పిల్లలకు ఉచిత, నిర్బంధ విద్యా హకును కల్పిస్తూ 2009లో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన చట్టాన్ని ఇప్పటివరకు ఎందుకు అమలు చేయలేదని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది.
గ్రూప్ 1 పరీక్షకు ఎంతమంది హాజరయ్యారో తేల్చి చెప్పాలని దళిత, మైనారిటీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దూడపాక నరేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
హైదరాబాద్లోని ఎమ్మెల్యేస్ కాలనీలో ఏర్పాటు చేసుకున్న రిక్రియేషన్ సెంటర్లో 13 కార్డుల రమ్మీ/సిండికేట్ గేమ్స్కు అనుమతి ఇవ్వకపోవడంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వం, పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీచేసిం�
47 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే రికార్డా? లేక 92 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే రికార్డా? అయితే, పౌరసరఫరాల సంస్థ, ప్రభుత్వ లెక్కలు చూస్తే పై డౌట్ అందరికీ వస్తుంది.
ఓవైపు వానకాలం మొదలైనప్పటికీ చేప పిల్లల పంపిణీ పథకం అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ప్రక్రియ చేపట్టలేదు. వాస్తవానికి ఇప్పటికే టెండర్ ప్రక్రియను ప్రారంభించాలి. జూలై చివర్లో లేదా ఆ�
హైదరాబాద్లోని హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ పరీవాహక ప్రాంతాల పరిరక్షణకు ఏర్పాటైన హైపవర్ కమిటీ ఏం చేసిందో చెప్పాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
రాష్ట్రంలో డ్రైవింగ్ లైసెన్సులను కొంత కాలంపాటు రవాణా శాఖ కార్యాలయాల్లోనే జారీ చేయనున్నారు. డ్రైవింగ్ లైసెన్సుల జారీ ని సరళతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వ కొత్త మార్గదర్శకాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పంద�