రాష్ట్రంలో ప్రైవేట్ కోచింగ్ సెంటర్లను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. జేఈఈ, నీట్, ఎప్సెట్ వంటి పరీక్షలకు కోచింగ్ ఇస్తున్న శిక్షణ సంస్థలను కట్టడిచేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహ�
తడిసిన పెసర్ల కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తడిసిపోయిన పెసర్లను కొనుగోలు చేసేందుకు మార్క్ఫెడ్ అధికారులు నిరాకరిస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లిలో ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తారో లేదో చెప్పాలని హైకోర్టు రాష్ట్ర ప్రభత్వాన్ని ఆదేశించింది. దీనిపై ప్రభుత్వం వివరణ ఇచ్చేందుకు చివరి అవకాశాన్ని ఇస్తున్నామని, మర�
ఏఐ గ్లోబల్ సమ్మిట్ ఆశించిన విజయం సాధించలేదనడానికి సదస్సులో కనిపించిన ఖాళీ కుర్చీలే నిదర్శనం. రాష్ట్ర ప్రభు త్వం ఆర్భాటంగా ప్రచారం చేసుకున్నా, సదస్సు కోసం రూ.9.45 కోట్ల బడ్జెట్ కేటాయించినా.. కార్యక్రమాన�
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బెస్ట్ టీచర్ అవార్డుల్లో ఓయూ సైన్స్ విభాగాలకు చోటు దక్కకపోవడంపై ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు ఔటా అధ్యక్షుడు ప్రొఫెసర్�
కాంగ్రెస్ సర్కారు అనాలోచిత నిర్ణయంతో రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతున్నదని మాజీ ఎంపీ వినోద్కుమార్ మండిపడ్డారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి రైతుల సాగునీటి క
గ్రూప్-1 పోస్టుల భర్తీ వ్యవహారంలో రిజర్వేషన్లను అమలు చేస్తున్న తీరును వివరించాలని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్తోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ల�
గురుకుల పాఠశాలల్లో అనేక మంది విద్యార్థులు చనిపోతున్నారని, ఇవన్నీ ప్రభుత్వ హత్యలుగానే పరిగణించాల్సి ఉంటుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, పాడి కౌశిక్రెడ్డి విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పడంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో రాజకీయ సందడి మొదలైంది.అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం ఓటరు జాబితాల సవరణ తదితర వాటిపై దృష్టి సారించిం�
రాష్ట్ర ప్రభుత్వం ‘స్వచ్ఛదనం-పచ్చదనం’ కార్యక్రమానికి నిధులివ్వకపోవడం అధికారులను అయోమయానికి గురి చేస్తున్నది. ఈ నెల 5 నుంచి 9వ తేదీ వరకు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయగా
మాజీ డీపీహెచ్ గడల శ్రీనివాసరావును ప్రభుత్వం బదిలీ చేసింది. పబ్లిక్ హెల్త్ విభాగంలో జాయింట్ డైరెక్టర్ క్యాడర్లో ఉన్న ఆయనను మహబూబాబాద్ అడిషినల్ డిస్ట్రిక్ట్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ (ఏడీపీహెచ�
కాంగ్రెస్ గతంలో ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి రుసుము వసూలు చేయకుండా ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలని, లేదంటే ప్రజలకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టీ హరీశ్రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాం�
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మూలధన వ్యయాన్ని భారీగా తగ్గించింది. ఇందుకు బడ్జెట్లో రూ.33,486 కోట్లను కేటాయించింది. ఈ నిధులతో రాష్ట్ర అభివృద్ధి, ఆస్తుల కల్పన ఎలా సాధ్యమన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
రాష్ట్ర ప్రభు త్వం బీసీలకు మొండిచేయి చూపించే ప్రణాళికతో ఉన్నదని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడు తూ.. రిజర్వేషన్లు లేకుం�