ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ బోగస్ అని తేలిపోయిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. రేవంత్ సర్కారు పాలనలో రైతులది భరోసాలేని బతుకైందన్నారు.
స్థానిక సంస్థల సమరానికి సమయం వచ్చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు ఓకే చెప్పడం తో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పల్లెపోరుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. ఈ నెల 15వ తేదీలోగా ఎన్నికలకు నోటిఫికేషన్
రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ ఆర్థిక నిర్వహణ ఫలితంగా ప్రజలు నిత్యం సమస్యలు ఎదుర్కొంటున్నారు. సాధారణమైన అవసరాలకూ నిధులు సమకూర్చుకోలేని పరిస్థితుల్లోకి జారుకుంటున్నది మన రాష్ట్రం. అమలుకాని హామీలు, పట్టాలెక్�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రాష్ట్ర ప్రభు త్వం గ్యారెంటీల అమలు కోసం చేపట్టిన గ్రామసభలు నిలదీతలు.. నిరసనల మధ్య కొనసాగుతున్నా యి. గ్రామసభ ప్రారంభం కాగానే జనం ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అర్హుల జాబితా
నాలుగు పథకాల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నుంచి గ్రామసభలను ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే కులగణన సర్వే ద్వారా కొంత సమాచారాన్ని సేకరించడంతోపాటు గత ప్రజాపాలన గ్రామసభల్లో సైతం సంక్షేమ పథక
పోలీసు ఆరోగ్య భద్రత కింద లభించే వైద్య సేవలు సోమవారం నుంచి పూర్తిగా బంద్ కానున్నాయి. దవాఖానలకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలపై రాష్ట్ర ప్రభుత్వం నేటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో వైద్య సేవలు నిలి
రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తరహాలో పాలకమండలి ఏర్పాటుకానున్నది. ఇందుకు సంబంధించి దేవాదాయశాఖ చట్టంలో స్వల్ప సవరణలు చేయ�
పన్నెండు పంచాయతీలను ఏకం చేసి ఏదులాపురం పేరుతో మున్సిపాలిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ను శుక్రవారం విడుదల చేసింది. ఇందుకు సంబంధించి బ్లూప్రింట్ను ప్రభుత్వం ఆమోదం కోసం కలెక్టర్ కార్యాలయానిక
మిక్స్డ్ ఆక్యుపెన్సీ భవనాల్లో ఉన్న ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు రాష్ట్రప్రభుత్వం మరోసారి మినహాయింపు ఇచ్చింది. 2024-25 విద్యాసంవత్సరానికిగానూ ఫైర్ నిరభ్యంతర పత్రం(ఎన్వోసీ) నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ
అధికారంలోకి రాగానే దివ్యాంగుల సంక్షేమ శాఖను మహిళా సంక్షేమశాఖ నుంచి వేరు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్రెడ్డి మాట దాటవేస్తూ దివ్యాంగుల గొంతు కోస్తున్నాడని వికలాంగుల హక్కు�
రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన అనుమతులన్నీ ఒక గొడు గు కిందకు తీసుకువస్తూ రాష్ట్ర ప్రభుత్వం ‘బిల్డ్ నౌ’ పేరిట తీసుకొస్తున్న పోర్టల్ గు రించి మున్సిపాలిటీ అధికారులు, రియల్ వ్యాపారులు, ప్రజలక
నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం హోం శాఖలోని వివిధ విభాగాల్లో విశిష్ట సేవలు అందించిన పోలీసులకు శౌర్య, మహోన్నత, ఉత్తమ, కఠిన, సేవా పతకాలను ప్రకటించింది.
అమలుకు నోచుకోని హామీలిస్తూ అన్ని వర్గాలను కాంగ్రెస్ సర్కార్ అయోమయానికి గురిచేస్తున్నది. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన ఏడాదిలోనే గురుకుల పాఠశాలల పరిస్థితి అధ్వానంగా తయారైంది. కనీస మౌలిక వసతులను కల్పిం�
నార్త్ సిటీ మెట్రో విషయంలో డిసెంబర్ 30న జరిగే రాష్ట్ర క్యాబినెట్ సమావేశం కీలకంగా మారింది. ఇప్పటికే ఫేస్-2 మెట్రోకు రూపొందించిన డీపీఆర్ను ఆమోదించి, అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది.