంత కీలకమైన
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా సంగారెడ్డి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(సుడా)ను ఏర్పాటు చేసింది. సంగారెడ్డి జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలు, 466 పంచాయతీలతో సంగారెడ్డి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(SUDA) ఏర్పాటు చ�