రాష్ట్ర ప్రభుత్వం 9 కులవృత్తుల కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈబీసీలకు ప్రత్యేక సంక్షేమ బోర్డును, గంగపుత్ర, మేర, లింగాయత్, పెరిక, పద్మశాలి, మున్నూరుకాపు, యాదవ కురుమ, ముదిర�
రాష్ట్ర ప్రభుత్వం మూడు కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రకటించినట్టు సమాచారం. మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్గా ఓబెదుల్లా కోత్వాల్, ఉర్దూ అకాడమీ చైర్మన్గా తాహెర్ బిన్ హందాన్, క్రిస్టియన్ మైనార్టీ కా�
లోక్సభ ఎన్నికల ముందు కర్ణాటకలో కులగణన నివేదిక సీఎం సిద్ధరామయ్య చేతికి అందింది. సర్వే రిపోర్ట్ను ఓబీసీ కమిషన్ చైర్మన్ జైప్రకాశ్ హెగ్డే గురువారం సీఎంకు సమర్పించారు. సర్వే నివేదికలోని అంశాలు ఇంకా బహ�
నాగార్జునసాగర్ ఆయకట్టులో ఎండుతున్న పంటలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వంతో చర్చించి కృష్ణా జలాలు తీసుకురావాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి విజ్ఞప్తి చేశారు. రైతులు ఆ�
కేంద్రం ప్రకటించిన పీఎం సూర్య ఘర్ ఉచిత సోలార్ విద్యుత్తు పథకానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సబ్సిడీ ఇవ్వాలని తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ అధ్యక్షుడు బీ అశోక్కుమార్ కోరారు. దీనివల్ల సోలార్ విద్
గురుకుల పోస్టులకు ఎంపికైన వారిని హైదరాబాద్కు తరలించాలని కలెక్టర్లకు ప్రభుత్వం హుకుం జారీ చేసింది. టీ, టిఫిన్లు ఏర్పాటుచేసి ప్రత్యేక బస్సుల్లో వారిని రాజధానికి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేసింది.
కాళేశ్వరం ప్రాజెక్టును పక్కన పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తున్నది. అందుకు తాజాగా బడ్జెటే నిదర్శనం. బడ్జెట్లో ‘మా ప్రభుత్వం దుబారా వ్యయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి �